తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఐఐటీలో విషాదం నెలకొన్నది. ఐఐటీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న మేడ్చల్ జిల్లా కుత్భుల్లా పూర్ కు చెందిన సిద్ధార్థ అనే విద్యార్థి ఈ రోజు మంగళవారం తెల్లవారుజామున హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహాత్యా యత్నం చేశాడు. భవనంపై నుంచి పడటంతో తీవ్రంగా గాయపడిన సిద్ధార్థను కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సిద్ధార్థ మృతి చెందాడు. అంతకుముందు సిద్ధార్థ తన …
Read More »Blog Layout
గంగూలీ ముఖ్యమంత్రి అవుతాడు
ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు,క్యాబ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రా..?. ఇప్పటికే క్రికెట్ రంగంలో ఒక బ్యాట్స్ మెన్ గా.. కెప్టెన్ గా .. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేసుకుంటున్న దాదా తర్వాత స్టెప్ రాజకీయాలేనా..?. అంటే అవును అనే అంటున్నాడు టీమిండియా మాజీ డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్. నలబై ఒక్క ఏళ్ళ సెహ్వాగ్ తన …
Read More »అక్టోబర్ 31 న విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి పుట్టినరోజు వేడుకలు…శ్రీ స్వాత్మానందేంద్ర..!
అక్టోబర్ 31న నాగులచవితి, గురువారం నాడు భారతీయ సనాతన సంస్కృతీ, సంప్రదాయాలే ఊపిరిగా..స్వధర్మ పరిరక్షణకు అహర్నిశలు పాటుపడుతున్న..విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు, గురువర్యులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు..అత్యంత ఘనంగా నిర్వహించేందుకు విశాఖ శ్రీ శారదాపీఠం సిద్ధమవుతోంది. ఈ రోజు చినముషిడివాడలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు తమ గురువర్యులు, పీఠాధిపతులైన శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినోత్సవ వేడుకల …
Read More »Great Attention Getters for Article Papers
Figure out from your department the way the homework may be offered. Talk with your professor or TA early within the procedure to make certain the group is really on the appropriate course. It’s safe to believe that several homework assist providers maintain the experience to manage homework of levels …
Read More »వైఎస్సార్సీపీ కార్యకర్తల పై టీడీపీ నేతల దాష్టీకం… బాధితులకు అండగా జోగులు!
కాలం మారినా, అధికారం కోల్పోయినా టీడీపీ నేతల దౌర్జన్యాలు ఇంకా తగ్గలేదని చెప్పాలి. అధికారంలో ఉన్నంతకాలం తమదైన శైలిలో యావత్ ప్రజానికాన్ని ఇబ్బందులకు గురిచేసారు. ఇది తప్పు అని ప్రశ్నిస్తే వారికి నరకం చూపించేవారు. ఇప్పుడు ఓడిపోయినా కూడా అదే బాటలో నడుస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా శ్రీహరినాయుడుపేటలో వైఎస్సార్సీపీ కార్యకర్తల పై టీడీపీ నేతలు దౌర్జన్యం చేసారు. జిల్లాలో వలంటీర్లు, కార్యకర్తల పై టీడీపీ నేతల వరస దాడులు …
Read More »మరోసారి పూనమ్కౌర్ సంచలన ట్వీట్..సోషల్ మీడియాలో వైరల్..!
ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై మాజీ హీరోయిన్ పూనమ్కౌర్ సోషల్ మీడియా వేదికగా ఇన్డైరెక్ట్గా విమర్శలు చేసింది. అలాగే పవన్కు అత్యంత సన్నిహితుడైన ఓ సినీ డైరెక్టర్పై కూడా పూనమ్ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. ఆ టైమ్లో వాదాస్పద క్రిటిక్ కత్తి మహేష్, పూనమ్కౌర్ల మధ్య ఏకంగా మాటల యుద్ధమే జరిగింది. అయితే ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ వల్ల నా జీవితం …
Read More »ముఖ్యమంత్రికి సైతం కొరడా దెబ్బలు..!
ఈరోజుల్లో నమ్మకాలు, మూడనమ్మకాలు వల్లే కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏమీ తెలియని వారిని పక్కన పెడితే, అన్ని తెలిసిన వారు కూడా మూడనమ్మకాలను గుడ్డిగా నమ్ముతున్నారు. ఈ లిస్ట్ లో ప్రస్తుతం చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా చేరారు. ఈ మేరకు ఆయన కొరడా దెబ్బలు తిన్న వార్త ప్రస్తుతం చాలా ఆశక్తికరంగా మారింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ అక్కడ దగ్గరలో ఉన్న ఒక గుడికి వెళ్ళగా.. అక్కడ …
Read More »అదేగాని జరిగితే కోహ్లికి దెబ్బే..రోహితే కెప్టెన్..?
భారత జట్టులో ప్రస్తుతం మారుమోగుపోతున్న పేరు ఎవరిదీ అంటే అది హిట్ మాన్ రోహిత్ శర్మ నే. సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో రోహిత్ ను ఓపెనర్ గా పంపించాలని నిర్ణయిస్తే, ఎందరో ఆ స్థానానికి రోహిత్ సరిపోడు అన్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే వీరి మాటలకు బ్రేక్ వేసి రోహిత్ ఓపెనర్ గా వచ్చి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటికే వన్డే, టీ20 మ్యాచ్ లలో ఫామ్ లో …
Read More »ఒకరితో నెల తప్పి..అబార్షన్ కోసం మరోకరిని సాయం అడిగి అతడితో శృంగారం
అడ్డమైన తిరుగుళ్లు వద్దన్న తల్లిని చంపి ఇద్దరు ప్రియుళ్లతో శృంగారంలో మునిగిన కసాయి కూతురు కేసు కొత్త మలుపు తిరిగింది. బాలరెడ్డి అనే యువకుడిని ప్రేమించిన కీర్తిని అతడికిచ్చి పెళ్లి చేయాలన్న నిర్ణయం జరిగింది. అయితే వేరొకడితో శృంగారం నెరపడంతో నెల తప్పి కడుపు తెచ్చుకుంది. దీంతో శరత్ అనే మరో యువకుడిని అబార్షన్ కోసం సాయం కోరింది. తరువాత అతడితో ప్రేమ వ్యవహారం నడిపింది. ఈ విషయాలు తెలిసి …
Read More »గన్నవరంలో ఉప ఎన్నికలు వస్తే టీడీపీ అభ్యర్థి ఎవరో తెలుసా..?
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ దీపావళి రోజు పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. పైకి వైసీపీ నేతల వత్తిడులు, అధికారుల వేధింపులు అని చెప్పినా..అంతర్గతంగా పార్టీలోనే కనిపించని శత్రువులతో పోరాడలేకే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు వంశీ చెప్పుకొచ్చాడు. అయితే చంద్రబాబు మాత్రం వల్లభనేని వంశీని బుజ్జగించడానికి ఎంపీ కేశినేని నాని తదితరులను రంగంలోకి దింపారు. కాని వంశీ మాత్రం తన రాజీనామాపై వెనక్కి తగ్గే …
Read More »