తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికైంది. హైపర్మామెన్స్ కంప్యూటింగ్ ,డేటా అనలిటిక్స్ సదస్సు ఈ రోజు మంగళవారం నుండి హెచ్ఐసీసీలో జరగనున్నది. ఈ సదస్సుకు ప్రపంచంలో పలు దేశాలకు చెందిన ప్రముఖ విద్యావేత్తలు,పారిశ్రామిక వేత్తలు,పరిశోధకులు హాజరు కానున్నారు. ఈ కామర్స్ ,రిటైల్ ,హెల్త్ కేర్,ఇంజినీరింగ్ ,వ్యవసాయం ,వాతావరణం లాంటి పలు అంశాలపై అధ్యయనాలు,అత్యుత్తమ ప్రమాణాల గురించి సదస్సు జరగనున్నది.
Read More »రిలయన్స్ మరో చరిత్ర
ప్రముఖ వాణిజ్య సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డును సృష్టించింది. గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో రూ.5.81లక్షల కోట్ల ఆదాయంతో ఇండియాలోనే అతిపెద్ద కంపెనీగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాలో పదేళ్ళ పాటు అగ్రస్థానంలో ఉన్న ఇండియన్ ఆయిల్స్ కార్పొరేషన్ ని వెనక్కి నెట్టి మరి టాప్ ప్లేస్ ను దక్కించుకుంది రిలయన్స్. ఇరవై ఆరు శాతం వృద్ధి రేటుతో రూ.5.36లక్షల కోట్ల ఆదాయంతో …
Read More »తెలంగాణ ఓటర్ల సంఖ్య 2.98కోట్లు
తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకారం మొత్తం 2.98కోట్లకు పైగా ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తించింది. జాబితా ప్రకారం వచ్చేడాది జనవరి ఒకటో తారీఖు నాటికి పద్దెనిమిదేళ్ళు నిండిన యువత ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక సవరణ షెడ్యూల్ ను ఈసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే ఏడాది జనవరి పదిహేను తారీఖు వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని ఈసీ ప్రకటించింది. వచ్చే …
Read More »మీరు వేగంగా ఆహారం తింటున్నారా..?
ప్రస్తుతం ఉన్న ఆధునీక పరిస్థితుల నేపథ్యం.. బిజీ బిజీ లైఫ్ స్టైల్ ఉండటం కారణంగా మనలో చాలా మంది ఏదో కొంపలు కాలిపోతున్నట్లు చాలా వేగంగా భోజనం తింటుంటారు. అంత వేగంగా ఎందుకు తింటున్నారు అని అడిగితే అర్జెంట్ పని ఉందనో.. ఏదో ఏదో కారణాలు చెప్తారు. అయితే అలా వేగంగా తింటే నష్టాలున్నాయంటున్నారు పరిశోధకులు. మరి ఏమి ఏమి నష్టాలుంటాయో ఒక్కసారి తెలుసుకుందాం. * వేగంగా భోజనం చేసేవారు …
Read More »ఆ కోరికను తీర్చుకున్న కాజల్ అగర్వాల్
అప్పుడేప్పుడో పన్నెండేళ్ల కిందట విడుదలైన చందమామ మూవీతో మొదటి విజయాన్ని అందుకుని .. తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టి.. ఆ తర్వాత వరుస విజయాలతో.. వరుస చిత్రాల్లో ఒక పక్క అందాన్ని ఆరబోస్తూనే.. మరోపక్క చక్కని అభినయాన్ని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుని. ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు చేరుకున్న అందాల రాక్షసి.. మిల్క్ బ్యూటీ కాజల్ అగర్వాల్. తాజాగా ఈ ముద్దుగుమ్మ విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్ సరసన …
Read More »రూలర్ మూవీ వర్కింగ్ వీడియో
టాలీవుడ్ సీనియర్ నటుడు.. హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా.. అందాల బ్యూటీస్ సోనాల్ చౌహాన్ ,వేదిక హీరోయిన్లుగా కేఏస్ రవి కుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాతగా ఎకే ఎంటర్ ప్రైజేస్ & హ్యాపీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ రూలర్. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీని ఈ నెల ఇరవై తారీఖున విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి …
Read More »సీనియర్ హీరోతో త్రిష రోమాన్స్
త్రిష చూడటానికి బక్కగా.. మత్తెక్కించే సోయగం.. చిన్న పొరగాడి దగ్గర నుండి పండు ముసలి వరకు అందర్నీ ఆకట్టుకునే అభినయం. ఇవన్నీ ఆమె సొంతం. కెరీర్ మొదట్లో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొరటాల శివ సీనియర్ స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రానున్న మూవీలో నటించనున్నారు అని సమాచారం. ఇదే …
Read More »జీఎస్టీ పరిహారం విడుదల
దేశంలోని రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారాన్ని ఈ రోజు సోమవారం ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ శాఖ ఆ నిధులను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుమారు 35 వేల 298 కోట్ల పరిహారాన్ని రిలీజ్ చేసినట్లు సీబీఐసీ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది.
Read More »క్రిస్మస్ కానుకల పంపిణీ
గ్రేటర్ హైదరాబాద్ లో హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట సెవెంత్ డే చర్చిలో పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అందజేసిన క్రిస్మస్ కానుకలను క్రిస్టియన్స్ కు కార్పొరేటర్ జానకి రామ రాజు గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని పండుగల లాగానే క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్స్ కు క్రిస్మస్ కానుకలను (దుస్తులను ) ప్రభుత్వం అందజేయడం జరుగుతుందన్నారు. పేదల …
Read More »కన్నవార్ని గౌరవించనివాడు మనిషే కాదు-మంత్రి హారీష్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో రవీంద్రభారతి లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వయోధికుల వార్షిక సమ్మేళనం లో రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”వృద్దులు దేశానికి సంపద .పుస్తకాలు చదివినా రాని అనుభవం వృద్దులది.తల్లిదండ్రులను పట్టించుకోని వాడు మనిషే కాదు.బాల్యానికి శిక్షణ, యవ్వనానికి లక్ష్యం.వృద్దులకు రక్షణ ఉండాలి.వృద్దులు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి.శరీరం బలహీనంగా ఉన్నా….అనుభవం వృద్దుల …
Read More »