Home / SLIDER (page 7)

SLIDER

నా జీవితాన్ని ముగించడానికి అనుమతివ్వండి

ప్రముఖ సీనియర్ న్యాయమూర్తి లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యకు అనుమతి కోరుతూ యూపీలోని బందా జిల్లా మహిళా జడ్జి సీజేఐకు లేఖ రాశారు. ‘నేను చాలా కాలంగా వేధింపులకు గురవుతున్నా. నన్ను ఓ చెత్తలా చూశారు. అందువల్ల గౌరవప్రదంగా నా జీవితాన్ని ముగించడానికి అనుమతివ్వండి’ అని ఆమె కోరారు. సీజేఐ చంద్రచూడ్ సూచనతో ఆమె లేఖపై వెంటనే నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అలహాబాద్ హైకోర్టుకు లేఖ రాశారు.

Read More »

ధోనీకి అరుదైన గౌరవం

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం ఇచ్చింది. ఆయన వాడిన 7వ నంబర్ జెర్సీని ఇకపై ఏ ఇతర ప్లేయర్ తీసుకోకుండా రిటైర్ చేయనుంది. క్రికెట్ కు మిస్టర్ కూల్ చేసిన సేవకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం ఆటగాళ్ల కోసం 60 రకాల బేసి సంఖ్యలను కేటాయించామని తెలిపారు. గతంలో లెజెండరీ క్రికెటర్ సచిన్ వాడిన 10వ …

Read More »

ఇండస్ట్రీలో విషాదం

కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ డైరెక్టర్, నటుడు శంకరన్ (93) వృద్ధాప్య సమస్యలతో తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మరణం తనను బాధిస్తోందని ప్రముఖ డైరెక్టర్ భారతి రాజా ట్వీట్ చేశారు. శంకరన్ కుటుంబానికి సంతాపం తెలియజేశారు. కాగా, ఆయన 8 చిత్రాలకు దర్శకత్వం వహించారు.. దాదాపు 30 చిత్రాల్లో నటించారు. కార్తీక్, రేవతి జంటగా నటించిన మౌన రాగం సినిమాలో హీరోయిన్ తండ్రిగా కీలక …

Read More »

టీపీసీసీ చీఫ్ మారుస్తారా..?

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో అరవై నాలుగు స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెల్సిందే. దీంతో ప్రస్తుతం ఆ పార్టీకి పీసీసీ చీఫ్ గా ఉన్న ఎనుముల  రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ పదవి పై చర్చ మొదలైంది. బీసీ నేతను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం కూడా అధ్యక్షుడిని మార్చాలని యోచిస్తోందట. కానీ ఈ మార్పు ఇప్పట్లో ఉండకపోవచ్చని …

Read More »

సొంత పార్టీ నేతలకు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తన సొంత పార్టీ నేతలకు  వార్నింగ్ ఇచ్చారు. ‘పార్టీ మారాలనుకునేవారు ఇప్పుడే మారండి. పార్టీలో ఉండి మోసం చేస్తే సహించేది లేదు. ఎవరెవరు నమ్మక ద్రోహం చేశారో నా దగ్గర చిట్టా ఉంది. ఇప్పటికైనా వారు తీరు మార్చుకోవాలి’ అని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు.

Read More »

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పై ఎమ్మెల్సీ కవిత అగ్రహాం

దేశంలో ఉన్న  మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులివ్వాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించడంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రుతుస్రావం అనేది ఛాయిస్ కాదు. అది ఒక బయాలజికల్ రియాలిటీ. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం చాలా మంది మహిళలు అనుభవించే నిజమైన బాధను విస్మరించినట్లే. మహిళలు ఎదుర్కొనే సమస్యల పట్ల సానుభూతి లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది’ అని …

Read More »

టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యేలు

ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడంతో వైసీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ), మేకపాటి చంద్రశేఖర్రెడ్డి (ఉదయగిరి) ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీలో చేరనున్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ చీఫ్ . మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వారు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి టీడీపీకి …

Read More »

మరో 4 నెలల్లో సార్వత్రిక  ఎన్నికలు- జగన్ కీలక నిర్ణయం

cm jagan join at kadapa steel plant bhumi pooja program

ఏపీలో మరో 4 నెలల్లో సార్వత్రిక  ఎన్నికలు ఉండటంతో బరిలోకి నిలిచే తమ పార్టీకి చెందిన అభ్యర్థుల ఎంపికపై  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని అధికార వైసీపీ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా  ఇప్పటికే 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్ లను నియమించింది. ఈ క్రమంలో పార్టీకి చెందిన పలువురు ఎంపీలు.. ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పిస్తూ త్వరలోనే మరో జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. …

Read More »

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవిన్యూ, గృహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రిని ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వేముల వీరేశం, ఆదినారాయణ, బాలు నాయక్, ఆది శ్రీనివాస్, యశస్వినీ రెడ్డి తోపాటు పలువురు సీనియర్ …

Read More »

పార్లమెంట్ దుర్ఘటన పై సమగ్ర దర్యాప్తు జరిపించాలి

పార్లమెంట్ లో బుధవారం జరిగిన ఘటనపై కేంద్ర హోంమంత్రి చేత తక్షణమే సమగ్ర ప్రకటన చేయించాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం న్యూఢిల్లీలో లోక్ సభ స్పీకర్ ఓo బిర్లా నేతృత్వంలో పార్లమెంట్ దుర్ఘటన పై చర్చించేందుకు జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్న అనంతరం ఎంపీ నామ నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat