తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు ని త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికలలో పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ గారు ఇటీవల కొన్ని రోజుల క్రితం టికెట్ ఖరారు …
Read More »Blog Layout
కాంగ్రెస్ పగటి కలలు!
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ నేతల తీరు వారి అధికార దాహాన్ని, అధికారం కోసం వారి అసహనాన్ని తేటతెల్లం చేస్తున్నది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మాటలు, చేతులు మరీ శ్రుతిమించుతున్నాయి. ఆయన రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత కోతల రాయుడి తరహా మాటలతో ఊరేగుతున్నారు. నాలుగు నెలల తర్వాత అధికారం మాదేనని, బీఆర్ఆర్ఎస్ బంగాళాఖాతంలో కలుస్తుందని కాంగ్రెస్ నేతలు పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు. అవినీతి …
Read More »ఎన్టీఆర్ జ్ఞాపకాలను చెరిపేస్తున్నారు..ఇదేనా మీ ప్రేమ…నందమూరి ఫ్యామిలీపై విఎస్ఆర్ ఫైర్..!
ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో స్వర్గీయ ఎన్టీఆర్ ఫోటోతో 100 రూపాయల కాయిన్ ను రాష్ట్రపతి ముర్ము విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబసభ్యులు హాజరయ్యారు. కాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ ఈ కార్యక్రమానికి కర్త , క్రియగా వ్యవహించారని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ కాయిన్ ప్రోగ్రామ్ కు ఆయన సతీమణి లక్ష్మీ పార్వతితో పాటు, ఆయన అసలు …
Read More »రెడ్ బుక్ లో నా పేరు..లోకేష్ తో నాకు ప్రాణహాని..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ యువగళం పాదయాత్రలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో “కమ్మ”గా సాగుతున్న సంగతి తెలిసిందే. కులగణం ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో సహజంగానే కులాభిమానులు, టీడీపీ శ్రేణులు పాదయాత్రలో పాల్గొంటున్నారు. దీంతో చినబాబు లేనిపోని వీరావేశం తెచ్చుకుని కట్ డ్రాయర్లతో రోడ్డ మీద తిప్పుతా…ఉచ్చ పోయిస్తా అంటూ మామ బాలయ్య లెవెల్లో బూతులు లంకించుకుంటున్నాడు. ఇక అంతే కాదు..చంద్రబాబును ఇబ్బందిపెట్టిన వాళ్లను, జగన్ కు అనుకూలంగా పని …
Read More »NTR Coin : ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమాన్ని కూడా తన రాజకీయాలకు వాడుకుంటున్న బాబు ..
NTR Coin :రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి చంద్రబాబు ముందుగానే చేరుకున్నారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడికి వచ్చారు. అదే అదనుగా భావించి చంద్రబాబు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాట కలిపారు. ఓ వైపు కార్యక్రమం నడుస్తుండగానే చంద్రబాబు వంగిమరి జేపీ నడ్డా చెవిలో గుసగుసలు కొనసాగించారు. ఆ తర్వాత కార్యక్రమం ముగియగానే …
Read More »చంద్రబాబుతో పురంధేశ్వరీ కుమ్మక్కు..బాలయ్యను వదిలిపెట్టను..లక్ష్మీపార్వతి ఫైర్..!
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భగా ఇవాళ రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేశారు. ఢిల్లీలో ఈ జరిగిన కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులందరినీ ఆహ్వానించారు. కానీ ఆయన సతీమణి వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతిని మాత్రం ఆహ్వానించలేదు..దీంతో ఇవాళ లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీతో …
Read More »AP Politics:రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం విధించిన ఏపీ ప్రభుత్వం ..
AP Politics:ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ నేడు నగరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పేదల పిల్లలు చదువుల కోసం ఇబ్బంది పడకూడదనే విద్యా దీవెన పథకం తీసుకొచ్చామన్నారు. కాగా ఇప్పుడు 8 లక్షల 44 వేల 336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 680 కోట్లు జమ చేస్తున్నామని …
Read More »CM Jagan:పేద విద్యార్థుల పెద్ద చదువులకు అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వానిదే .. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం..
CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ నేడు నగరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పేదల పిల్లలు చదువుల కోసం ఇబ్బంది పడకూడదనే విద్యా దీవెన పథకం తీసుకొచ్చామన్నారు. కాగా ఇప్పుడు 8 లక్షల 44 వేల 336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 680 కోట్లు జమ …
Read More »Fees Reimbursement :పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకమైన విద్యా దీవెన నిధులు సీఎం జగన్ చేతుల మీదిగ విడుదల
Fees Reimbursement :విద్యా దీవెన పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత చదువులకు 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. సోమవారం నగరిలో బటన్ నొక్కి విద్యాదీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ పథకంలో భాగంగా ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువు కోసం తల్లిదండ్రులు …
Read More »పరమ రొటీన్ గా స్కంధ ట్రైలర్..రామ్ ఫ్యాన్స్ అప్ సెట్..!
అఖండ విజయం తర్వాత రామ్ పోతినేనితో బోయపాటి తీస్తున్న మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్..స్కంధ…బోయపాటి మార్క్ టీజర్ తో ఈ మూవీపై మాంచి హైప్ క్రియేట్ అయింది..ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన హిట్లు లేని రామ్ కు స్కంధతో బ్లాక్ బస్టర్ ఖాయమని ఆయన ఫ్యాన్స్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. తాజాగా స్కంధ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది..వచ్చేసింది. కానీ అనుకున్నంతగా లేదు..బోయపాటి పాత సినిమాలైన సింహా, సరైనోడు, జయ …
Read More »