Home / SLIDER (page 53)

SLIDER

సూపర్ స్టార్ గా ఎదిగినా మూలాలను మరవని తలైవా…దటీజ్ రజనీ..!

సూపర్ స్టార్ రజనీకాంత్..  కోట్లాది మంది భారయులకు ఆరాధ్యదైవం..ఒక కోలీవుడ్ లోనే కాదు..టాలీవుడ్..బాలీవుడ్..ఇలా భాషలతో నిమిత్తం లేకుండా…యావత్ దేశమంతటా రజనీ కాంత్ ని ఆరాధిస్తుంటారు..కేవలం సినిమాల ద్వారానే కాకుండా తన నిరాడంబర వ్యక్తిత్వంతో రజనీకాంత్ హీరోలందరిలో ప్రత్యేక గుర్తింపును సాధించారు. ఓ సాధార‌ణ బ‌స్ కండ‌క్ట‌ర్ స్థాయి నుంచి సూప‌ర్ స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.. అయితే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండ‌డం ఆయ‌న …

Read More »

పవన్ కల్యాణ్ కు భారీ షాక్….వైసీపీలో చేరిన జనసేన అభ్యర్థి..!

ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది…అధికార వైఎస్ఆర్ పార్టీ సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయనే ధీమాతో ఉండగా…ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం పట్టణ ప్రాంతాల్లో ఉన్న కాస్త ప్రభుత్వ వ్యతిరేకతను పచ్చ మీడియా సహకారంతో మరింత పెంచి ఎన్నికల్లో విజయం సాధించి తీరాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ పార్టీని మూసివేయాల్సి వస్తుందని..లేకుంటే పార్టీ జూ. ఎన్టీఆర్ చేతిలోకి వెళ్లిపోతుందని చంద్రబాబు భయం..అందుకే తాను 70 ఏళ్ల …

Read More »

చరిత్రపురుషుడిని చెల్లని కాసు చేశారు కదరా..మీ దుంపతెగ..!

టీడీపీ వ్యవస్థాపకులు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ ని చరిత్రపురుషుడిగా, యుగ పురుషుడిగా కొలుస్తుంటారు. అయితే అధికారం కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీతో పాటు పార్టీని, ఆస్తులను లాక్కుని ఆయన్ని మానసిక క్షోభకు గురి చేసి, పరోక్షంగా ఆయన చావుకు కారకులైనవారు ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయనకు వంత పాడిన స్వయాన ఎన్టీఆర్ కుమారులు, …

Read More »

యువతిపై టీడీపీ నాయకుడు రేప్..ఇప్పుడు నోరెత్తవేం పవనూ..!

ఏపీలో వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని, వారు మహిళల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని, రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహియాత్రలో వీరావేశంతో తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనికి కారణం వాలంటీర్ల వల్ల క్షేత్ర స్థాయిలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు అందుతున్నాయి..అసలు జగన్ ప్రచారం చేయకపోయినా..వాలంటీర్ల వ్యవస్థ చాలు వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు …

Read More »

చంద్రబాబుకు షాక్..వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!

ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది…మరో కొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు దూకుడు పెంచాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలు, ఆయన తనయుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రతో, బాబుగారి దత్తపుత్రుడిగా ముద్రపడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు వారాహియాత్ర పేరుతో ఎన్ని విమర్శలు చేసినా…ఎంత రచ్చ చేసినా…ప్రజల్లో మాత్రం సీఎం జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి …

Read More »

లావోరా గ్రూపు ఉద్యోగులంతా మా కుటుంబసభ్యులే…చైర్మన్ కరణ్‌రెడ్డి మోటివేషనల్ స్పీచ్..!

భూమిపై పెట్టుబడి తరతరాలకు రాబడి..ఇప్పుడు భూమిపై పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం..మీ పెట్టుబడి పదింతలు కావాలంటే…వన్ అండ్ ఓన్లీ ఆప్షన్..లావోరా గ్రూపు. తెలివైన పెట్టుబడికి చిరునామా స్లోగన్ తో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలం లోనే కస్టమర్ల నమ్మకానికి మారుపేరుగా నిలుస్తున్న అతిపెద్ద రియల్ ఎస్టేట్ గ్రూపు…లావోరా.. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల శ్రీశైలం హైవేలో శంషాబాద్, షాద్ నగర్, జడ్చర్ల వంటి ప్రాంతాల్లో దాదాపు 12 ప్రెస్టీజియస్ …

Read More »

వైకుంఠ ధామం అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ శంకుస్థాపన …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో సుమారు రూ. 50 లక్షల తో చేపడుతున్న వైకుంఠ ధామం అభివృద్ధి పనులక ఈ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిధిగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారి కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ శ్మశాన వాటికను ఒక మోడల్ గ్రేవ్ యార్డు వైకుంఠధామంగా …

Read More »

లోకేష్ ఓ పనికిమాలిన పొలిటీషియన్..ఏం మాట్లాడుతాడో వాడికే అర్థం కాదు..మంత్రి రోజా ఫైర్..!

నారావారి పుత్రరత్నం యువగళం పాదయాత్రలో ఎక్కడకు వెళ్లినా..వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. లోకల్ టీడీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ ను బట్టీపట్టీ…తెచ్చి పెట్టుకున్న గాంభీర్యంతో కళ్లు పెద్దవి చేసి, గొంతు చించుకుని మరీ వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా నగరిలో తన కుటుంబం నగరిలో దోచుకుంటుందన్న నారా లోకేష్ విమర్శలకు మంత్రి రోజా తనదైన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లొకేష్ ఓ పనికిమాలిన పొలిటీషియన్…వాడేం మాట్లాడుతాడో వాడికే …

Read More »

ఆడబిడ్డలకు ఇంటి పెద్దగా ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తన్న కల్యాణలక్ష్మి షాదిముబారక్ పథకంలో భాగంగా   గుడిహత్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన చెక్కుల పంపిణి కార్యక్రమంలో గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు ముఖ్య అతిధిగా హాజరై ఆయా గ్రామాలకు చెందిన 53 మంది లబ్ధిదారులకు రూ. 1,00,116/- చొప్పున లభ్డిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం గౌరవ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు మాట్లాడుతూ ఇంటికి పెద్దదిక్కుగా …

Read More »

ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు – సీఎం జగన్..!

తెలుగు రాష్ట్రాలలో రాఖీ పర్వదిన వేడుకలు మొదలైపోయాయి..ఈ ఏడాది గ్రహాల స్థితిగతుల కారణంగా అన్ని పండుగల తేదీలపై అనిశ్చితి నెలకొంది. ప్రతీ పండుగ రెండు రోజులు జరుపుకోవాల్సి వస్తుంది.తిధి, నక్షత్రం ప్రకారం కొందరు పండితులు ఒక రోజు జరుపుకోవాలని చెబితే..మరి కొందరు పండితులు మాత్రం సూర్యోదయం తర్వాత వచ్చిన తిథి ప్రకారం మరుసటి రోజు జరుపుకోవాలని చెబుతున్నారు. రాఖీపండుగ కూడా ఈ నెల 30 అంటే..ఇవాళ ఈ నెల 31 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat