TimeLine Layout

June, 2023

  • 6 June

    ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 76వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలో “ప్రగతి యాత్ర”లో భాగంగా 76వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారితో కలిసి ఇందిరా గాంధీనగర్, సౌభాగ్య నగర్, ఆదర్శ్ నగర్ లలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు తదితర అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా అక్కడక్కడా మిగిలి ఉన్న భూగర్భడ్రైనేజీ లైన్లు, సీసీ రోడ్లు పూర్తి చేయాలని, …

    Read More »
  • 6 June

    ఐటీ శాఖ 9వ‌ వార్షిక నివేదిక‌ విడుద‌ల

    ఐటీ రంగంలో హైద‌రాబాద్ న‌గ‌రం దూసుకుపోతోంద‌ని, ఈ రంగంలో ఎంతో పురోగ‌తి సాధించామ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. టీ హ‌బ్‌లో ఐటీ శాఖ 9వ‌ వార్షిక నివేదిక‌ను మంత్రి కేటీఆర్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 2013-14లో హైద‌రాబాద్‌లో ఐటీ ఉత్ప‌త్తులు రూ. 57,258 కోట్లు ఉంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ఒక ల‌క్ష 2,41,275 వేల కోట్ల …

    Read More »
  • 5 June

    మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కల్సిన కృష్ణ‌కాంత్

    తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఓఎస్‌డీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కృష్ణకాంత్‌కు ప‌దోన్న‌తి ల‌భించింది. ఆర్టీసీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ గా కృష్ణ‌కాంత్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా హైద‌రాబాద్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కృష్ణ‌కాంత్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కృష్ణ‌కాంత్‌కు పువ్వాడ అజ‌య్ శుభాకాంక్ష‌లు తెలిపి స్వీట్ తినిపించారు.

    Read More »
  • 5 June

    కేంద్ర మంత్రి అమిత్ షాను కల్సిన మ‌హిళా రెజ్ల‌ర్లు

    రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు ,బీజేపీ ఎంపీ,బ్రిజ్ భూష‌ణ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టాప్ మ‌హిళా రెజ్ల‌ర్లు ధ‌ర్నా  చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ రెజ్ల‌ర్లు శ‌నివారం అర్థ‌రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను క‌లిశారు. అయితే ఆ మీటింగ్ అసంపూర్ణంగా ముగిసిన‌ట్లు సాక్షీమాలిక్ భ‌ర్త స‌త్య‌వ్ర‌త్ ఖ‌దియాన్ తెలిపారు. కేంద్ర మంత్రి షా నుంచి స‌రైన రీతిలో స్పంద‌న రాలేద‌ని స‌త్య‌వ్ర‌త్ తెలిపారు. శ‌నివారం రాత్రి 11 …

    Read More »
  • 5 June

    ‘గీతం గ్లోబల్ స్కూల్‘ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని పద్మనగర్ ఫేస్-2లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘గీతం గ్లోబల్ స్కూల్‘ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యంకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, డివిజన్ …

    Read More »
  • 5 June

    శ్రీ పోచమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేకానంద్…

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని ముత్యాల బస్తీలో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. పోచమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై తప్పక ఉంటాయన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధిలో …

    Read More »
  • 5 June

    బ్రో సినిమా గురించి మెగా అభిమానులకు గుడ్ న్యూస్

    సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న బ్రో సినిమాలో సాయిధరమ్‌ తేజ్‌ మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలోఉంది. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం బ్యాక్‌ టు బ్యాక్‌ అప్‌డేట్‌లతో సినిమాపై మంచి అటెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నారు.కాగా ఈ సినిమాలో ఓ పబ్ సాంగ్ ఉండనుందని, దాని కోసం కాస్ట్ …

    Read More »
  • 5 June

    ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా చిన జియర్ స్వామి

    ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిన జియర్ స్వామి గెస్ట్ గా రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఇలా చిన్న జీయర్ స్వామి సినిమాకు సంబంధించిన వేడుకకు రావడం ఇదే తొలిసారి. ఇక ఈ ఈవెంట్ లో అజయ్-అతుల్ జై శ్రీరామ్ పాటకు లైవ్ పార్ఫార్మె్న్స్ ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా దాదాపు రెండోందల సింగర్స్, రెండొందల డ్యాన్సర్లు ముంబై నుంచి ఈ వేడుకకు వస్తున్నారట. పది రోజుల్లో విడుదల కాబోతున్న …

    Read More »
  • 5 June

    దేశానికే దారిచూపే టార్చ్‌ బేరర్‌గా తెలంగాణ

    తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాలు అట్ట‌హాసంగా కొన‌సాగుతున్నాయి. ద‌శాబ్ది వేడుక‌ల్లో భాగంగా ఇవాళ తెలంగాణ విద్యుత్ విజ‌యోత్స‌వం, సింగ‌రేణి సంబురాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.తెలంగాణ విద్యుత్ ప్ర‌గ‌తి నిత్య కోత‌ల నుంచి నిరంత‌ర వెలుగుల ప్ర‌స్థానానికి చేరుకుంద‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిననాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ, విద్యుత్తు రంగంలో అద్భుత రీతిలో …

    Read More »
  • 5 June

    దుర్మార్గులు మళ్లీ వస్తే రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీమ్ : సీఎం కేసీఆర్‌

    cm-kcr-promise-to-journalists-about-providing-land-for-house

    గత ప్రభుత్వాల పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, గందరగోళ పరిస్థితులు ఉండేవని.. మళ్లీ ఆ దుర్మార్గులు వస్తే కరెంటు పోతుందని, ‘రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీమ్‌’ ఇదే పరిస్థితి వస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. నిర్మల్‌ జిల్లా ఎల్లపెల్లిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మన చెరువులన్నీ ఒకనాడు ఎండిపోయి గందరగోళంగా ఉండేవి. ఇవాళ బ్రహ్మాండంగా చెరువులను నింపుకుంటున్నాం. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat