Home / Tag Archives: cm jagan (page 2)

Tag Archives: cm jagan

ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు – సీఎం జగన్..!

తెలుగు రాష్ట్రాలలో రాఖీ పర్వదిన వేడుకలు మొదలైపోయాయి..ఈ ఏడాది గ్రహాల స్థితిగతుల కారణంగా అన్ని పండుగల తేదీలపై అనిశ్చితి నెలకొంది. ప్రతీ పండుగ రెండు రోజులు జరుపుకోవాల్సి వస్తుంది.తిధి, నక్షత్రం ప్రకారం కొందరు పండితులు ఒక రోజు జరుపుకోవాలని చెబితే..మరి కొందరు పండితులు మాత్రం సూర్యోదయం తర్వాత వచ్చిన తిథి ప్రకారం మరుసటి రోజు జరుపుకోవాలని చెబుతున్నారు. రాఖీపండుగ కూడా ఈ నెల 30 అంటే..ఇవాళ ఈ నెల 31 …

Read More »

చంద్రబాబుతో పురంధేశ్వరీ కుమ్మక్కు..బాలయ్యను వదిలిపెట్టను..లక్ష్మీపార్వతి ఫైర్..!

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భగా ఇవాళ రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేశారు. ఢిల్లీలో ఈ జరిగిన కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులందరినీ ఆహ్వానించారు. కానీ ఆయన సతీమణి వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతిని మాత్రం ఆహ్వానించలేదు..దీంతో ఇవాళ లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీతో …

Read More »

జగనన్నని ఓడించే మగాడు ఇంకా పుట్టలేదు..కుప్పంలో బాబుకు ఈసారి చిప్ప తప్పదు..!

సొంత ఇలాకాలో సీఎం జగన్ భారీ బహిరంగ సభతో మంత్రి ఆర్కే రోజా సత్తా చాటారు. ఇవాళ జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా చిత్తూరు జిల్లా నగరిలో ఏర్పాటు చేసిన భారీ బహరంగ సభలో సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి ఈ విద్యాసంవత్సరానికి గాను నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా నగరిలో జగనన్న సౌండింగ్ ఇస్తే అక్కడ చంద్రబాబు గుండెల్లో రీ సౌండింగ్ రావాలంటూ..మంత్రి ఆర్కే రోజా …

Read More »

రేషన్, ఆరోగ్య శ్రీ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..!

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమపథకాలకు సంబంధించి ఏదైనా కారణం చేతనైనా లబ్దిపొందని 2,62,169 మంది అర్హుల వారి ఖాతాల్లో రూ.216.34 కోట్లు జమ చేశారు. ఈ మేరకు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. దీంతో పాటు ఇదే …

Read More »

ఈ నెల 28 నగరికి సీఎం జగన్…భారీ బహిరంగ సభతో సత్తా చాటనున్న రోజా..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 28 న నగరిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభతో స్థానిక ఎమ్మెల్యే, ఏపీ పర్యాటక , యువజన, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న విద్యాదీవెన ఒకటి…పేద విద్యార్థులను ఉన్నత విద్యలను చదివించాలనే సమున్నత లక్ష్యంతో సీఎం జగన్ ఈ విద్యాదీవెన పథకాన్ని …

Read More »

బిగ్ బ్రేకింగ్…సీఎం జగన్ కు అస్వస్థత…ఆ సెంటర్ లో పరీక్షలు..?

ఏపీ సీఎం జగన్ కు అస్వస్థత పాలయ్యారు. గత కొంత కాలంగా కాలిమడమ నొప్పితో బాధపడుతున్న జగన్ ఆసుపత్రికి వెళుతున్నట్లు సమాచారం. ఇవాళ విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఓన్జీవోస్ సమావేశం అనంతరం సీఎం జగన్ స్వయంగా పరీక్షలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా కాలి మడమ నొప్పితో ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి జగన్‌… అరగంట పాటు విజయవాడ మొగల్రాజపురంలోని టెనెట్ డయాగ్నిస్ సెంటర్‌లో స్కానింగ్ ఇతరత్రా …

Read More »

కుప్పం ఇక బాబోరికి ఏమాత్రం సేఫ్ కాదు…అత్తారింటికి షిఫ్ట్ అవ్వాల్సిందేనా..?

టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత ఇలాకా కుప్పంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి చంద్రబాబుకు గట్టిపోటీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు లేకుంటే…ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు చుక్కలు కనపడేవి..అయితే ఈసారి వైనాట్ 175 , వైనాట్ కుప్పం అంటూ వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు కుప్పంపై జిల్లా మంత్రి పెద్దిరెడ్డి ఫోకస్ పెట్టారు. దీంతో కుప్పం …

Read More »

కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, హార్బర్ల నిర్మాణ పనులపై సీఎం సమీక్ష..

cm-jagan-meeting-on-newly-constructing-ports-and-harbers

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, హార్బర్ల నిర్మాణ పనులపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, సీఎస్‌ జవహర్‌ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్  మాట్లాడుతూ.. ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇతర దేశాల్లో ఎంఎస్‌ఎంఈల నిర్వహణ, నాణ్యమైన ఉత్పాదనల విధానాలను ఇక్కడ కూడా అమల్లోకి తీసుకురావాలన్నారు. …

Read More »

ఆప్కాబ్‌ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్..

ap cm-jagan-participated-in-apcab-silver jubilee celebrations

చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి ఆప్కాబ్‌ కృషి చేస్తోంది అని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. కాగా ఈరోజు విజయవాడలో సీఎం జగన్ పర్యటించారు. ఈ మేరకు తాడేపల్లి సమీపంలోని ‘ఏ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంక్‌ (ఆప్కాబ్‌) వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా బ్యాంకు నూతన లోగో.. పోస్టల్ స్టాంపును సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆప్కాబ్‌ నిలబడిన …

Read More »

Telugudesam Party : వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు లో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్ళు …

Telugudesam party :ఒకవైపు అగ్ని ప్రమాదం చోటు చేసుకుని అంతా తగలబడిపోతుంటే చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. రోమ్‌ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించాడనే విదంగా వ్యవహరించారు చంద్రబాబు. తాను సభ కోసం మాత్రమే వచ్చాను ఆ సభ లో తన పార్టీ గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే వచ్చాను .. పక్కన ఏమి జరిగితే తనకెందుకు అనే విధంగా చంద్రబాబు రోడ్‌ షో సాగింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat