మోహన్రాజ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా గాడ్ఫాదర్. దీనికి సంబంధించిన టీజర్ ఆదివారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇక్కడికి ఎవరొచ్చినా రాకున్నా నేను పట్టించుకోను. కానీ అతను మాత్రం రాకూడదు. హి ఈజ్ ది బాస్ ఆఫ్ ది బాసెస్, అవర్ వన్ అండ్ ఓన్లీ గాడ్ఫాదర్ అనే సంభాషణలు టీజర్లో వినిపించాయి. సల్మాన్ఖాన్, మోహన్లాల్, నయనతార ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. దసరా …
Read More »Blog Layout
త్రిష పోస్ట్ వైరల్.. మళ్లీ లవ్ ఫెయిలేనా..?
అందాలతార త్రిషకు పర్సనల్ లైఫ్లో మళ్లీ ఏదైనా ఇబ్బంది ఎదురైందా అని ఆమె అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే తాజాగా త్రిష సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ దీనికి కారణం. ఎమోషనల్గా ఉన్న ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ త్రిష ఏం పోస్ట్ పెట్టిందో తెలుసా.. ”విషపూరితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు వాళ్లంతట వారే మాట్లాడటం మానేయడం చాలా సంతోషంగా ఉంది. …
Read More »నిజామాబాద్ లో ఆ ఫ్యామిలీ సూసైడ్..!
ఓ స్థిరాస్తి వ్యాపారి భార్యా, పిల్లలతో కలిసి ఓ హోటల్లో సూసైడ్ చేసుకున్న ఘటన నిజామాబాద్లో జరిగింది. అదిలాబాద్కు చెందిన సూర్యప్రకాశ్ హోటల్గదిలో భార్య అక్షయ, పిల్లలు ప్రత్యూష, అద్వైత్లకు పురుగుల మందు తాగించి తర్వాత అతను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న సూర్యప్రకాశ్ గత 15 రోజులుగా అదే హోటల్లో ఉంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు …
Read More »బిగ్ బ్రేకింగ్.. అమిత్షాతో ఎన్టీఆర్ భేటీ.. ఎందుకబ్బా!
ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్షాతో భేటీ కానున్నారు. నేడు మునుగోడు పర్యటనలో భాగంగా అమిత్షా రాష్ట్రానికి వస్తున్నారు. మునుగోడులో సభకు హాజరుకానున్న అమిత్షా సభ తర్వాత శంషాబాబ్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్పోర్టు దగ్గర ఉన్న నోవాటెల్ హోటల్లో జూ. ఎన్టీఆర్ ఈ రోజు సాయంత్రం అమిత్షాను కలవనున్నారు. మీటింగ్ కన్ఫర్మేషన్ను బీజేపీ వర్గం సోషల్ మీడియాలో పంచుకుంది. అమిత్షా, ఎన్టీఆర్ మీటింగ్ పట్ల సర్వత్రా …
Read More »తగ్గేదేలే.. ఎవరికీ భయపడం.. విజయ్ సంచలన వ్యాఖ్యలు
మరో నాలుగు రోజుల్లో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సమయంలో బాయ్కాట్ లైగర్ అందర్లో కాస్త కంగారు రేపుతుంది. మరోవైపు లైగర్ టీమ్ జోరుగా ప్రచారం జరుపుతుంది. తాజాగా విజయవాడలో లైగర్ టీమ్ విలేకర్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా బాయ్కాట్ లైగర్ అంశంపై విలేకర్ల ప్రశ్నించగా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు విజయ్ దేవరకొండ. బాలీవుడ్లో అసలు ఏం గొడవ జరుగుతుందో పూర్తిగా తనకు తెలియదని విజయ్ …
Read More »సమస్యల పరిష్కారంలో ముందుంటా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ కు చెందిన బస్తీ వాసులు ఈరోజు ఆదివారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో మిగిలి ఉన్న భూగర్భడ్రైనేజీ మరియు సీసీ రోడ్లు పూర్తి చేసేలా కృషి చేయాలని ఎమ్మెల్యే గారిని కోరారు. దీంతో ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో …
Read More »పార్టీలకు అతీతంగా సీఎం కేసీఆర్ పారదర్శక పరిపాలన
తెలంగాణలో ఉన్నఅన్ని పార్టీలకు అతీతంగా పారదర్శక పరిపాలన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొనసాగిస్తున్నారని,ఆసరా పెన్షన్లతో వృద్ధుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత కేసీఆర్ గారిదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం నడికూడ మండలం చర్లపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటుచేసిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ల గుర్తింపు కార్డులను అందచేశారు. అర్హులందరికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందివ్వడమే లక్ష్యంగా, అన్ని వర్గాల ప్రజల …
Read More »దేశంలో కొత్తగా 11,539 కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా కొత్తగా 11,539 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,43,39,429కి చేరాయి. ఇందులో 4,37,12,218 మంది బాధితులు కోలుకున్నారు.. 5,27,332 మంది మరణించారు. మరో 99,879 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. జూన్ 30 తర్వాత యాక్టివ్ కేసులు లక్ష దిగువకు చేరడం ఇదే మొదటిసారి. కాగా, గత 24 గంటల్లో 43 మంది …
Read More »పెళ్లి పై నిత్యామీనన్ క్లారిటీ..?
పెళ్ళి చేసుకోబోతుంది కాబట్టే సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు క్యూట్ హాటెస్ట్ బ్యూటీ నిత్యామీనన్ గురించి మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి విదితమే. అయితే తన పెళ్ళి గురించి వస్తున్న వార్తలపై ఈ బ్యూటీ క్లారిటీచ్చింది. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ నా కాలుకు చిన్న గాయం కావడంతోనే గత కొంతకాలంగా విశ్రాంతి తీస్కుంటున్నాను. పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉంది కాబట్ట్టే సినిమాలకు …
Read More »కాంగ్రెస్ పార్టీకి కరువైన జాతీయ అధ్యక్షుడు
దాదాపు 137 ఏండ్ల చరిత్ర కలిగిన జాతీయ పార్టీ .. ఈ దేశాన్ని అత్యంత ఎక్కువకాలం ఏలిన కాంగ్రెస్ను భుజానెత్తుకుని ముందుకు నడిపే సమర్థ నాయకుడు కరువయ్యాడు. ఈ రోజు ఆదివారం నుండి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక ప్రక్రియ మొదలుకానున్నది. అయితే కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు ఎవరనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉంటారని అంతా ఆశిస్తున్నా.. ఆయన నుంచి సానుకూల …
Read More »