తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జోరుగా వాన కురుస్తున్నది. ఈరోజు శుక్రవారం తెల్లవారుజామున చిరుజల్లులతో మొదలైన వాన.. క్రమంగా అధికమైంది. లంగర్హౌస్, గోల్కొండ, కార్వాన్, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాయదుర్గం, గచ్చిబౌలి, ఫిలింనగర్, పంజాగుట్ట, కూకట్పల్లి, నాచారం, మల్లాపూర్, ఈసీఐఎల్, చర్లపల్లి, అంబర్పేట, కాచిగూడ, నల్లకుంట, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్, పిర్జాదీగూడ, మేడిపల్లి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనరస్థలిపురం, ముషీరాబాద్, చిక్కడపల్లి, విద్యానగర్, రాంనగర్, …
Read More »దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా మంత్రి తన్నీరు హరీశ్ రావు ఘన నివాళులు
తెలంగాణ సాహితీ యోధుడు…మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఘన నివాళులు అర్పించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచారని మంత్రి హరీష్ అన్నారు. నిజాం పాలన మీదికి ధిక్కార స్వరాన్ని ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి అని, పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకున్నారని.. ట్విట్టర్ వేదికగా ఆయన నివాళులర్పించారు.‘నా తెలంగాణ కోటి …
Read More »ఎల్లో కలర్ లో మెరిసిన ఆదాఖాన్ అందాలు
బ్లాక్ డ్రస్ లో అదిరిపోయిన అనన్య అందాలు
సోనియా గాంధీ ఏమైనా సూపర్ హ్యూమనా?:
దేశంలో సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో విపక్ష ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో లోక్సభ వాయిదా పడింది. దీనిపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చట్టం ముందు అందరూ సమానమా? కాదా? కాంగ్రెస్ ప్రెసిడెంట్ (సోనియా గాంధీ) ఏమైనా సూపర్ హ్యూమనా? వారు (కాంగ్రెస్) చట్టానికి అతీతం అని భావిస్తున్నారా?’ అని ఎంపీలపై మండిపడ్డారు.
Read More »టీమిండియా కెప్టెన్ గా కేఎల్ రాహుల్
టీమిండియా చాలా కాలం తర్వాత వచ్చేనెలలో జింబాబ్వేలో పర్యటించనుంది. ఆ దేశంతో 3 వన్డేలు ఆడనుంది. అయితే ఈ సిరీస్ కు బీసీసీఐ ఓపెనర్ కేఎల్ రాహుల్ ను టీమిండియా కెప్టెన్ గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ ఉండటంతో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. దీంతో రాహుల్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. రేపు భారత్-విండీస్ మధ్య తొలి …
Read More »ఫస్ట్ ఓవర్లోనే బ్రేస్వెల్ హ్యాట్రిక్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు చెందిన బౌలర్ మైఖేల్ బ్రేస్వెల్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐర్లాండ్ జరిగిన టీ20లో న్యూజిలాండ్ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీ20ల్లో తన ఫస్ట్ ఓవర్లోనే బ్రేస్వెల్ హ్యాట్రిక్ తీయడం విశేషం. జాకబ్ ఓరమ్, సౌథీ తర్వాత టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన మూడో బౌలర్ నూ రికార్డులకెక్కాడు. Michael Bracewell can't Do anything WrongHat-trick in his First Over …
Read More »సామాన్యులకు కేంద్రం మరో షాక్
సామాన్యులకు కేంద్రం మరో షాకిచ్చింది. రైల్వే టికెట్ ధరపై వృద్ధులకిచ్చే (senior citizens) రాయితీని పునరుద్ధరించబోమని స్పష్టంచేసింది. కొవిడ్ పరిస్థితులు నేపథ్యంలో అన్ని రాయితీలనూ (Railway concession) రద్దు చేసిన రైల్వే శాఖ.. కొన్నింటిని మాత్రమే పునరుద్ధరించింది. దీంతో వృద్ధులకిచ్చే రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ ప్రయాణికుల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీల ప్రకటన చేసింది. గతంలో కొనసాగించిన అన్ని రాయితీలనూ తిరిగి పునరుద్ధరించే యోచన లేదని స్పష్టం …
Read More »మీకు ఆధార్ కార్డు ఉందా.. అయితే ఇది మీకోసమే..!
మీకు ఆధార్ కార్డు ఉందా.. అయితే ఇది మీకోసమే..! ఆధార్-ఓటర్ కార్డును ఓటరు ఇష్టానుసారం వాటిని ఆన్లైన్, ఆఫ్లైన్లో లింక్ చేసుకోవచ్చు ఇలా.. > NVSP పోర్టల్లో ఆధార్, ఓటర్ IDని లింక్ చేసుకోవచ్చు. ><ఓటర్ ID నంబర్><Aadhaar_Number> ఫార్మాట్లో టైప్ చేసి 166 లేదా 51969కి SMS పంపి లింక్ చేసుకోవచ్చు. > పని రోజుల్లో ఉ. 10-సా. 5 మధ్య 1950కి కాల్ చేసి వివరాలు తెలిపి …
Read More »ఆస్పత్రిలో చేరిన పంజాబ్ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్
పంజాబ్ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కడుపులో ఇన్ఫెక్షన్ రావడంతో సీఎంకు నొప్పి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
Read More »