ఈరోజు 25.01.2018 గురువారం హుస్నాబాద్ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్ ఎల్కతుర్తి మండల పరిషత్తు కార్యాలయంలో 37 మంది లబ్ది దారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను (రూ.75,116/) అందజేశారు. అలాగే ఇద్దరు లబ్దిదారులకు రూ.10 వేల చొప్పున ఆపద్బంధు చెక్కులను ఇచ్చారు. ఐదు ఈద్గాల అభివృద్దికి రూ.10 వేల చొప్పున చెక్కుల్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణ …
Read More »సిద్దిపేట లో మంత్రి హరీష్ బిజీ ..బిజీ…
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కుల సంఘాల భవనాలు ,భవనాలు ఉన్న వాటికి ప్రహరీ గోడల నిర్మాణానికి ఎనబై లక్షల నిధులు మంజూరు అయినట్లు అన్నారు..నియోజక వర్గ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు ..సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో కులాలకు భవనాలు …
Read More »అరెరే.. తప్పు చేశామే..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు పాల్పడుతూ …
Read More »కాంగ్రెస్ పార్టీ నేతలంతా నాకు అన్న తమ్ముళ్ళు..
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో మూడు జిల్లాల నుండి వచ్చిన పీకే అభిమానులు ,జనసేన పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు .ఈ సమావేశం సందర్భంగా జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ,పవన్ చేపట్టనున్న ప్రజాయాత్ర రూట్ మ్యాప్ ,పార్టీ బలోపేతం లాంటి పలు అంశాల గురించి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలతో ,కార్యకర్తలతో …
Read More »మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా ప్రజలు తమపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది.అందులో భాగంగా ఉద్యమ నేత ,రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఒకవైపు రాష్ట్ర వైద్య రంగాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో …
Read More »సీఎం కేసీఆర్ స్మార్ట్ సీఎం ..డెవలప్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ ..
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా కొండగట్టు లో ఉన్న ఆంజనేయ స్వామిను దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన నేటి నుండే ప్రజాయాత్రను ప్రారంభిస్తున్నాను అని ఆయన తెలిపారు .ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదుపరి కార్యాచరణ గురించి మీడియాకు వివరించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ …
Read More »మీతో కల్సి ఉన్న మాకు క్షోభని మిగిలిచ్చాయి . బాబుకు సామాన్యుడు లేఖ..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పార్క్ హయత్ లో చేసిన వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి అని అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు సందర్భంగా వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే .బాబు మాట్లాడిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ సోషల్ మీడియాకి చెందిన ఒక నెటిజన్ బాబు మీకు బాధ కల్గిస్తే మీతో అరవై ఏండ్లు కల్సి ఉండటం వలన ..మీరు దోచుకోవడం వలన …
Read More »చంద్రబాబు షాకింగ్ కామెంట్స్….
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న గురువారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పార్క్ హయత్ లో జరిగిన ఇండియా టుడే 2018 కాంక్లేవ్ సౌత్ సదస్సుకు ముఖ్యాతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో రాజ్ దీప్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగర అభివృద్ధి గురించి సంధించిన …
Read More »తెలంగాణకు గుజరాతీ పాఠాలు ఏం అక్కర్లేదు…
గుజరాత్ రాష్ట్ర ఎమ్మెల్యే జిగ్నేశ్మేవాని కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లాగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేత, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. గురువారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై జిగ్నేశ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. జిగ్నేశ్కు సీఎం కేసీఆర్ను విమర్శించేస్థాయి లేదని చెప్పారు. దళిత ఉద్యమాన్ని తాకట్టుపెట్టి ఎమ్మెల్యే అయ్యావంటూ మేవానిపై విమర్శలు గుప్పించారు.తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్న గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని వ్యాఖ్యలను …
Read More »బాబు ఆ పని చేస్తే సీఎం నుండి దిగిపోవడం ఖాయం -టీడీపీ నేతలు షాకింగ్ కామెంట్స్ ..
ఇక రాజకీయనాయకుల గురించి చెప్పనవసరంలేదు. నామినేషన్ వేసేప్పటినుండి పదవీకాలం అయిపోయే వరకు సెంటిమెంట్లకు కేరాఫ్ అడ్రెస్స్ గా ఉంటారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు చేసిన పని తీవ్ర చర్చలకు దారితీస్తుంది.నిన్న బుధవారం విశాఖపట్నం పర్యటనలో భాగంగా సిరిపురం జంక్షన్లోని సుమారు 10 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన గురజాడ కళాక్షేత్రాన్ని చంద్రబాబు ప్రారంభించాలి. విశాఖ చేరుకున్న బాబు మొదట మహిళా పారిశ్రామికవేత్తల సదస్సును ప్రారంభించారు. ఆ తరువాత గురజాడ కళాక్షేత్రం వద్దకు …
Read More »