జాలేస్తోంది… చంద్రబాబు కోల్పోయిన అవకాశాన్ని చూసి.. జాలేస్తోంది.. కరోనా కోరలు పీకుతున్న జగన్ను గుర్తించని మీడియాను చూసి.. ఏపీ రాజకీయాలు, ఇక్కడి మీడియా గురించి జత పుష్కరకాలంగా పరిశీలిస్తున్న వ్యక్తిగా నాకు తోచింది, నిజంగా ఇదే నిజమని నేను తలచింది ఇక్కడ రాసుకుంటున్నాను. పాఠక మహాశయులు అన్యధా భావించ వలదు.అదేగనుక…ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రివర్యులుగా శ్రీమాన్ చండ్ర ప్రచండ చంద్రబాబుగారు గనుక ఉండి ఉంటే మీడియా ఏ రీతిన వీరవిహారం …
Read More »పవర్ పోయింది కాబట్టే ఈ సైలెన్స్..లేదంటే జనతా కర్ఫ్యూ ఐడియా నాదే అనేటోడు !
2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి చివరికి గెలిచాక చంద్రబాబు చేతులెత్తేసిన విషయం అందరికి తెలిసిందే. బాబు హయంలో ప్రకృతి కూడా అంతగా సహకరించలేదు..అలాంటి సమయంలో కూడా చంద్రబాబు తన వంటిచేత్తో తుఫాన్లు అడ్డుకున్నానని చెప్పుకొచ్చారు. ఇలా అధికారంలో ఉన్నంతసేపు ఎన్నెన్నో మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాడు. అయితే ఇప్పుడు తాజాగా కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తుంది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “పవర్ పోయిన దిగులులో …
Read More »కరోనా వైరస్ నిర్మూలనతో పాటు ఎల్లో వైరస్ వ్యాప్తిని కూడా నియంత్రించాలి
ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కేసీఆర్ తరహాలోనే రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. ఇక ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ ప్రభావం బాగా చూపించిన విషయం తెలిసిందే. ఇక కరోనా వైరస్ నిర్మూలనపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “కరోనా వైరస్ నిర్మూలనతో పాటు ఎల్లో వైరస్ వ్యాప్తిని కూడా నియంత్రించాలి. …
Read More »పారాసెట్మాల్పై ఎల్లోబ్యాచ్కు అదిరిపోయే పంచ్ వేసిన మంత్రి పేర్నినాని…!
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారు. కరోనాపై ప్రజల్లో భయాందోళన తగ్గించడానికి సీఎం జగన్ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, కరోనాతో జ్వరం వస్తుంది కాబట్టి పారాసెట్మాల్ టాబ్లెట్ వాడితే సరిపోతుందని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కరోనాకు పారాసెట్మాల్ వాడితే సరిపోతుంది..పెద్దగా భయపడాల్సిన …
Read More »అమరావతిలో వైసీపీ అదిరిపోయే స్కెచ్.. చంద్రబాబుకు దిమ్మతిరిగిపోవడం ఖాయం…!
గత 9 నెలలుగా టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న కుట్రలపై అధికార పార్టీ విసుగెత్తిపోయింది. తొలుత చంద్రబాబు, ఎల్లోమీడియాతో కలిసి ఎంతగా దుష్ప్రచారం చేయిస్తున్నా సీఎం జగన్ పాలనపై దృష్టి పెడుతూ సంక్షేమ కార్యక్రమాలును అమలు చేస్తూ ముందుకుసాగారు. కాని రాజధాని పేరుతో గత 3 నెలలుగా తన సామాజికవర్గానికి చెందిన రైతులతో ఆందోళనలు చేయించడం, శాసనమండలిలో స్పీకర్ షరీష్ను అడ్డంపెట్టుకుని వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడం , ఈసీ నిమ్మగడ్డ …
Read More »స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ పన్నిన మరో కుట్రను బయటపెట్టిన వైసీపీ నేత..!
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, వైయస్ జగన్ సీఎం అయిన మరుసటి రోజు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ప్రతిక్షణం విషం కక్కుతూనే ఉన్నాడు. తన ఐదేళ్ల అరాచక, అవినీతి పాలనను సహించలేక ప్రజలు చిత్తుగా ఓడించిన సంగతిని చంద్రబాబు మరిచాడు. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండో రోజు నుంచే దుష్ప్రచారం చేయడం మొదలెట్టాడు. తాను అధికారంలో లేకపోతే..ఏదో అరాచకం …
Read More »నిమ్మగడ్డతో వాయిదా నాటకం.. చంద్రబాబు భయపడిందిక్కడే !
ఈరోజుల్లో ఎన్నికల్లో గెలవాలి అంటే డబ్బు, మందు ఇలాంటివి ఉండాల్సిందే. ప్రజలకు వీటి రుచి చూపించి ఓట్లు వేయించుకుంటారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు చేసిన మాస్టర్ ప్లాన్ ఇదే అని చెప్పాలి. తప్పుడు హామీలు ఇచ్చి రైతులను మోసం చేసి చివరికి గెలిచాక చేతులు ఎత్తేశాడు. మళ్ళీ మొన్న ఎన్నికల్లో గెలవడానికి అన్ని అడ్డదారులు తొక్కినా చంద్రబాబు గెలవలేకపోయాడు. కాని జగన్ విషయంలో అలా జరగలేదు. డబ్బు, మందు ఇలాంటివి …
Read More »ఈసీ లేఖ లీకుపై పోలీస్ దర్యాప్తు ముమ్మరం.. బయటపడుతున్న షాకింగ్ విషయాలు..!
ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ లీక్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు ముమ్మురం అయింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ సుప్రీంకోర్డ్ తీర్పు ఇచ్చిన అరగంటలోనే ఎల్లోమీడియాలో ఈసీ లేఖ ప్రసారం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోంది. ఈసీ లేఖ వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని, కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లాలనే దురుద్దేశంతో ఈసీ …
Read More »అపర రాజనాల చంద్రబాబు…వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ హాట్ కామెంట్స్..!
సినిమాల్లో నందమూరి వారసులు హీరోలైతే..రాజకీయాల్లో చంద్రబాబు మహానటుడు..ఈ మాట స్వయంగా స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. తన పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీని, పార్టీని, ఆస్తులను లాక్కోవడం కాదు..ఆఖరకు తన పిల్లలను కూడా దూరం చేసిన చంద్రబాబు తనను మించిన మహానటుడు అని ఎన్టీఆర్ అప్పట్లో ఎంతో ఆవేదనతో అన్నారు. నిజమే రాజకీయాల్లో చంద్రబాబు నటన చూస్తే నెవ్వర్ బిఫోర్..ఎవ్వర్ ఆఫ్టర్…రాజకీయాల్లో బాబులా నటించే నాయకులే లేరని చెప్పాలి. …
Read More »నిమ్మగడ్డకు పచ్చనేతల పాలాభిషేకాలు.. ఇది చాలదా..చంద్రబాబుతో కుమ్మక్కు అయ్యాడని….!
నిమ్మగడ్డ రమేష్కుమార్ చౌదరి ఏపీ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన ఎన్నికల కమీషనర్గా నిలిచిపోతారు. ప్రస్తుతం ఏపీ రాజకీయమంతా నిమ్మగడ్డ చుట్టూ తిరుగుతూంది. స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ పేరుతో వాయిదావేయడంతో ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు వివాదం మొదలైంది. అయితే ప్రభుత్వంతోకాని, అధికార యంత్రాంగంతో కానీ సంప్రదించకుండా ఎలా వాయిదా వేస్తారంటూ అధికార పార్టీ ఈసీ నిమ్మగడ్డపై విమర్శలు గుప్పించింది. కేవలం తన సామాజికవర్గానికి చెందిన చంద్రబాబును, టీడీపీని కాపాడుకోవడం కోసమే …
Read More »