KSR
April 7, 2018 POLITICS, SLIDER, TELANGANA
816
అందరి కంటే గొప్పగా పాలేరు నియోజకవర్గ రైతులు, ప్రజలు బతికే విధంగా పని చేస్తానని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.ఇవాళ ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ అధికార నివాసం అని, ప్రజల బాధలు తీర్చే కేంద్రమని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు.తన జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన …
Read More »
KSR
April 7, 2018 TELANGANA
802
ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు బస్తీ దవాఖాన లను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్ లో సనత్ నగర్ నియోజకవర్గంలో బస్తీ దవాఖానాల ఏర్పాట్ల పై కార్పొరేటర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ బస్తీ దవాఖానా లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయని …
Read More »
rameshbabu
April 7, 2018 SLIDER, TELANGANA
823
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి పథకాలకు ఇటు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలే కాకుండా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కూడా ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు.తాజాగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల …
Read More »
rameshbabu
April 7, 2018 MOVIES, SLIDER
818
తమన్నా ఇటివల విడుదలైన బాహుబలి మూవీలో తన అందాలను ఆరబోసి కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన ముద్దుగుమ్మ ..ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వరస అవకాశాలతో టాప్ రేంజ్ కు దూసుకుపోయింది.ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు లేకపోయిన కానీ రెండు మూడు ఐటెం సాంగ్స్ లో నటించి ఇంకా తనలో సత్తా చావలేదు. అందాలూ తగ్గలేదని నిరూపించుకుంది ముద్దుగుమ్మ.తాజాగా ఆమె ఈరోజు శనివారం నుండి మొదలు కానున్న ఐపీఎల్-11సీజన్లో మెరవనున్నది.అందులో భాగంగా …
Read More »
KSR
April 7, 2018 SLIDER, TELANGANA
1,067
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు మరో ప్రంపచవ్యాప్త గుర్తింపు దక్కింది. ఇప్పటికే పలు దేశ విదేశాల నుంచి ప్రతిష్టాత్మక సమావేశాలు అహ్వానాలు అందుకుంటున్న మంత్రి కే తారకరామారావుకు మరో అంతర్జాతీయ సంస్థ నుంచి పిలుపు దక్కింది. రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిగే సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నెషనల్ ఏకానామిక్ ఫోరమ్ సమావేశానికి హజరుకావాల్సిందిగా కోరారు. ఈ ఏడాది మే నెల 24, నుంచి …
Read More »
rameshbabu
April 7, 2018 ANDHRAPRADESH, SLIDER
861
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నర నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే .తాజాగా ఆయన గుంటూరు జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో గత నాలుగు ఏండ్లుగా వైసీపీ పార్టీ శ్రేణులు జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలోని హామీలు ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి తదితర హామీలను నెరవేర్చాలని అలుపు ఎరగని పోరాటం …
Read More »
rameshbabu
April 7, 2018 SLIDER, TELANGANA
777
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వినూత్న కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సంగతి తెల్సిందే.ఒకవైపు పలు ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతుండగా మరోవైపు పార్టీను బలోపేతం చేయడానికి పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో గత సార్వత్రిక ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ స్థానాలను …
Read More »
rameshbabu
April 7, 2018 MOVIES, SLIDER
1,072
తెలుగు మీడియా అనే బదులు తెగులు మీడియా అంటే బాగుంటదేమో ..మీడియా అంటే ఉన్నది ఉన్నట్లు ..నిజాలు బయటకు తీసుకురావాలి ..సమస్యలు ఉంటె వాటిని వెలుగులోకి తీసుకురావాలి.వాటి పరిష్కారం కోసం తమ వంతు పాత్ర పోషించి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తరపున పోరాడటానికి ..సమస్యలను తీర్చడానికి తామున్నమనే భరోసా ఇవ్వాలి.ఒక్క ముక్కలో చెప్పాలంటే సామాన్యుడి గొంతు నోక్కబడుతున్నప్పుడు ఆ సామాన్యుడి గొంతుకై స్వరాన్ని వినిపించాలి .శ్రీరెడ్డి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో …
Read More »
siva
April 7, 2018 ANDHRAPRADESH
901
ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం పదవులను త్యాగం చేసిన పార్లమెంట్ సభ్యులకు మనమంతా అండగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచచ్చిన సంగతి తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని సంగం జాగర్లమూడి వద్ద ఏర్పాటు చేసిన బస వద్ద శుక్రవారం రాత్రి పార్టీ నాయకులతో కలసి ఆయన కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆమరణ దీక్షకు దిగిన …
Read More »
KSR
April 7, 2018 NATIONAL, SLIDER
1,113
రెండు కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఏప్రిల్ 5న జోథ్ పూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే..అయితే సల్మాన్ ఖాన్ కు ఇవాళ జోథ్ పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది .ఈ మేరకు 50వేల రూపాల విలువైన రెండు బాండ్లు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.సల్మాన్ కు బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుటుంబసభ్యులతోపాటు, …
Read More »