Home / Tag Archives: Chandrababu (page 82)

Tag Archives: Chandrababu

అగ్రిగోల్డ్ నిధుల విడుదలపై టీడీపీ, జనసేనలు ఎందుకు మాట్లాడలేదు.?

అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల్లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి వెలుగులు నింపారు. అగ్రిగోల్డ్ ఏపీలో రూ.3,944 కోట్లు వ‌సూలు చేసి ల‌క్ష‌ల మందిని ద‌గా చేసింది. టీడీపీ  అదికారంలో ఉండి అగ్రిగోల్డ్ బాదితుల‌ను మోస‌గించింది. మాట ఇస్తే మ‌డ‌మ తిప్ప‌ని నాయ‌కుడిగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మొద‌టి కేబినెట్ స‌మావేశంలో రూ.1,150 కోట్లు కేటాయించారు. జగన్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి హోదాలో మాట ఇచ్చారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఇచ్చిన మాట‌ను నిలుపుకున్నారు. …

Read More »

ఏంటీ..జగన్‌‌కు తెలుగు రాదా..మీ బాబుగారిలా “మా వాళ్లు బ్రీఫ్డ్‌మీ” భాష రాదులే..కాల్వ..!

ఏపీలో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాలనే సమున్నత ఆశయంతో జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌మీడియంను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమ్మ భాషను ప్రభుత్వం చంపేస్తుంది..తెలుగు భాషకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాస్‌లు సీఎం జగన్ న్ మాతృభాషను మృత భాషగా …

Read More »

ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్..రిటర్న్ కౌంటర్ కూడా వచ్చేసింది !

వైసిపి నాయకత్వం తెలుగు భాష యొక్క నిజమైన సంపదను అర్థం చేసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని నిషేధించే ముందస్తు విధానంతో  వచ్చేవారు కాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసిపి నాయకత్వం తెలంగాణ సిఎం ‘కెసిఆర్’ నుండి పాఠాలు నేర్చు కోవాలని, భాషను, సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో  తెలుసుకోవాలన్నారు.తెలుగు మహాసభలు 2017 లో హైదరాబాద్ లో నిర్వహించారు.ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం తీసేసేందుకు  …

Read More »

తెలుగుదేశం పార్టీకి, జనసేనకు రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఇష్టం లేదు

ప్ర‌తిప‌క్ష నేత హోదాలో వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌లో ఎంతో మంది మ‌హిళ‌ల క‌ష్టాలు విన్నారు. త‌మ భ‌ర్త‌లు తాగుడుకు బానిస లు కావ‌డంతో ఎన్నో క‌ష్టాలు ప‌డుతున్నామ‌ని జ‌గ‌న్‌కు చెప్పుకుని క‌న్నీటి ప‌ర్యంతమ‌య్యారు. ఈ క‌ష్టం నుంచి త‌మ‌ను గ‌ట్టెక్కించాల‌ని వేడుకున్నారు. వారి క‌ష్టాల‌ను స్వ‌యంగా విన్న జ‌గ‌న్ తాము అధికారంలోకి రాగానే ద‌శ‌ల వారీగా మ‌ద్యాన్ని నియంత్రిస్తామ‌ని హామీ ఇచ్చారు.ఇచ్చిన మాట ప్ర‌కారం తొలుత 43 బెల్టు …

Read More »

అధికారంలో ఉన్నప్పుడు దళితులను చిన్న చూపు చూసిన మీరేనా ఇప్పుడు మాట్లాడుతున్నది.?

40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం అని చెప్పుకునే చంద్ర‌బాబు చేయ‌లేని ఎన్నో అభివృద్ది కార్య‌క్ర‌మాలు కేవ‌లం 40 ఏళ్ల వ‌య‌సు ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేయ‌డం చూసి చంద్ర‌బాబు ఓర్వ‌లేక క‌డుపుమంట‌తో మండిప‌డుతున్నారు. ద‌ళితులుగా పుట్టాల‌ని ఎవ‌రైనా కోరుకుంటారా అన్న చంద్ర‌బాబు ఇప్పుడు ద‌ళితుల‌పై ప్రేమ ఉన్న‌ట్లు మాట్లాడ‌డం చూస్తే విడ్డూరంగా ఉంది. ద‌ళితుల‌ను మాల‌, మాదిగ‌లుగా విడ‌గొట్టిన ఘ‌నుడు చంద్ర‌బాబు. బాబు పాల‌న‌లో త‌ప్పుడు కేసులు పెట్టించి …

Read More »

బుల్‌బుల్ బాలయ్యకు..బుల్‌బుల్ తుఫాన్‌కు లింకేంటి..నెట్‌లో వైరల్ వీడియో..!

బంగాళాఖాతంలో తుఫాన్‌కు బుల్‌బుల్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బుల్ బుల్ తుఫాన్ ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరంలో అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉంది. అయితే బుల్‌‌బుల్‌ తుఫాన్‌‌కు ఆ పేరు పెట్టడం వెనుక బుల్‌బుల్ బాలయ్యే అని సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో జోకులు పేలుతున్నాయి. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో …

Read More »

షాకింగ్..చంద్రబాబుకు సూడోలాజియా ఫెంటాస్టికా మానసిక రోగం..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు సమయం, సందర్భం లేకుండా హైదరాబాద్‌ను నేనే కట్టా..సింధూకు బాడ్మింటన్ నేనే నేర్పించా..సత్యనాదెళ్లకు నేనే గైడెన్స్ ఇచ్చా..కంప్యూటర్‌ను నేనే కనిపెట్టా..సెల్‌ఫోన్‌ను నేనే కనిపెట్టా..ఇలా లేనిపోని గొప్పలు చెప్పుకోవడం అలవాటు. తాజాగా హైదరాబాద్ గురించి తనదైన స్టైల్లో బిల్డప్ ఇచ్చుకుంటూ….మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నా విజన్ – 2020 డాక్యుమెంట్‌ను కాపీ కొట్టారంటూ…వింత వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల పార్టీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ..ఈ రోజు హైదరాబాద్‌ నగరాన్ని …

Read More »

పయ్యావుల కేశవ్ ను పరామర్శించిన చంద్రబాబు

అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రజా పద్దుల సంఘం ఛైర్మన్‌ (పీఏసీ) పయ్యావుల కేశవ్‌ స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అమరావతిలో పీఏసీ సమావేశం జరుగుతుండగా ఆయన అస్వస్థత గురి కావడంతో ఆయనను ఇటీవల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆయనను టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించి, కొద్ది సేపు మాట్లాడారు. వైద్యులతోనూ మాట్లాడి పయ్యావుల కేశవ్ ఆరోగ్య …

Read More »

చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ… గంటాతో సహా 9 మంది ఎమ్మెల్యేలు జంప్..!

2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనంతంగా కేవలం 23 మంది సీట్లకే పరిమితం అయింది. అయితే ఈ 23 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేశాడు. వంశీ సీపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చినా…ఎందుకనో ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. ఇక ఉన్న 22 మందిలో మరో 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గోడ …

Read More »

ఆయన తలచుకుంటే లోకేష్ తో సహా అందరూ వైసీపీకి వస్తారు..!

రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు లోకేష్ మరియు చంద్రబాబు పై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. లోకేష్ కార్పోరేటర్ కు ఎక్కువా ఎమ్మెల్సీకి తక్కువా అని ఎద్దేవా చేసాడు. లోకేష్ స్పీకర్ కు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఆ నాడు సంతలో గేదేళ్ళ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు ఏమైంది మీ బుద్ధి అని మండిపడ్డారు. స్పీకర్ ని దిగాజారుడు స్థాయికి తీసుకొచ్చిన ఘనత టీడీపీ దే అని అన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat