తెలంగాణ రాష్ట్రానికి ఫాదర్ ఆఫ్ తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే..ఫ్యూచర్ అఫ్ తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అని తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు అన్నారు.ఇవాళ అయన హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్లో తెలంగాణ హస్తకళల సంస్థ చైర్మన్ బొల్లం సంపత్ మరియు హైదరాబాద్ మహిళా,శిశు సంక్షేమ శాఖ రీజనల్ ఆర్గనైజర్ సుశీలా రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు..ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. …
Read More »మంచి మనస్సున్న మాహారాజు”ఎమ్మెల్యే కెపి వివేకానందగౌడ్”…!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ ,కుత్భుల్లా పూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ గత నాలుగు ఏండ్లుగా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తూ అందరి మన్నలను పొందుతూ గ్రేటర్ లోనే ఉత్తమ ఎమ్మెల్యేగా అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు.అందులో భాగంగా ఎమ్మెల్యే తనని నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకోసం అహర్నిశలు కష్టపడుతూ గతంలో ఎదుర్కొన్న త్రాగునీటి ,కరెంటు,నిరుద్యోగ ,రోడ్ల సమస్య …
Read More »టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు పెద్దపీట..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది.అందుకు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది.అందులో భాగంగా మైనారిటీలకు పెద్దపీట వేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవులు పొందిన 9 మంది, సిద్ధిపేటకు చెందిన హజ్ కమిటీ డైరెక్టర్లు, సభ్యులు అబ్దుల్ ఖాదర్ లను సిద్ధిపేట మిల్లతే-ఇస్లామియా వెల్ఫేర్ సోసైటీ …
Read More »ఆంధ్రా సేవలో తరిస్తున్న టీ టీడీపీ నాయకులు..!
తెలంగాణకు పట్టిన ఆంధ్రా తెలుగుదేశం పార్టీ దరిద్రం ఇంకా వదలడం లేదు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 40 నెలలు గడిచినా ఇంకా తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఆంధ్రా బానిస సంకెళ్లు తెంచుకోలేకపోతున్నరు. తెలంగాణాలో స్మశానానికి ఆమడదూరంలో ఉన్న పార్టీకి నాయకత్వం వహించడానికి కూడా ఆంధ్రాకు సంబందించిన వాళ్ళే అధ్యక్షులుగా ఉండాలని సిగ్గు లేకుండా అడుగుతున్నరంటే ఆ పార్టీ తెలంగాణ నాయకుల పరిస్థితి ఎంత దారుణంగా , దౌర్భాగ్యంగా ఉందో …
Read More »బీజేపీ బెదిరింపులకు తెలంగాణ భయపడదు
పాపం . బీజేపీ తెలంగాణ నేతల చెప్పుడు మాటలు విని ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్న కేంద్ర మంత్రులు , బీజేపీ జాతీయ నాయకులు ఆగమైతున్న తీరు చూస్తుంటే జాలి కలుగుతున్నది . ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల క్రితం కరీంనగర్ రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సులో ఒక గంటా 13 నిమిషాల 40 సెకండ్ల పాటు భారత దేశ రైతాంగంతో పాటు తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల …
Read More »సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాస్యం
ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయి..ఆయా నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేసుకున్న వారికి స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఆర్థిక సాయానికి సంబంధించి చెక్లు ప్రభుత్వం అందజేస్తుంది. see also :మంత్రి కేటీఆర్ అన్నదాంట్లో తప్పు లేదు.. ఈ క్రమంలో …
Read More »మంత్రి కేటీఆర్ అన్నదాంట్లో తప్పు లేదు..
కాంగ్రెస్ పార్టీ నేతలు నాశనం చేసిన తెలంగాణను ప్రజలు ఊహించని దానికంటే ఎక్కువగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు . మంత్రి కేటీఆర్పై జానారెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలపై మంత్రి ఇవాళ మీడియా ద్వారా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను బూతులు తిడుతున్న కాంగ్రెస్ నేతలు.. సంస్కారం గురించి మాట్లాడడమేంటని ప్రశ్నించారు . …
Read More »రేవంత్ రెడ్డి వల్లనే టీడీపీ పరువు పొయింది..మోత్కుపల్లి
ఇటీవలే తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరిన కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి ,టీడీపీ సీనియర్ నేత మోత్కు పల్లి నర్సింహులు వివాదాస్పదమైన వాఖ్యలు చేశారు.గత కొంతసేపటి క్రితం అయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసుతో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పరువు తీశారన్నారు. రేవంత్రెడ్డిని ఆనాడే సస్పెండ్ చేసి ఉంటే తెలంగాణలో పార్టీ బతికేది అని …
Read More »చంద్రబాబు కోసం ఆత్మహత్యకు ప్రయత్నించిన మోత్కుపల్లి …!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఆప్తుడు ,నమ్మకమైన నాయకుడు ఎవరు అంటే టక్కున చెప్పే పేరు టీటీడీపీ సీనియర్ నేత ,మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు.గురువారం తెలంగాణలో హైదరాబాద్ మహానగరంలో ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ నేతల సమన్వయ సమీక్షా సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అయితే ఈ భేటీ మోత్కుపల్లి లేకుండానే జరగడం విశేషం.అంతే …
Read More »హ్యాట్సాఫ్ మహేష్..!
తెలంగాణ పోలిస్ వ్యవస్థకు దేశనలుమూలల నుండి ప్రశంసలు లభిస్తున్న సంగతి తెలిసిందే..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలిస్ వ్యవస్థ అద్బుతంగా పనిచేస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. గతంలో సైబరాబాద్ పోలీస్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న మహేశ్ హైదరాబాద్ నగరంలో బైక్ పై వెళ్ళుతున్నఓ కుటుంబం యాక్సిడెంట్ కు గురైంది.. పోలీస్ అన్న ఫీలింగ్ పక్కనబెట్టి ఓ మానతావాదిగా స్పందించారు. పిల్లోడిని ఎత్తుకుని ఆస్పత్రికి పరిగెత్తి తన మానవత్వాన్ని చాటుకున్నారు.తాజాగా హైదరాబాద్ …
Read More »