Blog Layout

ప‌వ‌న్ కేసీఆర్ ప్ర‌త్యేక చ‌ర్చ‌లు…ప‌చ్చ మీడియాలో క‌ల‌క‌లం

గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహన్ సార‌థ్యంలో రాజ్‌భవన్‌లో జరగనున్న ఎట్ హోం కార్యక్రమంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ, తెలంగాణ నేతలు ఈ పార్టీకి హాజరుకాగా.. రాజకీయ చర్చలకు కూడా ఎట్ హోం కార్యక్రమం వేదికైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. ఈ ఎపిసోడ్‌పై ప‌చ్చ‌మీడియా ప‌రేషాన్ అవుతోంది. ఓవైపు కేసీఆర్, కేటీఆర్ మధ్య ముచ్చట్లు… ఆ వెంటనే పవన్ కల్యాణ్, …

Read More »

ప్ర‌ణ‌బ్ ఓ క్రిమినల్‌..ఆయ‌న‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డా?

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భార‌త‌ర‌త్నవార్డు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కె.ఏ.పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇవ్వటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం తీసుకునే అర్హత లేదని, గతంలో మేము మా సంస్థ తరుపున అమెరికాలో క్రిమినల్ కేస్ వేశామని శనివారం విజయవాడలో జరిగిన …

Read More »

సౌత్ ఆఫ్రికాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..!

 70వ భారత గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజలు ఘనంగా నిర్వహించారు. భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరు ఘనంగా గణతంత్ర వేడుకలు  నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇందులో బాగంగానే 70వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు సౌత్ ఆఫ్రికాలో ఘనంగా జరిగాయి. భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో జొహన్నెస్‌బర్గ్‌లో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సభ్యులు పాల్గొని భారత జాతీయ జెండా ఎగురవేశారు. టీఆర్ఎస్ ఎన్నారై …

Read More »

ఇదెక్కడ న్యాయం బాబుగారు..ప్రసంగం వినకుంటే పథకాలు రద్దు చేస్తారా?

ఇప్పుడు మీరు చూసేది తమాషాగా ఉండొచ్చు కాని ఇది నిజం..ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమి ఆశించి చేస్తున్నాడో తెలియదు గాని..చంద్రబాబు ఇకపై పాల్గొనే అన్ని కార్యక్రమాలను లైవ్ లో చూడాల్సిందేనని ప్రజలపై ఒత్తిడి చేయమని అధికారులకు చెప్పారట.తాజాగా అమరావతిలో జరిగిన డ్వాక్రా మహిళల సమావేశంలో మహిలలను బలవంతంగా కూర్చోబెట్టారట.అయితే కడపలో జరుగుతున్నబహిరంగ సభను లైవ్‌లో చివరి వరకు చూసిన వారికి సెల్‌ఫోన్, రూ.10వేలను ఇస్తామని ఒకవేళ చూడకుంటే ‘పసుపు–కుంకుమ’ వర్తింపజేయదంటూ ఉదయం …

Read More »

అనాథ పిల్లలకు ట్రూజెట్ గగన విహారం

హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనాథ పిల్లలకు ట్రూజెట్ అద్భుత అవకాశాన్ని కల్పించింది. చిన్నారులు కలలో సైతం ఊహించని విమానయానాన్ని ఉచితంగా అందించింది. చిన్నారు ఆశలు, కలలను పండిరచే విధంగా, వారిలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ట్రూజెట్ ‘వింగ్స్ ఆఫ్ హోప్’ కార్యక్రమాన్ని గత ఏడాది కాంగా నిర్వహిస్తోంది. విమాన ప్రయాణం చేయగలిగే స్థోమత లేని పిల్లలకు విమానయాన అవకాశాన్ని ఉచితంగా కల్పించడంతోపాటు వారిని వివిధ సందర్శనీయ ప్రాంతాలకు తీసుకెళుతోంది. …

Read More »

పత్తికొండలో చెరుకుల పాడు శ్రీ‌దేవి భారీ మెజార్టీతో గెలుపు..ఇదిగో సాక్ష్యం

పాలెగాళ్ల పురుటిగ‌డ్డ అయిన ప‌త్తికొండ‌లో సైకిల్ మ‌ళ్లీ రివ్వున దూసుకుపోతుందా? లేక ఫ్యాన్ గాలి వీస్తుందా? అనే చ‌ర్చ మొద‌లైంది. ఈ నియోజకవర్గంలో కేఈ కుటుంబం 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి.. రెండు సార్లూ విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి విజయం సాధించి.. డిప్యూటీ సీఎం అయ్యారు. కేఈ కుటుంబానికి కంచుకోటైన పత్తికొండ నుంచి వచ్చే ఎన్నికల్లో త‌న త‌న‌యుడు శ్యాంబాబును బరిలోకి దించాలని కృష్ణమూర్తి …

Read More »

వర్మ సంచలన వ్యాఖ్యలు..మన హీరోలు దేనికీ సరిపోరు..ఆమె ముందు?

ఎప్పుడు విమర్శలలో నడుస్తున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ లో సంచలన పోస్ట్ చేసారు.హీరోలందరికీ దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు.యాక్షన్ హీరోలంతా నాకు హీరోయిన్లుగా కనిపిస్తున్నారు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు వర్మ.అసల విషయానికే వస్తే..కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో విడుదలైన చిత్రం ‘మణికర్ణిక’.ఈ సినిమా చుసిన తరువాత వర్మకు అలా అనిపించిందంట.ఇందులో కంగనా చూపిన ఉగ్రరూపం, ధీరత్వం అతడిని ఎంతగానో ఆకట్టుకున్నాయట.ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో …

Read More »

బ్లాస్టీంగ్ న్యూస్,ఇంటెలిజెంట్ రిపోర్ట్ ..15 మందికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నో టిక్కెట్

ప్రతి జిల్లా నుంచి ఒకరిద్దరి సిట్టింగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నో చెప్పే సూచనలే ఎక్కువగా కన్పిస్తున్నాయనే సమచారం. అయితే వారు అధినేత నిర్ణయాన్ని ఏ మేరకు అంగీకరిస్తారు..? పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా చేస్తారా..? కొత్త అభ్యర్థులు అసంతృప్త సిట్టింగ్‌లను ఎలా ఎదుర్కొంటారు? వంటి అంశాలపై పార్టీలో చర్చ సాగుతోంది. అందుకే తొలుత ఎలాంటి ఇబ్బందులు లేని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అతి ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు …

Read More »

సహస్ర చండీయాగాల మహా ఋషి కేసీఆర్

భారత దేశ ప్రజా స్వామ్య చరిత్రలో ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎంతో సత్య నిష్ఠతో యజ్ఞ యాగాదులు చేసే మహా నాయకుడిగా ఇప్పటి వరకు ఒక్క కేసీఆర్ తప్ప ఎవరి పేరూ వినిపించలేదు. ఏం చేసినా ఒక తపో దీక్షతో పని చేయడం ఆయనకు మొదటి నుండీ వెన్నతో పెట్టిన విద్య . 2001 లో ఆయన తెలంగాణ ఉద్యమానికి బీజం వేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన సాధించిన …

Read More »

టీడీపీని ఓడించెందుకు గోరంట్ల మాధవ్.. వైసీపీ తరుపున ఎక్కడి నుండి అయిన పోటికి సై

కదిరి సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్‌ శనివారం ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గానికి చెందిన మాధవ్‌ను వైఎస్‌ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఐ మాధవ్‌తో పాటు ఆయన ప్రాంతానికి చెందిన పలువురు పార్టీలో చేరారు. పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన రాజకీయాలను అడ్డంపెట్టుకొని దందాలు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat