కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు.వివరాల్లోకి వెళ్తే..రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా మద్దూర్ మండలంలోని నందిగామలో బీటీ రోడ్ శంకుస్థాపనకు మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తుండగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముందే కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించారు. see also :ఇద్దరు టీడీపీ నేతలు రాజీనామా ..! ఈ సందర్భంగా అధికార టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో శిలాఫలకం …
Read More »బోయింగ్ విడిభాగాల తయారీకి రంగం సిద్ధం..!
తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన బోయింగ్ విమాన విడిభాగాల తయారీ కేంద్రం సిద్ధమైంది. రేపు ( గురువారం ) రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని తెలంగాణ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) వైమానిక ఆర్థిక మండలిలో బోయింగ్ విమాన విడిభాగాల తయారీ కేంద్రానికి 2016 జూన్ 18న అప్పటి రక్షణ శాఖ మంత్రి …
Read More »పట్టణ ప్రాంతాల్లో కూడా భూ రికార్డుల ప్రక్షాళన..కేటీఆర్
పట్టణ ప్రాంతాల్లో కూడా భూ రికార్డుల ప్రక్షాళన చేపడుతామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు.ఇవాళ హైదరాబాద్ నగరంలోని ఐటీసీ కాకతీయ హోటల్లో టీ యాప్ ఫోలియోను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..భూరికార్డుల ప్రక్షాళనలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 86 ఏళ్ల తర్వాత భూరికార్డుల ప్రక్షాళన చేపట్టామని మంత్రి తెలిపారు. see also :అడ్డంగా బుక్కైన చంద్రబాబు..! రూ.3,300 కోట్ల …
Read More »అభివృద్దిని చూసి ఓర్వలేకనే విపక్షాల విమర్శలు..ఎమ్మెల్సీ పల్లా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీ లు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులకు ఎకరానికి 4 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతు సమన్వయ సమితులను రౌడీ సమితులుగా విమర్శించి రైతులను కాంగ్రెస్ అవమానపరుస్తోందని మండిపడ్డారు. see also :జనసేనతో పొత్తుపై చంద్రబాబు …
Read More »లాలపెట్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పై 5.80 కోట్లతో మరమ్మత్తు పనులు ..
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలోని తార్నాక లో లాలపెట్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పై త్వరలో 5.80 కోట్ల రూపాయలతో చేపట్టబోయే మరమ్మత్తు పనులను రాష్ట్ర ఆబ్కారీ శాఖ మాత్యులు పద్మారావు గౌడ్ గారితో కలిసి ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్, తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ పరిశీలించారు .తార్నాక కార్పొరేటర్ ఆలకుంట హరి సరస్వతి గార్లు తరువాత బ్రిడ్జి రిపేర్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధిత …
Read More »మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్…
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.ఈ రోజు సాయంత్రం ( ఫిబ్రవరి 28)6 గంటల నుండి వచ్చే నెల ( మార్చ్ ) 2 వ తారీఖు ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ నగర పోలిస్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలను ముసివేయనున్నట్లు నగర సీపీ vvశ్రీనివాస రావు తెలిపారు.ఈ మేరకు అయన ఆదేశాలు జారీ చేశారు.హోలీ పండుగను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీ సుకున్నట్లు తెలిపారు.మద్యం, కల్లు …
Read More »లంచం అడిగితే చెప్పుతో కొట్టండి : సీఎం కేసీఆర్
కార్మికులు ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇప్పటి నుంచి లంచం అడిగిన వాణ్ని తన్నాలని అన్నారు సీఎం కేసీఆర్. లంచం అడిగితే అక్కడే చెప్పుతీసుకొని ఓ దెబ్బ కొట్టాలని సూచించారు. ఎవరైనా ఏమైనా అంటే తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. అడుగు తీసి అడుగు వేస్తే లంచాలు తీసుకొనే సంస్కృతి బంద్ కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో ప్రగతి మైదానంలో …
Read More »తెలంగాణ జీవన విధాననికి అద్దం పట్టిన కార్టూనిస్ట్ రమణ చిత్రాలు
దరువు.కామ్ కార్టూనిస్ట్, తెలంగాణవాది నెల్లుట్ల రమణ రావు చిత్రాలు తెలంగాణ జీవన విధానాన్ని, సంస్కృతిని ప్రతిబింబించాయని పలువురు ప్రశంసించారు. తన కుంచెతో తెలంగాణ సమాజాన్ని మరోమారు పలువురికి చాటిచెప్పారని కితాబు ఇచ్చారు. రవీంద్రభారతిలో తన చిత్రాలతో రమణ ఏర్పాటుచేసిన ప్రదర్శనను ఇవాళ తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం, కరణ్ కాన్సెప్ట్, దరువు అధినేత చెరుకు కరణ్ రెడ్డి తిలకించారు. see also : సీఎం కేసీఆర్కు దరువు అధినేత …
Read More »తెలంగాణకు డిఫెన్స్ ఇండస్ట్రీయల్ కారిడార్..రక్షణమంత్రికి కేటీఆర్ లేఖ
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాష్ట్ర పరిశ్రమల మంత్రి కే తారకరామారావు మరోమారు గళం విప్పారు. కేంద్రం తీరును తప్పుపడుతూ ఏకంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రికే లేఖ రాశారు. ఇటీవలి కాలంలో బుందేల్ ఖండ్, చెన్నాయ్- బెంగళూర్ ప్రాంతాలకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించిన తీరుగానే తెలంగాణకు సైతం కేటాయించాలన్నారు. తెలంగాణకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి డిమాండ్ చేశారు. ఈ …
Read More »కేంద్రానికి మంత్రి కేటీఆర్ కీలక సూచన
రైతులు అనారోగ్యానికి గురైనా, అకాలమరణం చెందినా రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఆయన ఓ ట్వీట్లో పేర్కొన్నారు. రూ.5 లక్షల పరిహారం రైతన్నల సంక్షేమంలో కీలక ముందడగు అని పేర్కొంటూ కేంద్ర మరిన్ని నిర్ణయాలు తీసుకుంటేనే నిజమైన అచ్చేదిన్ అని వివరించారు. see …
Read More »