Home / Tag Archives: ktr (page 258)

Tag Archives: ktr

కొత్త ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌ను ఇవ్వండి.. కేంద్ర హోంమంత్రిని కోరిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ ఆఫీస‌ర్ల సంఖ్య‌ను పెంచాల‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఇవాళ సీఎం కేసీఆర్ కోరారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ మ‌ధ్యాహ్నం అమిత్ షాను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొన్ని విన‌తులు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన రెండేళ్ల త‌ర్వాత జిల్లాల పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రిగింద‌ని, దాంతో కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మ‌ల్టీజోన్లు ఏర్ప‌డ్డాయ‌ని, దానికి త‌గిన‌ట్లే …

Read More »

పేద‌ల ఆత్మ‌గౌర‌వానికి ప్రతీక డ‌బుల్ బెడ్రూం ఇండ్లు

సీఎం కేసీఆర్ పేద‌ల ప‌క్ష‌పాతి అని, అందుకు పేద‌ల‌ ఆత్మ గౌరవాన్ని పెంచేలా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నార‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శ‌నివారం చిట్యాల గ్రామంలో రూ.3. 51 కోట్ల వ్య‌యంతో నూతనంగా నిర్మించిన 71 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు. అనంత‌రం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి.. గృహ …

Read More »

స్పర్శ్‌ హాస్పిస్‌ భవనాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

క్యాన్సర్‌ రోగుల కోసం ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్‌ హాస్పిస్‌ భవనాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఆఖరి ఘడియల్లో ఉన్న రోగులకు ఆత్మీయ నేస్తంగా ‘స్పర్శ్‌ హాస్పిస్‌’ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నది. ఇంతకాలం రోటరీ క్లబ్‌ బంజారాహిల్స్‌ సారథ్యంలో అక్కడి రోడ్‌ నం.12లోని అద్దెభవనంలో సేవలు అందించింది. ప్రస్తుతం దానిని ఖాజాగూడలో కొత్తగా నిర్మించిన భవనానికి మార్చారు. దీనిని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.ఖాజాగూడ వద్ద ఎకరా విస్తీర్ణంలో స్పర్శ్‌ …

Read More »

కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే ఆత్మసంతృప్తి-మంత్రి కేటీఆర్

కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే ఆత్మసంతృప్తి దొరుకుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆశయం మంచిదైనప్పుడు, ఆలోచన మంచిదైనప్పుడు, సంకల్ప బలం ఉన్నప్పుడు మనం అనుకున్నవన్నీ జరిగితీరుతాయని చెప్పారు. దానికి గొప్ప ఉదాహరణ స్పర్శ్‌ హాస్పిస్‌ అన్నారు. క్యాన్సర్‌ రోగుల కోసం హైదరాబాద్‌లోని ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్‌ హాస్పిస్‌ భవనాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్పర్శ్‌ హాస్పిస్‌ నుంచి ఆహ్వానం వచ్చే వరకు పాలియేటివ్‌ కేర్‌ అంటే …

Read More »

పాడి రైతులకు ఆర్థిక చేయూత అందించడమే లక్ష్యం

తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చేయడం, పాడి రైతులకు ఆర్థిక చేయూత అందించడమే లక్ష్యంగా విజయ మెగా డెయిరీని నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఏడాదిన్నరలోగా నిర్మాణం పూర్తిచేస్తామని, మెగా డెయిరీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో రూ.250 కోట్లతో తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో …

Read More »

KBC: కేబీసీలో ప్ర‌శ్న‌గా మంత్రి కేటీఆర్ ట్వీట్‌..

కొన్ని సంవ‌త్స‌రాలుగా బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోకి సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు ఎంద‌రో హాజ‌ర‌య్యారు. తాజాగా భార‌త మాజీ క్రికెట‌ర్స్ వీరేంద్ర సెహ్వాగ్‌, సౌర‌వ్ గంగూలీ హాజ‌ర‌య్యారు. వీరికి అమితాబ్‌.. కేటీఆర్ గ‌తంలో చేసిన ట్వీట్‌ని ప్ర‌శ్న‌గా అడిగారు. గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ …

Read More »

ఢిల్లీలో నూతన TRS భవనం తెలంగాణ ఆత్మ గౌరవ, అస్తిత్వ చిహ్నం- మంత్రి కేటీఆర్

రెండు దశాబ్దాల క్రితం జలదృశ్యం వద్ద ఉద్యమ నాయకుడు శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా ఊపిరి పోసుకున్న టీఆర్ఎస్ ఇవ్వాళ అదే నాయకుడి చేతుల మీదుగా దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి భూమి పూజ జరగడం ఒక చారిత్ర సన్నివేశమని, ఈరోజు తెలంగాణ ఉద్యమ చరిత్రతోపాటు టిఆర్ఎస్ పార్టీ చరిత్రలోనూ శాశ్వతంగా నిలిచిపోతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు అన్నారు. ఈ సందర్భంగా …

Read More »

బీజేపీ సర్కారుపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్

గులాబీ పార్టీలో నేటి నుంచి సంస్థాగత సంబరం మొదలయ్యిందని టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి సీఎం కేసీఆర్  శంకుస్థాపన చేయడం గర్వంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలను పెంచుతూ ప్రజలను పీడించుకు తింటోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ మతోన్మాదం …

Read More »

ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్‌ నిర్మాణానికి వేద‌పండితుల‌తో భూమిపూజ‌

దాదాపు రెండు ద‌శాబ్ధాల చ‌రిత్ర క‌లిగిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్త శకాన్ని ఆరంభించ‌నున్న‌ది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో పార్టీ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ది. దీని కోసం ఇవాళ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. దీనిలో భాగంగా కాసేప‌టి క్రితం భూదేవ‌త‌కు పూజ‌లు ప్రారంభించారు. ఢిల్లీలోని వ‌సంత్ విహార్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ స్థ‌లంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజ‌లు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత, …

Read More »

జలదృశ్యం నుండి సుజల దృశ్యం..

‘సిపాయిల తిరుగుబాటు విఫలమైందనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం..’ పాట తెలంగాణ ఉద్యమ సమయంలో మార్మోగింది.ఈ పాట నాటి ఉద్యమనేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రచించారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్దేశం ముందుగానే ప్రజల్లోకి ఒక సంకేతంగా పంపారు. రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందంటూ గులాబీ జెండాను భుజాన పెట్టుకొని ఒక్కడిగా మొదలై కోట్ల జనులను ఏకం చేసి కొట్లాడి తెలంగాణ తెచ్చిండ్రు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat