Home / Tag Archives: News

Tag Archives: News

చంద్రబాబుకు లంచంగా 118 కోట్లు..ఇది నిప్పు నాయుడి తుప్పు బాగోతం..!

నేను నిప్పు అంటూ పదే పదే చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలియాస్ నిప్పు నాయుడి అవినీతి తుప్పు బాగోతం ఐటీ షోకాజ్ నోటీసులతో బట్టబయలైంది. అసలు విజనరీ అని చంద్రబాబును ఎందుకంటారో తెలుసా..హైటెక్ సిటీ, సైబరాబాద్ కట్టించానని గొప్పలు చెప్పుకోవడంలో కాదు..తన చేతికి మట్టి అంటకుండా..తెలివిగా వేల కోట్లు నొక్కేయడంలో నిప్పు నాయుడి గారిని విజనరీ అని పిలవచ్చు… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు. అమరావతిలో కట్టిన తాత్కాలిక …

Read More »

అదే జరిగితే రాజకీయాలకు గుడ్ బై…రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..!

బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజకీయ భవితవ్యంపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే విజయశాంతి వంటి బీజేపీ నేతలు రాజాసింగ్ ను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించకపోవడంపై హైకమాండ్ పై అసహనం వ్యక్తం చేశారు. కాగా ఇటీవల మంత్రి హరీష్ రావును కలిసిన తర్వాత రాజాసింగ్ బీఆర్ఎస్ లోకి చేరడం ఖాయమని వార్తలు వచ్చాయి. 115 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, …

Read More »

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని, దీని ప్రభావంతో హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆగస్టు 3 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని కామారెడ్డిలో అత్యధికంగా 74.8 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీఎస్‌ డీపీఎస్‌ పేర్కొంది. హైదరాబాద్‌లో అత్యధికంగా తిరుమలగిరిలో 57.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయినట్లు తెలిపింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న ఐదు …

Read More »

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా 75 రూపాయల నాణెం విడుదల

దేశంలో రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ అనంతరం కొత్తగా 75 రూపాయల నాణెం విడుదల చేయనున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై విపక్షాల రగడ రాజుకుంటుండగా మరో వైపు ఈ భవనం గుర్తుగా కొత్తగా రూ. 75 కాయిన్‌ను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. నాణేనికి ఒక వైపు అశోక స్తంభం సింహ రాజధాని, దాని కింద సత్యమేవ జయతే అని ఉంటుంది.35 గ్రాముల బరువు గల నాణెం …

Read More »

రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.

  టీమిండియా కెప్టెన్ .. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. హిట్ మెన్  రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ తో వన్డేలో గాయపడి.. మొదటి టెస్టుకు దూరమయ్యాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ఆ గాయం నుండి కోలుకోవడంతో టీమిండియా  కెప్టెన్ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు రోహిత్ శర్మ ముంబై నుంచి బంగ్లాదేశ్ కు వెళ్లనున్నాడని వార్తలు వస్తున్నాయి. …

Read More »

ఇషాన్ కిష‌న్  డ‌బుల్ సెంచ‌రీ

  బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు వ‌న్డేల్లో ఇషాన్ కిష‌న్  డ‌బుల్ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. బంగ్లాదేశ్‌పై విరుచుకుప‌డి బ్యాటింగ్ చేశాడు. వ‌న్డేల్లో తొలిసారి ఇషాన్ కిష‌న్ డ‌బుల్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఇషాన్ 126 బంతుల్లో 200 ర‌న్స్ స్కోర్ చేశాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 9 సిక్స‌ర్లు ఉన్నాయి. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌.. ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. …

Read More »

వామ్మో.. ఆయన పన్ను అంతుందేంటి!

 ఓ వ్యక్తి నోట్లో నుంచి భారీ పన్నును బయటకు తీశారు వైద్యులు. గంటన్నర సేపు ఆపరేషన్ చేసి 37.5 మిల్లీమీటర్లు పొడవు ఉన్న దంతాన్ని తొలగించారు. గిన్నీస్ రికార్డులో చోటు దక్కించుకోనున్న ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని బడ్‌గామ్ జిల్లాలో జరిగింది. బడ్‌గామ్ జిల్లాలోని ఓ వ్యక్తి 15 రోజులుగా పంటి నొప్పితో బాధపడుతున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో ఎస్‌డీహెచ్‌ బీడ్‌వా హాస్పిటల్‌లో చేరాడు. దీంతో అతడికి ఎక్స్‌రే తీసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. …

Read More »

సూర్య కొట్టిన ఆ సిక్స‌ర్ వీడియో చూడాల్సిందే.. ?

ద‌క్షిణాఫ్రికాతో నిన్న బుధవారం  జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు  సూర్య కుమార్ యాద‌వ్ త‌న స‌త్తా చాటాడు. ఆ మ్యాచ్‌లో అజేయంగా అత‌ను 50 ర‌న్స్ చేశాడు. అయితే ఏడో ఓవ‌ర్‌లో ఓ భారీ సిక్స‌ర్ కొట్టాడ‌త‌ను. నోర్జా వేసిన లెగ్‌సైడ్ బంతిని అత‌ను ఫ్లిక్ చేశాడు. ఔట్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి.. ఏకంగా థార్డ్‌మ్యాన్ దిశ‌గా సిక్స‌ర్ వెళ్లింది. ఇక త‌ర్వాత బంతిని కూడా …

Read More »

సీఎం నితీశ్ కుమార్ కు బీజేపీ షాక్

బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని అధికార పార్టీ అయిన  జేడీయూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో మైత్రిబంధాన్ని తెగదెంపులు చేసుకున్న సంగతి విధితమే. దీంతో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని  కమలనాథులు తన పాత మిత్రపక్షమైన జేడీయూకు షాక్‌ల మీద షాక్‌లు  ఇస్తున్నారు. డయ్యూ డామన్ ప్రాంతంలో జేడీయూకు 17 మంది పంచాయతీ సభ్యులున్నారు.  వారిలో 15 మంది కాషాయ కండువాలు కప్పుకున్నారు. మరో వైపు …

Read More »

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

దేశ వ్యాప్తంగా స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ. 47,800గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ. 52,150గా ఉంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.400 తగ్గి రూ.62 వేలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat