తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనమండలి, శాసనసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధ్యక్షతన, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన రెండుచోట్ల సభా నిర్వహణ సలహా కమిటీ (బీఏసీ) సమావేశాలు జరుగనున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఎన్ని బిల్లులను సభలో ప్రవేశపెట్టాలి? వంటి విషయాలపై బీఏసీ సమావేశాల్లో సభ్యులు చర్చించి …
Read More »కవ్విస్తున్న సృష్టి డాంగే అమ్దాల ఆరబోత
హీట్ పుట్టిస్తున్న నమ్రత మల్లా
గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోన్న ఈషా రెబ్బా అందాలు
కళాతపస్వి కే.విశ్వనాథ్ పార్థీవదేహానికి మంత్రి తలసాని నివాళులు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శక దిగ్గజం, కళాతపస్వి కే.విశ్వనాథ్ హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెల్సిందే. ఆయన పార్థీవదేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. ఆయ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యావత్ భారతదేశంలో విశ్వనాథ్కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. కళలు, సామాజిక స్పృహ ఉన్న గొప్పవ్యక్తి అని, తన సినిమాల ద్వారా ప్రజలను …
Read More »YCP: ఆనం రామనారాయణరెడ్డికి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి సవాల్
YCP: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి వైకాపా నేత నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే వెంకటగిరిలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఆనంను సొంత తమ్ముడే తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఆనం చెప్పారని అన్నారు. అప్పటినుంచి జరిగితే అప్పుడే చెప్పాలి గానీ ఇప్పుడెందుకు గావుకేకలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఎప్పటినుంచే లోలోపల కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ …
Read More »KTR: బడ్జెట్లో దేశం కోసం నిధులు కేటాయించినట్లు అనిపించలేదు: కేసీఆర్
KTR: హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఎన్హెచ్ఆర్డీ ‘డీకోడ్ ది ఫ్యూచర్’ అంశంపై జాతీయ స్థాయి సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశం కోసం నిధులు కేటాయించినట్లు అనిపించడం లేదని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మన పొరుగు దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు పోతుంటే….మన దేశంలో మాత్రం ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని విమర్శించారు. ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలకోసమే పాకులాడుతారని వ్యాఖ్యానించారు. ఇతర దేశాల్లాగానే …
Read More »PERNI NANI: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఆగ్రహం
PERNI NANI: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి……వైకాపాపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే పేర్నినాని మండిపడ్డారు. ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తే ట్యాపింగ్ అంటూ గందరగోళం సృష్టిస్తున్నారని పేర్నినాని ధ్వజమెత్తారు. అసలు జరిగిన విషయం ఏమిటంటే….కోటంరెడ్డి ఫోన్ టాపింగ్ కాదు జస్ట్ ఫోన్ కాల్ రికార్డింగ్ జరిగిందని పేర్ని నాని అన్నారు. ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వ్యాఖ్యానించారు. రికార్డింగ్ కు ట్యాపింగ్ …
Read More »అదానీ అంశంలో జేపీసీ విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్ ఎంపీల డిమాండ్
అదానీ సంక్షోభంపై జేపీసీ లేదా సీజేఐతో విచారణ చేపట్టాలని ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే లోక్సభ, రాజ్యసభల్లో వాయిదా తీర్మానం ఇచ్చినట్లు వెల్లడించారు. ఆర్థిక అంశం కాబట్టే వాయిదా తీర్మానం ఇచ్చి చర్చ జరగాలని కోరామని పార్లమెంటరీ పార్టీ నేత కేకే అన్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ మీడియాతో మాట్లాడారు. అదాని షేర్లు 27 శాతం పడిపోయాయని ఎంపీ కేకే చెప్పారు. షేర్ల వ్యవహారంపై …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి సుచరిత సంచలన వ్యాఖ్యలు
ఏపీ అధికార వైసీపీకి చెందిన మాజీ మంత్రి సుచరిత పార్టీ మారుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి విదితమే. తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి సుచరిత స్పందించారు. తాను మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం సీఎం జగన్ వెంటే ఉంటాను. పార్టీ మారితే ఇంటికే పరిమితం అవుతానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ …
Read More »