Blog Layout

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ..

2014 ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇటు రాష్ట్రాల్లో అటు పార్లమెంట్ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న వందేళ్ళకు పైగా చరిత్ర కల్గి ఉన్న కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది .మరికొద్ది రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనిల్ శర్మ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు . కేంద్ర మాజీ మంత్రి …

Read More »

అమరావతి సాక్షిగా చంద్రబాబు పరువు తీసిన లోకేష్…!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుది గొప్పలు చెప్పుకోవడంతో పాటు, చారణా పనికి బారణా పబ్లిసిటీ చేయించుకునే బాపతు. బాబుగారికి ఎంత పబ్లిసిటీ పిచ్చి ఉందో తెలుగు ప్రజలందరికీ తెల్సిందే..పబ్లిసిటీలోతండ్రిని మించి పోతున్నాడు బాబుగారి కుమారుడు ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్..ఐటీ శాఖ‌ మంత్రిగా వైజాగ్‌ను ఐటీ రాజధానిగా చేస్తానని, తనకున్న పరిచయాలతో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను ఏపీకి తీసుకువస్తానని బిల్డప్ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరులాగా మౌలిక సౌకర్యాలు, …

Read More »

కులం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో జగపతి బాబు ..

ఒకప్పటి స్టార్ హీరో ఇప్పుడు లేటెస్ట్ గా విలన్ క్యారెక్టర్ లో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు జగపతి బాబు .ప్రస్తుతం దేశాన్ని పీడిస్తున్న కులం గురించి నటుడు జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు .ఆయన ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు .ఈ ఇంటర్వ్యూ సందర్భంగా జగపతి బాబు కులం గురించి మాట్లాడుతూ “తనవద్దకు కొంతమంది వచ్చి …

Read More »

అసలు ఏం జరిగింది….?

రంగారెడ్డి జిల్లా యాదాద్రి భువనగిరి శివారు ప్రాంతం సంస్థాన్ నారాయఫురం మండలం రాచకొండ గ్రామపంచాయతీ కడీలబాయి తండా సమీపంలో మేకల మందపై చిరుతపులి దాడి చేసింది. చిరుత దాడిలో 20 మేకలు మృతి చెందాయి. మేకల యజమాని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. చిరుత సంచరిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా చిరుత సంచరిస్తుందని.. అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పలువురు …

Read More »

టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ,కాంగ్రెస్ నేతలు ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ పరిధిలోని చాంద్రాయణగుట్టకు చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీకి చెందిన కొంత మంది యువతి, యువకులు ఈ రోజు స్థానిక మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ గారి ఆధ్వర్యంలో టి.ఆర్.ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ గారు మాట్లాడుతూ టి.ఆర్.ఎస్ ప్రభుత్వ పనితీరు చూసి అందరూ ఆకర్షితులు అవుతున్నరని,అన్ని వర్గాల …

Read More »

ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పలు  ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు శ్రీరామ్ సాగర్‌కు వరద ఉధృతి పెరిగింది. ఇన్‌ఫ్లో 42,800 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 8862 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1078.60 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 48.698 టీఎంసీలు. …

Read More »

పోలీసులు చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వ్యవస్థ ప్రచారం మాటమేగానీ.. దానిని నిరూపించేందుకు ఆ శాఖ చెయ్యని ప్రయత్నాలు లేవు. సోషల్ మీడియా వేదికగా వాళ్లు చేసే యత్నాలను స్టంట్లుగా అభివర్ణించేవారు కొందరైతే.. అభినందించేవారు లేకపోలేదు. తాజాగా ముంబై పోలీసులు చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనిశ్‌ అనే ఓ వ్యక్తి ఓ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు శనివారం, సకినక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. ఫిర్యాదు చేసే సమయంలో …

Read More »

సాయిధరమ్‌ తేజ్‌ లేటెస్ట్ మూవీ పోస్టర్ అదుర్స్ ..

మెగా కుటుంబానికి చెందిన యువహీరో సుప్రీమ్ స్టార్ హీరో సాయిధరమ్‌ తేజ్‌ నేడు ఆదివారం పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ నటిస్తోన్న లేటెస్ట్ కొత్త చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. ‘జవాన్‌’ చిత్రం తర్వాత సాయిధరమ్‌.. వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. కళ్యాణ్‌ నిర్మిస్తున్నారు. ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. సాయిధరమ్‌ జన్మదినం సందర్భంగా ఆదివారం ఈ చిత్రం తొలి …

Read More »

సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న నివేదా థామస్ ట్వీట్ ..

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రభినయంలో నటించగా ప్రముఖ హీరో కళ్యాణ రామ్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో వచ్చిన “జై లవకుశ “మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల మదిని దోచుకుంది నివేదా థామస్ .అయితే ఈ రోజు ఈ అమ్మడు పుట్టిన రోజు అని అభిమానులు ఉదయం నుండి సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెబుతున్నారు . ఈ విషయం మీద ఈ ముద్దుగుమ్మ క్లారీటీ ఇచ్చింది …

Read More »

కుక్కలకు క్షమాపణ చెప్పిన… సల్మాన్‌ ఖాన్

బాలీవుడ్‌ ‘దబాంగ్‌ ఖాన్‌’ సల్మాన్‌..కుక్కలకు క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం సల్లూ భాయ్‌ సెలబ్రిటీ  రియాల్టీషో ‘బిగ్‌బాస్‌’ 11వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షో నేపథ్యంలో భాగంగా సల్మాన్‌ ఓ  కంటెస్టెంట్‌ను తిడుతూ అతన్ని కుక్కలతో పోల్చారు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. అయితే క్షమాపణ చెప్పింది కంటెస్టెంట్‌కి కాదు కుక్కలకి. అనవసరంగా  అతన్ని కుక్కలతో పోల్చివాటి విలువను తగ్గించానని చమత్కరించారు. అయితే భాయ్‌ ఎవ్వర్ని ఇంతలా  తిట్టాడో మాత్రం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat