కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ ఇవాళ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు.తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన నగదు కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.రాష్ట్రంలో అనేకచోట్ల ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు పెడుతున్నారని తెలిపారు . నగదు కొరత వల్ల వేతన జీవులు, పెన్షనర్లు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ వినోద్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ లో …
Read More »టీడీపీ గ్యాంగ్కి ఉన్న చాన్స్ని.. ఒకే ఒక్క డైలాగ్ లాగేసుకున్న జగన్..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ గ్యాంగ్ మొత్తం చేతికి మైక్ వచ్చినప్పుడల్లా ఒక విమర్శ చేసే వాళ్లు. జగన్ బీజేపీతో చేతులు కలుపుతున్నాడని.. అందుకే మోదీని ఒక్కమాట కూడా అనలేదని.. బీజేపీ పై విమర్శలు చేయడంలేదని విపరీతంగా ప్రచారం చేశారు ఎల్లో బ్యాచ్. అంతే కాకుండా జగన్ తనపై ఉన్న కేసుల నుండి విముక్తి పోందడానికే బీజేపీతో కలవడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడని అందులో …
Read More »“పవన్ కల్యాణా..? అతడు ఎవరు..? బాలకృష్ణ పంచ్ డైలాగ్
“పవన్ కల్యాణా..? అతడు ఎవరు..? అతడెవరో నాకు తెలీదు” అవును ఈ మాటలన్నదీ ఎవ్వరో కాదు… టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ.వివరాల్లోకి వెళ్తే.. ఓ కార్యక్రమం లో పాల్గొన్న బాలకృష్ణ తిరిగి వెళ్ళుతున్న సమయంలో ఓ విలేకరి బాలకృష్ణను..సార్.. జనసేన తరఫున వచ్చే ఎన్నికల్లో తాను అనంతపురం నుంచి పోటీ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మీ స్పందన ఏంటి అంటూ ఓ విలేకరి …
Read More »కన్నుకొట్టే సీన్.. కిస్సింగ్ సీన్లు చూసిన.. ప్రియా తల్లి దండ్రులు ఏమన్నారో తెలుసా..?
సోషల్ మీడియాలో గత వారం రోజులుగా ఒక కుర్ర హీరోయిన్ పేరు తెగ మార్మోగిపోతోంది. రంగుల ప్రపంచంలోకి రాకెట్లా దూసుకొచ్చిన ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ ఇలా ఎక్కడ చూసినా ఓరు ఆధార్ లవ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ గురించే. ఒకే ఒక్క టీజర్తో రాత్రికి రాత్రే స్టార్గా మారిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ గురించి తాజాగా …
Read More »జగన్ డెడ్లైన్ ఎఫెక్ట్.. టీడీపీ బిగ్ బ్రదర్స్ రాజీనామా..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా పై తీసుకున్న సంచలన నిర్ణయంతో టీడీపీ ఎంపీలకు రాజీనామా తప్ప వేరే ఆఫ్షన్ లేకుండా పోయిందని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. నెల్లూరులో పాదయాత్ర చేస్తున్న జగన్ తాజాగా ఏపీ స్పెషల్ స్టేటస్ పై కేంద్రం తేల్చకపోతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని.. అందుకోసం ఏప్రిల్ 6 వరకు డెడ్లైన్ ఇవ్వడంతో రాజకీయ వాతావరంణం మస్త్ వేడెక్కింది. అయితే జగన్ …
Read More »వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించే దమ్ము గంటాకు ఉందా?.
ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావుపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదవుల కోసం గంటా ఎన్ని పార్టీలు మారారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన ఇతను ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మళ్ళీ మంత్రి పదవిని దక్కించుకున్నాడు. 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు కిరణ్కుమార్రెడ్డి మంత్రిమండలిలో మంత్రి అయ్యాడు. …
Read More »ప్రియా వారియర్ తండ్రి ఎవరు.. బాంబేలో ఏం చేసేవాడు…?
సోషల్ మీడియా సెన్షేషన్ ప్రియా ప్రకాష్ వారియర్.. కేవలం 24 గంటల్లోనే ఈ కేరళకుట్టి దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది. ఒక చిన్న 26 సెకన్ల వీడియోతో యావత్ దేశాన్ని మెస్మరైజ్ చేసింది. తన వెరైటి కనుచూపుల సైగలతో యువత గుండెల్లోకి దూసుకొచ్చింది. ఇక ఒకేరోజు కోట్లమంది మనసులు కొల్లగొట్టి లక్షలమందిని ఫాలోవర్స్ని సొంతం చేసుకున్న ప్రియా బ్యాగ్రౌండ్ గురించి.. ఆమె తండ్రి గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే …
Read More »ఓవర్ నైట్ స్టార్ ఊరికే అయ్యానా.. వివాదం పై ప్రియా రఫ్ ఆన్సర్..!
సోషల్ మీడియా సంచలనం ప్రియా ప్రకాష్ వారియర్.. రాత్రికి రాత్రే వైరల్ స్టార్గా మారి నయా ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే ఒక చిన్న వీడియో క్లిప్.. ప్రియాకి ఫేమ్తో పాటు వివాదం కూడా తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. ముస్లింల సాంప్రదాయ పాటలో ఆమె హావభావాలు అసభ్యంగా ఉన్నాయంటూ కొందరు హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియా ప్రకాష్ ముస్లింల మనోభావాలను దెబ్బ తీసిందని ఆరోపించారు. …
Read More »హైదరాబాద్ వేదికగా.. తొలి మ్యాచ్లో సన్రైజర్స్తో… రాజస్థాన్ జట్టు..పూర్తి షెడ్యూల్
వేసవిలో అభిమానులను అలరించే అతిపెద్ద క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) . క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఐపీఎల్ పండగకు ముహూర్తం ఖరారైంది. 2018 సీజన్ ఐపీఎల్ మ్యాచ్ల షెడ్యూల్ వెల్లడైంది. 51 రోజులపాటు 9 వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న వాంఖడేలో తొలి మ్యాచ్ జరగనుంది. డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ కూడా …
Read More »11 ఏళ్ల బాలుడి కోరికను తీర్చనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 11 ఏళ్ల విగ్నశ్ కోరికను తీర్చనున్నారు.వివరాల్లోకి వెళ్తే..గత కొంత కాలంగా మస్క్యూలర్ డిస్ట్రఫీ అనే జన్యుపర వ్యాధితో బాధపడుతున్న వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట పట్టణానికి చెందిన కొక్కొండ సతీశ్-సరిత దంపతుల కుమారుడు కొక్కొండ విగ్నేశ్..తరచూ టీవీల్లో కనిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని చూసి, సీఎం కేసీఆర్ తాతను చూడాలని విగ్నేశ్ మారాం చేస్తుండేవాడు.ఈ విషయా న్ని బంధువుల ద్వారా తెలుసుకున్న …
Read More »