Home / Tag Archives: it minister of telangana (page 25)

Tag Archives: it minister of telangana

హైదరాబాద్‌లో ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ టెక్‌ సెంటర్‌!

టెక్నాలజీ రంగంలో వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ టెక్‌ సెంటర్‌ సుముఖత వ్యక్తం చేసింది. ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం పారి్‌సలోని ప్లగ్‌ అండ్‌ ప్లే కార్యాలయాన్ని సందర్శించి సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. దేశంలోనే ప్రముఖ స్టార్టప్‌ నగరంగా హైదరాబాద్‌ కొనసాగుతోందని, టి-హబ్‌, వి-హబ్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న …

Read More »

పారిస్‌ లో మంత్రి కేటీఆర్ Busy Busy

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు బుధవారం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌కు బయలుదేరివెళ్లారు. ఈ నెల 29వ తేదీన ఫ్రాన్స్‌ ఎగువ సభలో (సెనేట్‌) జరిగే ‘యాంబిషన్‌ ఇండియా-2021’ సదస్సులో పాల్గొంటారు. ‘గ్రోత్‌-డ్రాఫ్టింగ్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండో ఫ్రెంచ్‌ రిలేషన్స్‌ ఇన్‌ పోస్ట్‌ కొవిడ్‌ ఎరా (కొవిడ్‌ తర్వాత భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య సంబంధాలు) అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారు. అనంతరం పలువురు ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో సమావేశమవుతారు. …

Read More »

సైబర్‌ నేరాల నిరోధానికి పటిష్ఠ చట్టం

 సైబర్‌ నేరాల నిరోధా నికి పటిష్ఠ చట్టాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నల్సార్‌ యూనివర్సిటీతో కలిసి ముసాయిదా రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌, సైబర్‌ సెక్యురిటీ సేవల సంస్థ ఇవాంటి హైదరాబాద్‌లో గురువారం తమ సేవలను ప్రారంభించింది. బంజారాహిల్స్‌లోని దస్‌పల్లా హోటల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2016లో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలి సైబర్‌ సెక్యూరిటీ …

Read More »

ఏడేళ్లలో TRS ప్రభుత్వం రూ.58,303 కోట్లు ఖర్చు చేసింది-CM KCR

కాంగ్రెస్‌ 2004 నుంచి 2014 మధ్య పదేళ్ల కాలంలో రూ.12,173 కోట్లు ఖర్చు చేసింది. ఏడేళ్లలో తెరాస ప్రభుత్వం రూ.58,303 కోట్లు వెచ్చించింది. ఇది మేం చెబుతున్న విషయం కాదు. కాగ్‌ నివేదిక’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.శాసనసభలో గురువారం పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ”ప్రతి పంచాయతీలో అయిదు నుంచి పది ఎకరాల్లో బృహత్‌ ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో 100 చోట్ల పనులు …

Read More »

పట్టణాలు ఆర్థిక చోదకశక్తిగా, గ్రోత్‌ ఇంజిన్లుగా మారాయి- మంత్రి KTR

తెలంగాణ  రాష్ట్రంలోని పట్టణాలు ఆర్థిక చోదకశక్తిగా, గ్రోత్‌ ఇంజిన్లుగా మారాయని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో సమతుల్యమైన, సమ్మిళితమైన, సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నామని చెప్పారు. 75 ఏండ్ల చరిత్రలో గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, కుటీరపరిశ్రమలు, ఐటీరంగాలకు ప్రాధాన్యమిస్తూ కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. శాసనసభలో గురువారం పట్టణప్రగతిపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా పలువురు సభ్యులు …

Read More »

పాజిటివ్‌ ఆలోచన నింపడం తప్పా?-CM KCR

కరీంనగర్‌ను డల్లాస్‌ మాదిరిగా చేస్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. మానేరు నదిపై చెక్‌డ్యామ్‌లు, వంతెనలు నిర్మిస్తే లండన్‌లోని థేమ్స్‌ నది మాదిరిగా కనిపిస్తుందని అన్నానని చెప్పారు. నగరాల అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకే లండన్‌, ఇస్తాంబుల్‌ వంటివాటిని ఉదాహరణగా చెప్పానని తెలిపారు. అసెంబ్లీలో పల్లె ప్రగతి-పట్టణ ప్రగతిపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌ పాత నగరాన్ని ఇస్తాంబుల్‌ చేస్తమన్నరు.. …

Read More »

తాగునీటి స‌మ‌స్యను 95% ప‌రిష్క‌రించాం : మంత్రి KTR

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా అర్బ‌న్ మిష‌న్ భ‌గీర‌థ‌పై ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అడిగిన ప్ర‌శ్న‌కు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. అర్బ‌న్ మిష‌న్ భ‌గీర‌థ ప‌త‌కం కింద ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని కాల‌నీల‌కు తాగునీరు అందిస్తున్నాము. రూ. 313 కోట్ల 26 ల‌క్ష‌ల వ్య‌యంతో న‌ల‌భై ఏడున్న‌ర ఎంఎల్‌డీ సామ‌ర్థ్యం క‌లిగిన 12 రిజ‌ర్వాయ‌ర్ల‌ను నిర్మించి, 384 కిలోమీట‌ర్ల మేర పైపులైన్ వేయ‌డం …

Read More »

దేశం గర్వించదగ్గ చేనేత కళాకారులు తెలంగాణ రాష్ట్రం సొంతం – మంత్రి కేటీఆర్

చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన భారత ప్రభుత్వ జాతీయ అవార్డు గ్రహీతలు కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్, గజం భగవాన్ మరియు మెరిట్ సర్టిఫికెట్ విజేతలు సాయిని భారత్, దుద్యాల శంకర్, తడక రమేష్ గార్లను చేనేత మంత్రి కేటీఆర్ గారు అసెంబ్లీ లోని తన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ తమ వృత్తి నైపుణ్యంతో తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరుప్రఖ్యాతి …

Read More »

త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంలో దేశంలో ఐదో స్థానంలో తెలంగాణ

త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో ఉంద‌ని విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా రాష్ట్రంలో త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి త‌ల‌స‌రి విద్యుత్ వినియోగం 2,012 యూనిట్లు. మొత్తం త‌ల‌స‌రి వినియోగానికి సంబంధించి దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో ఉంద‌న్నారు. వృద్ధిరేటులో మొద‌టి స్థానంలో ఉంద‌న్నారు. …

Read More »

ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ బాటలు- మంత్రి ఐకే రెడ్డి

 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత సుప్రసిద్ధ ఆలయాలన్నింటికీ సీఎం కేసీఆర్ నిధులు కేటాయిస్తూ..అభివృద్ధికి బాటలు వేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.సోమ‌వారం మండ‌లిలో ప్రశ్నోత్తరాల స‌మ‌యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గూడెం స‌త్యనారాయణ స్వామి, గంగాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆల‌య అభివృద్ధి ప‌నుల‌పై ఎమ్మెల్సీ పురాణం స‌తీష్, ఇత‌ర స‌భ్యులు బాల‌సాని ల‌క్ష్మీనారాయ‌ణ‌, ఎగ్గె మ‌ల్లేశం, ప్రభాకర్‌ర్ రావు అడిగిన‌ అనుబంధ ప్రశ్నలకు మంత్రి స‌మాధానం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat