ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న నేపధ్యంలో హేమాహేమీ దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి.ఇక ఇండియా ఇప్పటికే 600లకు పైగా కేసులు నమోదు కావడంతో కేంద్రం కూడా అన్ని చర్యలు చేపడుతుంది. ఈ నేపధ్యంలో దేశం మొత్తం ఎక్కడికక్కడ లాక్ డౌన్ ప్రకటించారు. మరోపక్క తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రభుత్వాలు కూడా ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇక అసలు విషయానికి …
Read More »బ్రేకింగ్ న్యూస్..తెలంగాణలో మొదటిసారి ఇద్దరు వైద్యులకు పాజిటివ్ !
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కు చేరింది. ఇవాళ మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో తొలిసారిగా ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ దోమలగూడకు చెందిన డాక్టర్(41)తో పాటు ఆయన భార్య(36)కు కరోనా పాజిటివ్ వచ్చింది. భార్య కూడా డాక్టరే. భర్త నుంచి భార్యకు కరోనా వ్యాప్తి చెందింది. కుత్బుల్లాపూర్కు చెందిన 49 …
Read More »ఒకనెల వేతనం, ఏడాది నియోజకవర్గాల అభివృద్ధి నిధులు మొత్తం దాదాపు రూ.500కోట్లు విరాళం
కరోనా వైరస్పై సీఎం కేసీఆర్ ప్రకటించిన యుద్ధానికి టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆర్థికంగా మద్దతు పలికారు. రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు ఎదురుకాకుండా సాయం అందించడానికి, కరోనా కట్టడికి తమవంతుగా ముందుకొచ్చారు. ఒకనెల వేతనం, ఏడాది నియోజకవర్గాల అభివృద్ధి నిధులు మొత్తం దాదాపు రూ.500కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాలని నిర్ణయించారు. ఒక్కో ఎంపీకి నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఏడాదికి ఐదుకోట్లు మంజూరవుతాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్సభ, …
Read More »లాఠీ పట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితుల అమల్లో స్థానిక పోలీసులు,మున్సిపాలిటీ సిబ్బంది మాత్రమే పాల్గొంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులేవరు లేరు.మీకు చేతులెత్తి దండం పెడుతున్న కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎంపీటీసీ నుండి మంత్రుల వరకు,వార్డు మెంబర్ నుండి మేయరు వరకు అందరూ ప్రజలకు దగ్గరలో ఉండి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వాళ్లకు సూచనలు,సలహాలు ఇవ్వాలని..కథానాయకులవ్వాలని పిలుపునిచ్చారు. …
Read More »అధిక ధరలకు విక్రయిస్తే ఈ నెంబర్లకు కాల్ చేయండి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించారు.దీంతో నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. వ్యాపారులు,కిరణా షాపుదారులు వస్తువుల ధరలను అమాంతం పెంచారు.దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్ ఉంది.లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం తాజాగా నిత్యవసర వస్తువుల విషయంలో కూడా ఇబ్బంది పడకూడదు అని ఎక్కడ …
Read More »కరోనా కట్టడీకి కదిలిన గ్రామాలు
కరోనా వైరస్ కట్టడికి పల్లెలు పట్టుబడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వందల గ్రామాలు సరిహద్దులను మూసివేసి స్వీయ నిర్బంధంలోకి వెళ్లాయి. ఇతరులెవరూ ఊళ్లలోకి రాకుండా, స్థానికులెవరూ బయటికి వెళ్లకుండా రోడ్లపై ముళ్ల కంచెలు, రాళ్లు, వాహనాలను అడ్డుపెట్టి కట్టడి చర్యలు చేపట్టాయి. మూసివేసిన చోట్ల ప్లకార్డులు, ఫ్లెక్సీల ద్వారా కరోనాపై ప్రచారం చేస్తూ చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కొన్ని వందల గ్రామాల్లో నిత్యావసర వాహనాలు మినహా మిగిలిన …
Read More »సొంతూళ్లకు వెళ్ళేందుకు అనుమతి?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.లాక్ డౌన్ ప్రకటనతో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో అన్ని హాస్టల్స్ మూసివేశారు. దీంతో హాస్టళ్లల్లో ఉండే యువతీ,యువకులు,ఉద్యోగులు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు అనుమతి కోరారు.దీనికి స్పందించిన ప్రభుత్వం ఒక్క రోజు ఇళ్లకు వెళ్లడానికి అనుమతిచ్చారు. ఇందుకు ఊర్లకు వెళ్లేవాళ్లు స్థానిక పోలీసు …
Read More »తెలంగాణలో 41కి చేరిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది.ఈ నేపథ్యంలో కోవిడ్-19 ఇండియా బులిటెన్ తాజా సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 41కి చేరాయి. మధ్యాహ్నం వరకు 39 కేసులు నమోదు అయ్యాయి.అయితే బుధవారం రాత్రికి మరో 2 కేసులు పెరిగి 41కి చేరాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసులు నమోదు కాలేదు అనుకున్న నేపథ్యంలో ఈ కేసులు నమోదు అయ్యాయి. …
Read More »మంత్రి కేటీఆర్ భరోసా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.లాక్ డౌన్ ప్రకటనతో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో అన్ని హాస్టల్స్ మూసివేస్తున్నారు. దీంతో హాస్టళ్లల్లో ఉండే యువతీ,యువకులు,ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ సాక్షిగా స్పందించారు.దీనిపై మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరంలో హాస్టల్స్ లో ఉండేవాళ్లు ఎవరు భయపడాల్సినవసరంలేదు.హాస్టల్స్ …
Read More »లాక్ డౌన్ నుండి వీటికి మినహయింపు ఇచ్చిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ విధించిన సంగతి విదితమే.అయితే లాక్ డౌన్ నుండి కొన్నిటిని మినహాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు మినహయిస్తున్నట్లు తెలిపారు. అయితే వ్యవసాయ పనులు చేసేవాళ్లు గుంపుగుంపులుగా కాకుండా ఇరిగేషన్ పనులు చేస్కోవచ్చు. రైతులను,కూలీలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అంతే కాకుండా …
Read More »