మహారాష్ట్ర రాజకీయం ప్రస్తుతం సుప్రీం కోర్టుకు చేరింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ 105 స్థానాలను సాధించింది. మిత్రపక్షమైన శివసేన 56స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఇకపోతే ఎన్సీపీ 54,కాంగ్రెస్ 44,ఇతరులు 26 స్థానాల్లో గెలుపొందడంతో ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోవడంతో గవర్నర్ భగత్ కోశ్యారీ బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించిన కానీ ఉపయోగం లేకపోయింది.అయితే శివసేనను మాత్రం ఇరవై …
Read More »మా దృష్టిలో టీడీపీ, చంద్రబాబు అంటరాని వాళ్లు..!
ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉప అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ మరియు చంద్రబాబుని విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు ఎన్ని తపస్సులు చేసిన టీడీపీ తో కలిసే సమస్యే లేదని తేల్చి చెప్పారు. బాబు తన పార్టీ తరుపు నుండి నేతలని పంపించి మీడియాకు లీకులు ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని, వారిని ఎవరూ పట్టించుకోరని. టీడీపీ లో చివరికి చంద్రబాబు మరియు …
Read More »మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం
ఇటీవల విడుదలైన మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ సాధించలేకపోయిన సంగతి విదితమే. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ కోశ్యారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ(105)ని ఆహ్వానించారు. అయితే ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి,బీజీఎల్పీ నేత అయిన పడ్నవీస్ మాకు అంత మెజారిటీ లేదని వెనక్కి తగ్గారు. ఆ తర్వాత అతి పెద్ద పార్టీగా అవతరించిన శివసేన(56)ను …
Read More »మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం
ఇటీవల విడుదలైన మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 105,శివసేన 56,కాంగ్రెస్ 44,ఎన్సీపీ 54,ఇతరులు 29 స్థానాల్లో గెలుపొందాయి. అయితే మహారాష్ట్ర గవర్నర్ బీజేపీ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పడ్నవీస్ మాత్రం మాకు అంత మెజారిటీ లేదని తేల్చి చెప్పారు. దీంతో బీజేపీ మిత్ర పక్షమైన శివసేనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. అయితే బీజేపీతో చర్చలు విఫలమవ్వడంతో శివసేన ఎన్సీపీ,కాంగ్రెస్ పార్టీలతో చర్చలు జరుపుతుందని …
Read More »బీజేపీలో టీడీపీ ఎమ్మెల్యే గంటా చేరతారా.? చర్చల కోసమే వెళ్లారా.?
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గంట శ్రీనివాసరావు ప్రస్తుతం బీజేపీ జాతీయ నేత రాంమాధవ్ కలిసిన విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. గంటా శ్రీనివాసరావు సుదీర్ఘకాలం పాటు విశాఖ ప్రాంతం నుంచి పలు పార్టీలకు సేవలందించారు. గంటా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉండడం ఇప్పటి వరకు జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు గంట ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం కి పరిమితం అయింది. ఈ క్రమంలో గంట …
Read More »భారత్ లో ఆర్థిక సంక్షోభం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో జరిగిన ది రైస్ ఆఫ్ ఫైనాన్స్ : కాజెస్,కాన్ సీక్వెన్ సెస్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ” ప్రస్తుతం ప్రపంచంతో పాటుగా మన దేశం కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటుందని”తెలిపారు. ఆమె ఇంకా మాట్లాడుతూ” ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ఈ పుస్తకం వివరిస్తుంది. అంతేకాకుండా …
Read More »చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ… గంటాతో సహా 9 మంది ఎమ్మెల్యేలు జంప్..!
2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనంతంగా కేవలం 23 మంది సీట్లకే పరిమితం అయింది. అయితే ఈ 23 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేశాడు. వంశీ సీపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చినా…ఎందుకనో ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. ఇక ఉన్న 22 మందిలో మరో 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గోడ …
Read More »నన్ను నమ్మండి
మీరు చదివింది అక్షరాల నిజం. తన నటనతో.. సూపర్ స్టైల్స్ తో తెలుగు సినిమా ప్రేక్షకుల దగ్గర నుండి హాలీవుడ్ రేంజ్ వరకు అభిమానులను సంపాదించున్న సూపర్ స్టార్ హీరో రజనీ కాంత్. అలాంటి రజనీకాంత్ తనను నమ్మమని ప్రెస్మీట్ పెట్టి మరి అడుగుతున్నాడు. ఇంతకు మ్యాటరేంటీ అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి పరోక్షంగానో.. ప్రత్యేక్షంగానీ మద్ధతు ఇస్తున్నాడు. ఆ పార్టీకి సూపర్ …
Read More »గాంధీ కుటుంబానికి మోదీ షాక్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ కుటుంబానికి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దిమ్మతిరిగే షాకిచ్చింది.సరిగ్గా ఇరవై ఎనిమిదేళ్ల కిందట 1991 మే 21న అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ని ఎల్టీటీఈ తీవ్రవాదులు హాతమార్చడంతో ఆ తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ చట్టంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వీవీఐపీ భద్రత కింద ఎస్పీజీ భద్రత కల్పించారు. ఆ తర్వాత 2003లో …
Read More »చంద్రబాబుకు షాక్..బీజేపీలోకి మాజీ మంత్రి…ముహూర్తం ఖరారు..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో పదిరోజుల్లో గట్టి షాక్ తగలనుంది. విశాఖ జిల్లాలో కీలక నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు..మరో పది రోజుల్లో బీజేపీలో చేరడం ఖాయం అని తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ పెద్దలతో గంటా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఎన్నికలకు ముందు నుంచే గంటా పార్టీ మారుతాడంటూ వార్తలు వచ్చాయి. అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో ముందే గుర్తించి..ఎన్నికలకు ముందు ఆ పార్టీలో చేరి …
Read More »