Home / TELANGANA (page 980)

TELANGANA

ఇక డిజిటల్‌ పాలన.. ప్రగతిభవన్‌, సచివాలయం నుంచే వీక్షణ..!

తెలంగాణలో అతి కొద్ది రోజుల్లో ఈ(ఎలక్ట్రానిక్‌) డిజిటల్‌ పరిపాలనను చూడబోతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు క్షేత్రస్థాయి స్థితిగతులను కళ్లకు కట్టినట్లు చూపించే కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతిభవన్‌, రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో ఏర్పాటు కానుంది.అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించి దీనిని అమల్లోకి తేనున్నారు. సీఎం, సీఎస్‌ కార్యాలయాల్లో డిజిటల్‌ తెరలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే సమావేశాలు, సంఘటనలు, కార్యక్రమాలను …

Read More »

ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి..కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో  ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని HICC లో జరుగుతున్న అంతర్జాతీయ మైనింగ్ టుడే సదస్సుకు మంత్రి కేటీఆర్ తో పాటు..గవర్నర్ నరసింహన్ ,కేంద్ర మంత్రి తోమర్ తో పాటు దేశ విదేశాల నుండి 500మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు . see also : ఇక డిజిటల్‌ పాలన.. ప్రగతిభవన్‌, …

Read More »

ఈ రోజు నుంచి హైదరాబాద్ లో మైనింగ్ సదస్సు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో ఈ రోజు నుండి( ఫిబ్రవరి-14 నుంచి )17 వరకు అంతర్జాతీయ మైనింగ్ టుడే సదస్సు జరగనుంది.ఖనిజాల అన్వేషణలో వస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతులపై నాలుగురోజుల పాటు చర్చిస్తారు. మైనింగ్ విజన్ 2040 తయారీ లక్ష్యంగా జరిగే ఈ సదస్సుకు.. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతోపాటు.. దేశంలోని ఐదు వందల మంది మైనింగ్ నిపుణలు హాజరవుతారు. ఐటెక్స్ వేదికగా బుధవారం సాయంత్రం మొదలయ్యే …

Read More »

కేసీఆర్ – ‘‘వీరాధి వీరుడు అతడు..’’

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ‘‘పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ వీణ’’ వంటి తెలంగాణపై బ్రీత్‌లెస్ సాంగ్‌ని రూపొందించిన బందూక్ మూవీ టీం గోరటి వెంకన్న సాహిత్యం, కార్తీక్ కొడకండ్ల సంగీతం, సాకేత్ కొమండూరి గానం, బందూక్ లక్ష్మణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మరో తెలంగాణ మట్టిపాట. ‘‘వీరాధి వీరుడు అతడు..’’ అంటూ సాకేత్, రేవంత్, ఎమ్.ఎమ్. శ్రీలేఖ, కృష్ణ చైతన్య, సాయి చరణ్, శంకర్ బాబు, నూతన, సోనీ, …

Read More »

కాంగ్రెస్ నాయకులవి మొసలి కన్నీరు..మంత్రి హరీష్

రాష్ట్రప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న పథకాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిమ్మ తిరుగుతున్నదని మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్ రావు అన్నారు. అందుకే నిజామాద్ జిల్లాలో ఎర్ర జొన్న రైతుల సమస్యను సాకుగా చేసుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.రైతుల సంక్షేమం గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని వారన్నారు.ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదనే విషయాన్ని నిజామాబాద్ ఎంపి కవిత , ఎం.ఎల్.ఎ.లు …

Read More »

పవన్ పై అదిరిపోయే పంచులేసిన కిషన్ రెడ్డి

టాలీవుడ్ స్టార్ హీరో జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు పవన్‌ కల్యాణ్‌ హావభావాలు చూస్తే నవ్వొస్తోందని బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ప‌వ‌న్ త‌న సోద‌రుడు చిరంజీవి కార‌ణంగా సినిమాల్లో,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశాడు.ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో ఇండస్ట్రీలో టాప్ హీరో స్థాయిలో ఉన్న …

Read More »

అమ్మా అమ్మా అని పిలిచి ..చివరికి ..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న ఉస్మానియా ఆస్పత్రిలో జరిగిన ఈ యదార్థ సంఘటన యావత్తు అక్కడ ఉన్నవారి యొక్క ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తుంది.అమ్మా అమ్మా అని ఎంత సేపు పిలిచిన కానీ అమ్మ లేవలేదు .పాపం పసివాడు పిలిచి పిలిచి అలచి సోలచి పోయి నిరసించి చివరికి నిద్రలో జారుకున్నాడు పసివాడు . ఈ హృదయ విదారక సన్నివేశం ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.సమీనా …

Read More »

ఒక్కసారి “కేసీఆర్ తాతను “చూడాలని ఉంది…మూడు ఏళ్ళ విఘ్నేశ్ కోరిక..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును చూడాలని ..ఆయనతో ఒక్క ఫోటో దిగాలని..ఎవరు మాత్రం కోరుకోరు.ఈ లోకాన్ని నడిపించే దేవుడ్ని చూడాలని కోరుకుంటారో లేదో కానీ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ స్వరాష్ట్రాన్ని సాధించి నిజం చేసిన నాటి ఉద్యమ రథసారధి నేటి బంగారు తెలంగాణ నిర్మాత ముఖ్యమంత్రి కేసీఆర్ గార్ని మాత్రం ఒక్కసారి అయిన కలవాలని కోరుకుంటారుఅ.అలా కోరుకునే …

Read More »

నల్గొండ జిల్లాలో సంచలనం-మరో కాంగ్రెస్ నేత దారుణ హత్య …

తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఇటివల నల్గొండ మున్సిపల్ చైర్ పర్శన్ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ దారుణ హత్య సంఘటనను మరిచిపోకముందే అదే పార్టీకి చెందిన మరో నేత దారుణ హత్యకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలో తిరుమలగిరి మండలంలో చింతలపాలెం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కాంగ్రెస్ నేత ధర్మానాయక్ పై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేసి మరి హత్య చేశారు. మంగళవారం …

Read More »

హాజరు కానున్న సీఎం కేసీఆర్..!

యదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 23న శ్రీవారి ఎదుర్కోలు మహోత్సవం, 24న కల్యాణం నిర్వహించనున్నారు . ఈ నెల 24న సీఎం కేసీఆర్ సతీసమేతంగా కల్యాణోత్సవానికి హాజరై పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు స్వామి వారికి సమర్పిస్తారని యాదాద్రి ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. 25న దివ్యవిమాన రథోత్సవం, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat