ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు పాస్లను రద్దుచేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. విద్యార్థులు, నాలుగు క్యాటగిరీల దివ్యాంగులు, 11 క్యాటగిరీల రోగులు మినహా మిగతా అన్ని క్యాటగిరీల పాస్లను రద్దుచేసినట్టు చెప్పా రు. ఇది శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 155, దక్షి ణ మధ్య రైల్వేలో 42 రైళ్లను ఈ నెల 31 వరకు రద్దుచేశామన్నారు.
Read More »Blog Layout
మంత్రి ఈటలకు మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి ,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ సాక్షిగా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ”ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో మరింత కాలం ఉండాలని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు పార్టీకి చెందిన పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఎమ్మెల్సీలు ,ఇతర ముఖ్య నేతలు,కార్యకర్తలు మంత్రి ఈటలకు పుట్టిన …
Read More »ఏపీలో ఇళ్ల పట్టాలు పంపిణీ స్వల్ప మార్పు
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జిల్లాల వారీగా ఇళ్ల పట్టాలు, ప్లాట్ల అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ నివారణకు చర్యలు చేపడుతున్నందున ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి …
Read More »సీఎం పదవీకి కమల్ నాథ్ రాజీనామా
మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవీకి కమల్ నాథ్ రాజీనామా చేశారు. ఆయన ఆ రాష్ట్ర గవర్నర్ లాల్జి టాండన్ ను రాజ్ భవన్ లో కలవనున్నారు. గవర్నర్ కు తన రాజీనామా లేఖను కమల్ నాథ్ సమర్పించనున్నారు. అసెంబ్లీలో బపలరీక్షకు ముందే కమల్ నాథ్ తన సీఎం పదవీకి రాజీనామా ప్రకటించారు. ఈ సందర్భంగా కమల్ నాథ్ మాట్లాడుతూ” కేవలం పదిహేను నెలల్లోనే మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాను. …
Read More »నిర్భయ కేసులో అత్యాచారం నుంచి ఉరి వరకు.. ఎప్పుడేం జరిగింది?
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన నిర్భయ ఘోరకలి దోషులకు ఉరిశిక్ష అమలైంది. 2012, డిసెంబర్ 16న నిర్భయపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె చికిత్స పొందుతూ డిసెంబర్ 29న మృతి చెందింది. అత్యాచారం నుంచి మొదలుకొని ఉరిశిక్ష అమలయ్యే వరకు ఎప్పుడేం జరిగింది? అనే విషయాలను ఒకసారి చూస్తే.. 2012 డిసెంబర్ 16: ఫిజియోథెరపీ విద్యార్థిని(23)పై కదులుతున్న బస్సులో ఆరుగురు యువకులు కలిసి …
Read More »మీలాంటి ప్రజాకంటకుల వల్ల ఏం ప్రయోజనం? అనవసర ఖర్చులు తప్ప !
ఏపీ స్థానిక సంస్థల వాయిదా వివాదం సరికొత్త మలుపులు తిరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఎత్తివేస్తూ, ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి తీరును సుప్రీంకోర్ట్ తీర్పు తప్పుపట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు మరో నీచమైన కుట్రకు పాల్పడ్డాడు. చంద్రబాబు వెనుకు ఉన్న బ్యాచ్ ఏవేవో ప్లన్స్ వేస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “స్థానిక ఎన్నికలను కేంద్ర బలగాల పహారాలో …
Read More »బ్రేకింగ్…తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ వాయిదా..!
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం రోజు రోజులకీ పెరిగిపోతుంది..ఇప్పటికే 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ అప్రమత్తమైంది. మార్చి 31 వరకు ఇప్పటికే విద్యాసంస్థలు మూసివేయగా…మాల్స్. జిమ్లు, ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్, స్విమ్మింగ్ ఫూల్స్, పార్కులుతో సహా దేవాలయాలు, మసీదులు, చర్చీలను కూడా మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే టెన్త్ పరీక్షలను మాత్రం యథాతథంగా నిర్వహిస్తానని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు …
Read More »థై ఎక్ష్ పోజింగ్ పై దృష్టిపెట్టిన హాట్ అనసూయ !
సోషల్ మీడియా ప్రమోషన్లో హాట్ బ్యూటీల స్పీడ్ గురించి చెప్పాలిసిన అవసరమే లేదు. ఎందుకంటే ఈరోజుల్లో చిన్న హీరోయిన్లు నుండి పెద్ద హీరోయిన్ల వరకు అందరు తమ అందాల ఆరబోతలో బిజీగా ఉన్నారు. వీరితో పాటుగా యాంకర్ కం హీరోయిన్లు కూడా తమ సత్తా చాటుతున్నారు. ఈ లిస్టులో ముందువరసలో ఉంటుంది మన రంగమ్మత్త..ఇదేనండి మన యాంకర్ అనసూయ. ఒకప్పుడు యాంకర్ అంటే అంతగా విలువ వుండేది కాదు. వారికి …
Read More »చంద్రబాబుకు మతిపోయే వార్త..త్వరలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా..?
ఏ ముహూర్తానా టీడీపీ అధినేత చంద్రబాబు జై అమరావతి అంటూ జోలె పట్టి అడుక్కోవడం స్టార్ట్ చేశాడో..కాని పార్టీ పరిస్థితి అడుగంటికిపోయే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు అమరావతి నినాదం ఎత్తుకుని విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటును వ్యతిరేకించడంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇప్పటికే సీమ, ఉత్తరాంధ్రలో టీడీపీ నేతలంతా వైసీపీ చేరిలో చేరుతున్నారు.. కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, విశాఖ జిల్లాలలో దశాబ్దాలుగా టీడీపీలో పని …
Read More »బ్రహ్మంగారు ఆనాడే చెప్పితిరి..పట్టించుకోని మూర్ఖులు ఇప్పుడు ప్రాధేయపడుతున్నారు !
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో అందరికి తెలిసిన విషయమే. అయితే ఇండియా పరంగా చూసుకుంటే కరోనా కన్నా వేగంగా సోషల్ మీడియాలో బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించే హల్ చల్ అవుతుంది. కరోనా గురించి బ్రహ్మం గారు ముందే చెప్పారని మొన్ననే వార్తలు వచ్చాయి. ఇక ఇదంతా పక్కనపెడితే తిరుపతి విషయానికి వస్తే ఇదివరకెన్నడు తిరుపతి ముసేస్తారనే ప్రస్తావనే రాలేదు. అలాంటిది ఇప్పుడు కరోనా …
Read More »