Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి అనుకూలమైనా మరియు అద్భుతమైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో కల్పించడంతో ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు భారీగా పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంకి పెట్టుబడులు వెలువల్లా వస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక పెద్ద సంస్థను రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఆకర్షించినట్టు సమచారం. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో పలు కంపెనీలు పెట్టుబడులు …
Read More »Global Industry Summit 2023: గ్లోబల్ ఇండస్ట్రీ సబ్మిట్ 2023తో ఆంధ్రాకు పెట్టుబడుల వెల్లువ..
Global Industry Summit 2023: గ్లోబల్ ఇండస్ట్రీ సబ్మిట్ 2023 విశాఖపట్నంలో జరిగిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పరిశ్రమంలో మరియు పెట్టుబడులు ఆకర్షించి ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి అందరికీ మంచి చేయాలని ఉద్దేశంతో ఈ సమ్మిట్ ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్ ఏర్పాటు చేయడం వలన ఏపీలో పెట్టుబడిలో పెట్టడానికి ఏపీతో భాగస్వామ్యం ఏర్పరచుకోవడానికి అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ …
Read More »Ysrcp Formation Day: 13 ఏళ్ల క్రితం ఇదే రోజు మొదలైన వైసీపీ ప్రస్థానం
Ysrcp Formation Day: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 13 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ పార్టీకి అభినందనలు వెల్లువెత్తాయి. మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా 2010 మార్చి 12వ తారీఖున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. వైయస్సార్ అనగా యువజన శ్రామిక రైతు పార్టీగా దీన్ని స్థాపించడం జరిగింది. వైసీపీకే విజయ కేతనం(Ysrcp Formation Day) పార్టీ స్థాపించిన వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో …
Read More »మాధురీ దీక్షిత్ ఇంట్లో విషాదం
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఇంట్లో విషాదం నెలకొంది. మాధురీ దీక్షిత్ తల్లి స్నేహలతా దీక్షిత్ కాసేపటి క్రితం ముంబైలో మృతి చెందారు. ముంబై వర్లీలో ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో స్నేహలత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో బాలీవుడ్ నటులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా స్నేహలతకు మాధురీ దీక్షితో పాటు మరో ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
Read More »సీనియర్ నటి యమునకి తప్పని వేధింపులు
వ్యభిచారం కేసులో న్యాయస్థానం తనకు క్లీన్ చిట్ ఇచ్చినా సోషల్ మీడియాలో వేధింపులు ఆగడం లేదని వాపోయారు సీనియర్ నటి యమున. ‘ఇప్పటికీ చెత్త థంబ్ నైల్స్ వీడియోలు పెట్టడం చూస్తే బాధేస్తుంది. నేను చనిపోయినా వదిలేలా లేరు. అప్పుడు కూడా ఏదో ఒకటి రాసి డబ్బులు సంపాదిస్తారు. సోషల్ మీడియాలో వచ్చేవి నిజమని నమ్మకండి’ అని కోరారు. కాగా 2011లో ఓ హోటల్లో వ్యభిచారం కేసులో యమున పట్టుబడిందనే …
Read More »రామ్ చరణ్ పై కైరా అద్వానీ సంచలన వ్యాఖ్యలు
‘వినయ విధేయరామ’ తరువాత శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో మరోసారి కైరా అద్వాణీ రామ్ చరణ్ తో కలసి నటిస్తోంది. “చరణ్ కలిసి మరోసారి పనిచేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. తను మంచి నటుడు. అద్భుతమైన డాన్సర్. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. కానీ.. తనలో ఎలాంటి మార్పూ లేదు. వీలైతే ప్రతీ యేడాది కనీసం ఒక్క తెలుగు సినిమాలో అయినా నటించాలని వుంది” అని కైరా చెప్పుకొచ్చింది.
Read More »దాదాపు 14 నెలల తర్వాత విరాట్ కోహ్లీ
టీమ్ ఇండియా బ్యాట్స్ మెన్.. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి కొంతకాలంగా టెస్ట్ ఫార్మాట్ లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఆసీస్ తో జరిగిన మూడు టెస్టుల్లోనూ భారీ స్కోర్లు చేయలేకపోయాడు. నాలుగో టెస్టులో కోహ్లి గాడిన పడినట్లు కనిపిస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 59 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. కోహ్లికి ఇది 29వ అర్ధ శతకం. దాదాపు 14 నెలల …
Read More »ఏప్రిల్ 14నుండి ఏపీ బడ్జెట్ సమావేశాలు
ఏపీ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగిస్తారు. ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రూ.2.60 లక్షల కోట్లతో 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లోనే మూడు రాజధానులు బిల్లుపై వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. కోర్టు కేసుల నేపథ్యంలో విశాఖ రాజధాని అంశంపై తీర్మానం …
Read More »అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి బీజేపీకి రూ.1,161 కోట్లు విరాళం
దేశంలోని ఏడు ప్రధాన జాతీయ పార్టీలకు 2021-2022లో అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి రూ.2,172 కోట్ల ఆదాయం వచ్చిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పేర్కొంది. అయితే పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో 66 శాతం వారినుంచే అందినట్లు తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీలకు ఈ ఆదాయం లభించింది. వీటిలో బీజేపీకే రూ.1,161 కోట్లు వచ్చాయని ADR సంస్థ తెలిపింది.
Read More »ఏప్రిల్ రెండో వారంలో రెండో విడత గొర్రెల పంపిణీ
తెలంగాణలో రెండో విడత గొర్రెల పంపిణీని అంబేడ్కర్ జయంతి రోజు అయిన ఏప్రిల్ 14న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 3.93 లక్షల మందికి 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేశారు. రెండో విడతలో 3.38 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. ఈ గొర్రెలను ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా నుంచి కొనుగోలు చేయనుంది. ఒక యూనిట్ …
Read More »