Home / SLIDER (page 294)

SLIDER

మునుగోడుపై కేఏ పాల్ బాంబ్ వేస్తాడని ఆర్జీవీ సెటైర్స్

మునుగోడు ఎన్నికల్లో ఓటమిపాలైన కేఏ పాల్‌పై రామ్ గోపాల్ వర్మ సెటైర్ వేశాడు. మునుగోడు నియోజకవర్గంపై కేఏ పాల్ తన స్నేహితులు ఐఎస్ఐఎస్, ఆల్‌ఖైదాను ఉపయోగించి బాంబ్‌ వేయనున్నాడని తెలిసిందని, ఆ ప్రాంతంలోని ప్రజలంతా పారిపోవాలని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇదే కాకుండా జీసస్‌కు చెప్పి మునుగోడు ప్రాంతంలోని పంటపొలాల్లో పంటలు పండకుండా, అక్కడి ప్రజలకు ప్రాణాంతకమైన వైరస్ సోకేలా చేస్తాడని విన్నానని ట్వీట్ చేశారు. అక్కడితో ఆగని ఆర్జీవీ …

Read More »

మునుగోడు ‘గులాబీ’మయం.. శ్రేణుల సంబరాలు!

నువ్వా- నేనా.. అంటూ సాగిన మునుగోడు పోరులో టీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటింది. ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఫైనల్‌గా 10,309 ఓట్ల మెజారీటీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. మొత్తం 15 రౌండ్లలతో ఓట్ల లెక్కింపు జరగగా.. 2,3 రౌండ్లు తప్పితే మరే రౌండ్‌లోనూ బీజేపీ సత్తా చాటలేకపోయింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనూ టీఆర్‌ఎస్ పార్టీయే ముందంజలో …

Read More »

పండంటి పాపకు జన్మనిచ్చిన ఆలియా!

బాలీవుడ్ స్టార్స్ ఆలియా- రణ్‌బీర్ తల్లిదండ్రులయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆలియా భట్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ముంబయిలోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యింది ఆలియా. ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కపూర్ కుటుంబసభ్యులు తెలిపారు. సోనీ రజ్దాన్, నీతూ కపూర్ తదితరులు హాస్పిటల్‌లో ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆలియా, రణ్‌బీర్ దంపతులకు …

Read More »

ఉత్కంఠగా మునుగోడు ఓట్ల లెక్కింపు.. రౌండ్‌ రౌండ్‌కు పెరుగుతోన్నటెన్షన్!

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా జరుగుతోంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ నువ్వా నేనా.. అన్నట్లు సాగుతోంది. ఇప్పటివరకు జరిగిన రౌండ్లలో ఎవరు ఆధిక్యంలో ఉన్నారంటే.  ఏఏ రౌండ్‌లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉందంటే..  – మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 6418 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 5126 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 2100 ఓట్లు పోలయ్యాయి. దీంతో మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 1292 ఓట్లతో …

Read More »

క‌మ‌ల్ హాస‌న్ గ‌ర్వ‌ప‌డేలా న‌టించాడు-బీజేపీ నేత వీడియోపై మంత్రి కేటీఆర్ ట్వీట్

మునుగోడు ఉప ఎన్నిక‌లో భాగంగా పోలింగ్ రోజున విచిత్ర సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. బీజేపీ నాయ‌కులు చేసిన యాక్టింగ్‌పై టీఆర్ఎస్ నాయ‌కుడు క్రిశాంక్ ట్వీట్ చేశారు. బీజేపీ నాయ‌కుల డ్రామాకు సంబంధించిన వీడియోను త‌న ట్వీట్ట‌ర్ పేజీలో షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు. బీజేపీ నాయ‌కుల డ్రామాను ఈ దేశ ప్ర‌జ‌లు త‌ప్ప‌క చూడాలి. పోలింగ్ స్టేష‌న్‌లోకి మొబైల్ తీసుకెళ్లొద్ద‌ని పోలీసులు సూచించినందుకు.. బీజేపీ నాయ‌కుడు ఒక‌రు హంగామా సృష్టించారు. …

Read More »

కేవీ స్కూళ్లలో ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా ఉన్న కేవీ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (KVS) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఈనెల 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 4014 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, సెక్షన్‌ ఆఫీసర్‌, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను డిపార్ట్‌మెంట్ …

Read More »

భార‌తీయుల‌పై ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ప్ర‌శంస‌లు

 ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ భార‌తీయుల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. భార‌తీయులు ప్ర‌తిభావంతులు అని అన్నారు. అభివృద్ధి అంశంలో భార‌త్ ఎన‌లేని ప్ర‌గ‌తిని సాధిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. శుక్ర‌వారం యూనిటీ డే సంద‌ర్భంగా ర‌ష్య‌న్ భాష‌లో పుతిన్ మాట్లాడారు. ఆ ప్ర‌సంగంలో భార‌త్‌ను విశేషంగా పుతిన్ కొనియాడారు. అభివృద్ధి విష‌యంలో భార‌త్ అద్భుత‌మైన ఫ‌లితాల‌ను సాధిస్తుంద‌ని, ఆ దేశంలో 150 కోట్ల మంది ప్ర‌జ‌లు ఉన్నార‌ని, అదే వాళ్ల సామ‌ర్థ్యం అని …

Read More »

రాహుల్‌ గాంధీపై కేసు నమోదు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై కాపీరైట్‌ యాక్ట్‌ కింద బెంగళూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోలో తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్‌-2 హిందీ వర్షెన్‌ పాటను వాడుకున్నారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఓ సంస్థ రాహుల్ గాంధీ సహా ఇద్దరు కాంగ్రెస్‌ నేతలపై కేసు పెట్టింది.యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ పాదయాత్ర దృశ్యాలకు బ్యాక్ గ్రౌండ్‌గా కేజీఎఫ్‌-2 హిందీ సినిమా పాటలు, …

Read More »

బీజేపీ నెక్స్‌ టార్గెట్‌గా జార్ఖండ్‌

కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి జార్ఖండ్‌లోని హేమంత్‌ సొరేన్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. గత ఆగస్టులోనే ‘మనీ గేమ్‌’ ఆడినట్టు తాజాగా తేలింది. దీని కోసం అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఆశజూపి, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునేలా కమల నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, బెంగాల్‌ పోలీసుల మెరుపు దాడితో ఈ కుట్ర భగ్నమైంది. ఈ మేరకు తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat