దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,813 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. కరోనా కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 15,040 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,11,252 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 4.15 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 208.31 కోట్ల కోవిడ్ డోసుల పంపిణీ జరిగింది.
Read More »ముద్దుసీన్ల పై అనుపమ సంచలన వ్యాఖ్యలు
ఒక పక్క చక్కని అందం. మరోపక్క అందర్ని మెప్పించే నటన కలగల్సిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. వరుస ఆఫర్లతో ఈ హాట్ గుమ్మ స్టార్ హీరోయిన్ పోటిలో ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ భామ ప్రముఖ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన మూవీ కార్తికేయ 2. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుత మూవీ ముచ్చట్లతో పాటు …
Read More »కారులో గర్ల్ ఫ్రెండ్ తో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన చైతూ
చదవడానికి కొద్దిగా నమ్మశక్యంగా లేకపోయిన ఇదే నిజం. స్టార్ హీరోయిన్ సమంతతో ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకుని.. కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకున్న యువస్టార్ హీరో.. అక్కినేని వారసుడు నాగచైతన్య తనకు అంతకుముందే ఓ ప్రేమకథ ఉందని ఒక ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో చెప్పుకోచ్చారు. ఆ ఇంటర్వూలో చైతూ మాట్లాడుతూ సమంత కంటే ముందు నాకు ఓ లవ్ స్టోరీ ఉంది. అది కూడా తాను …
Read More »నేడు వికారాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మంగళవారం వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. రూ. 61 కోట్లతో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు.అంతే కాకుండా మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా సీఎం ప్రారంభిస్తారు. అనంతరం నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. అంతకుముందు ఆయన ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ అబిడ్స్ …
Read More »ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ప్రభాస్ ‘సలార్’ ఆగమనం
ప్రభాస్ అభిమానులకు గుడ్న్యూస్. ఆయన హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ మూవీకి సంబంధించి సరికొత్త అప్డేట్ను సోషల్ మీడియాలో పంచుకుంది టీమ్. శృతిహాసన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం సెప్టెంబరు 28న ప్రేక్షకులముందుకు రానుందని ప్రకటించింది సలార్ టీమ్. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ను సోషల్ మీడియాలో పంచుకుంది హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ. ప్రస్తుతం ఆ పోస్టర్ సలార్ ఆగమనం అనే ట్యాగ్తో …
Read More »మీనా ఆదర్శం.. అవయవాలన్నీ దానం..
అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం రోజు తన అవయవాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు సీనియర్ నటి మీనా. ఇందుకు సంబంధించిన ఓ ప్రకటనను మీనా ఆదివారం విడుదల చేశారు. తన భర్త మృతి తనకు తీరని లోటని తెలిపారు.
Read More »బండి సంజయ్ పాదయాత్రలో గొడవ.. పలువురికి గాయాలు
జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీకి చెందిన యువకులు, కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ బండి సంజయ్ను మండలంలోకి ఆహ్వానించారు. అనంతరం బహిరంగ సభలో సంజయ్ మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎవరకీ సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని సంజయ్ అన్నారు. దీంతో అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలతో గొడవ దిగారు. ఈ …
Read More »స్వాతంత్ర దినోత్సవం నాడు సెలబ్రిటీలు ఏమన్నారంటే..!
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల కావడంతో దేశవ్యాప్తంగా జాతీయ పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. నేడు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఎవరు ఏమని చెప్పారంటే.. దేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా ఇంటి ముందు గర్వంగా రెపరెపలాడుతున్న మన త్రివర్ణ జాతీయ పతాకం. – చిరంజీవి ప్రతి ఒక్కరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. …
Read More »