తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమయస్పూర్తి న్యాయ మూర్తి ప్రాణాలను నిలబెట్టింది.సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి రాత్రి 10 గంటల సమయం లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సుజాత ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది.. ప్రమాదం లో న్యాయ మూర్తి సుజాత తీవ్రంగా గాయపడింది. దీంతో పోలీసులు ప్రధమ చికిత్స కోసం సుజాత గారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రి కి …
Read More »Blog Layout
సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ శంకుస్థాపన ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ డి పోచంపల్లి 6వ వార్డ్ లో ప్రగతియాత్ర లో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ గారు పర్యటించారు.అనంతరం 20లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. అదే విధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో …
Read More »చంద్రబాబు అరెస్ట్పై విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్..!
40 ఏళ్లుగా ఎన్నో వేల కోట్ల స్కామ్లు చేసినా..వ్యవస్థలను అడ్డుపెట్టుకుని, చట్టాలు, న్యాయాల్లో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకుని ఒక్క కేసులో కూడా విచారణ ఎదుర్కొకుండా ఏకంగా 18 స్టేలు తెచ్చుకుని స్టేబిఎన్ గా పేరుగాంచిన స్కామ్ స్టర్…నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు 371 కోట్ల స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయి..రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం ప్రారంభించారు. అయితే జైలు అధికారులు చంద్రబాబుకు కేటాయించిన ఖైదీ …
Read More »పురంధేశ్వరీకి షాక్ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్..!
40 ఏళ్లుగా…దాదాపు 20 కేసుల్లో ఒక్క దానిలో కూడా విచారణ ఎదుర్కోకుండా..టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయారు..ఆదివారం సాయంత్రం వరకు జరిగిన వాదోపవాదాలు విన్న తర్వాత జస్టిస్ హిమబిందు చంద్రబాబుకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ…సంచలన తీర్పు ఇచ్చారు. దీంతో సీఐడీ పోలీసులు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ పై ఆయనకు స్వయాన …
Read More »డికే అరుణకు షాక్…గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనర్హత వేటుపై సుప్రీం స్టే..!
గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్రెడ్డి అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల్లో అవకతవకలు ఉన్నందున ఆయన ఎన్నిక చెల్లదంటూ ఇటీవల తెలంగాణ హైకోర్ట్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.. దీంతో గత సార్వత్రిక ఎన్నికల్లో బండ్ల చేతిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి డీకే అరుణ కోర్టు తీర్పు నేపథ్యంలో తనను అధికారికంగా ఎమ్మెల్యేగా పదవీబాధ్యతలు అప్పగించాలంటూ.. తెలంగాణ స్పీకర్ కార్యాలయం చుట్టూ తిరుగుతుతున్నారు. ఇంకా హైకోర్టు …
Read More »రాజమండ్రి సెంట్రల్ జైలులోను బాబును వెంటాడుతున్న 23 సెంటిమెంట్..!
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం సాయంత్రం 14 రోజులపాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.. ఆదివారం 8 గంటల నుంచి మ. 2.30 గంటల వరకు వాదనలు కొనసాగాయి. ఈ మధ్యలో న్యాయమూర్తి రెండుసార్లు విరామం ఇచ్చారు. భోజన విరామం తర్వాత ఓ గంటపాటు వాదనలు కొనసాగాయి. అనంతరం న్యాయమూర్తి ఉత్తర్వులను రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సాయంత్రం 6.30 …
Read More »ఆంజనేయస్వామి వారి ఆలయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రత్యేక పూజలు
తెలంగాణలో మహబూబాబాద్ నియోజకవర్గంలోని నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్ గ్రామపంచాయతీ తారసింగ్ బావి తండాలో శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కేసీఆర్ గారి ఆశిశులతో గడప గడప ప్రచారం మొదలు పెట్టిన ఎమ్మెల్యే శ్రీ బానోత్ శంకర్ నాయక్ గారు మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదుర్ మండలంలోని తారసింగ్ హనుమాన్ నగర్ తండా గ్రామపంచాయతీ లో గృహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి కొబ్బరికాయ కొట్టి ముగ్గు పోసి ప్రోస్సిడింగ్ …
Read More »గృహ ప్రవేశానికి హాజరయిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు యువసేన అధ్యక్షులు తాంసి మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన మెంచు కాంతారావు గారు నిర్మించిన నూతన గృహ ప్రవేశానికి గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు ముఖ్యఅతిథిగా హాజరయి కాంతారావు గారికి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట బోథ్ అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్, సర్పంచ్ సదానంద్, ఆర్బిఎస్ జీవన్ రెడ్డి, సిరికొండ మండల కన్వీనర్ బాలాజీ గార్లతో పాటు తదితరులు …
Read More »ఘనంగా దండు మైసమ్మ తల్లి బోనాలు
సూర్యాపే పరిసర ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం, ఆత్మకూర్ ఎస్ మండలం నెమ్మికల్ వద్ద వరంగల్ – సూర్యాపేట రహదారి పై నూతన ఆలయం లో కొలువుదీరిన దండు మైన్సమ్మ తల్లి బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య పురవీధులగుండా ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు సమర్పించారు. సూర్యాపేట శాసన సభ్యులు , రాష్ట్ర విద్యుత్ శాఖ …
Read More »ఎమ్మెల్యే కెపి ని మూడవసారి అత్యధిక మెజారిటీ తో గెలిపించుకుంటాం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని మధుసూధనా రెడ్డి నగర్ లో ఈ సందర్బంగా తమ కాలనీ అభివృద్ధికి మరియు కాలనీ వాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ.. అడిగిన వెంటనే తమ కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి…సి సి రోడ్డు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు సరఫరా వ్యవస్థ పనుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి.. మా కాలనీని ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడానికి తమకు అండగా నిలిచినందుకు ఎమ్మెల్యే …
Read More »