తెలుగు వెండితెర ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మీనందం పేరు తెలియని వాళ్లు ఉండరు. ఒకప్పటి హాస్య నటులు రేలంగి, రమణారెడ్డి, పద్భానాభం, లాంటి హాస్యనటుల తరువాత అంత పేరు తెచ్చుకున్నది ఒక్క బ్రహ్మనందం మాత్రమే. కొన్ని దశాబ్దాలుగా కామిడీ కింగ్గా ఆయన అలరిస్తున్నారు.చాలా సినిమాల విజయాలలో కీలక పాత్ర పోశించారు ఆయన.. బ్రహ్మనందం ఉంటేనే ఆ సినిమా హిట్ అనే స్థాయికి వెళ్ళుపోయింది ఆయన నటన. అయితే ఇప్పుడు పరిస్థితులు …
Read More »Blog Layout
జగన్ పేరు మార్చుకున్నాడా -వైసీపీ క్లారీటీ ..!
అటు ఏపీ తెలుగు మీడియాలో ఇటు ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పేరును మార్చుకున్నారు .ఇక నుండి ఎవరైనా సరే తనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకుండా జేఎంఆర్ అని పిలవాలని ఆదేశాలను జారిచేశారు అని వార్తలను గత కొద్ది రోజులుగా తెగ …
Read More »20కోట్లకు లొంగని ఎమ్మెల్యే అన్ని కోట్లకు లొంగిపోయారా ..?
ఏపీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు నేడు కళ తప్పి మాట్లాడుతున్నారా ..?.ఒక అధికార పార్టీ అధ్యక్షుడిగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారా ..?అంటే అవును అనే అంటున్నారు రాజకీయ వర్గాలు .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో రంపచౌడవరం అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే రాజేశ్వరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు …
Read More »యాంకర్ రష్మీ గౌతమ్కి సవితిపోరు స్టార్ట్..!
బుల్లితెర హాట్ కామెడీ షో ఎక్స్ట్రా జబర్ధస్త్ యాంకర్ రష్మీ గౌతమ్కి అదే షోలో కమెడియన్ సుడిగాలి సుధీర్కు మధ్య ఎఫైర్ ఉందని ఎప్పటి నుంచో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతే కాకుండా వీరిద్దరికి పెళ్ళైందని కాపురం పెట్టేశారని కూడా గాసిప్స్ పుట్టలు పుట్టలుగా పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు తాజా రూమర్ ఏంటంటే రష్మీకి సవతిపోరు మొదలైందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే నిజంగానే …
Read More »దారుణం…రష్యా యువతిని బ్యాంక్ మేనేజర్ అత్యాచారం
యువతులపై అత్యాచార పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. భోపాల్లో సివిల్ సర్వీసెస్కు ప్రిపేరవుతున్న యువతిపై గ్యాంగ్ రేప్ ఉదంతం మరవక ముందే మథురలో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. రష్యాకు చెందిన ఓ పర్యాటకురాలిపై బ్యాంక్ మేనేజర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భారత పర్యటనకు వచ్చిన రష్యా యువతి (20)తో ఉత్తరప్రదేశ్లోని మథురకు చెందిన ఓ బ్యాంక్ మేనేజర్కు పరిచయం ఏర్పడింది. పర్యటనలో …
Read More »శృంగారం మధ్యలో వుండగా పోలీసులు…ఆమె ఎందుకు పురుషాంగానికున్న కండోమ్ తీసి మింగింది
జైలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఓ వేశ్య ఏకంగా కండోమ్నే మింగేసింది. దీంతో ఆమె అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైంది. ఈ ఘటన తైవాన్ దేశంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హెల్త్ స్పా పేరుతో వ్యభిచారం చేస్తున్న డాంగ్ అనే 48 ఏళ్ల మహిళ తన వద్దకు వచ్చిన విటుడితో కలిసి వుండగా ఉన్నట్టుండి పోలీసులు రైడింగ్ చేశారు. అనుకోని పరిణామానికి ఏం చేయాలో తెలియక.. ఆ వేశ్య …
Read More »సోనమ్ హాట్ఫొటో షూట్..!
కపూర్ వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోనమ్ కపూర్ అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడదు. ఒకప్పటి స్టార్ హీరో అనిల్ కపూర్ కూతురైన సోనమ్ నటించిన చిత్రాలు ఆకట్టుకున్నా అమ్మడికి మాత్రం సరైన బ్రేక్ ఇవ్వలేదు. ఇలాంటి నేపథ్యంలో తన ఫొటో షూట్ తో వార్తల్లోకి వచ్చింది సోనమ్. ఈ మధ్య కాలంలో సోనమ్ కపూర్ ఇంత అందంగా ఎప్పుడూ కనిపించలేదు అని అంటున్నారు సినీ విశ్లేషకులు. తాజా ఫొటో …
Read More »కార్తీక పౌర్ణమి..ఎంపీ కవిత ప్రత్యేక పూజలు
ఇవాళ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత.. నిజామాబాద్ పట్టణంలోని శ్రీనీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎంపీ కవిత మీడియాతో మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కార్తీక పౌర్ణమి రోజున శ్రీనీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో పూజలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది కూడా ఆ శివుడి దయ వల్ల ఇక్కడ అభిషేకం …
Read More »మాజీ ఎమ్మెల్యే… వైసీపీ నేత మృతి
పలాస మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జుత్తు జగన్నాయకులు శనివారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపారు. జగన్నాయకులు అంత్యక్రియలు స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం హరిపురంలో జరగనున్నాయి. కొద్ది నెలల క్రితం ఆయన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆస్పత్రిలో చేరి …
Read More »ఢిల్లీలో కేటీఆర్ సత్తా..ఒకే రోజు 9 ఒప్పందాలు-1250 కోట్ల పెట్టుబడులు-20వేల ఉద్యోగాలు
దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పర్యటన వరుసగా రెండో రోజు కొనసాగుతోంది. వరల్డ్ ఫుడ్ ఇండియా-2017 సదస్సుకు హాజరైన మంత్రి ఈ సందర్భంగా పలు సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం తరఫు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వం తరపున పరిశ్రమల శాఖా ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. సుమారు 1250 కోట్ల రూపాయల విలువైన 9 ఒప్పందాలను తెలంగాణ …
Read More »