Home / Tag Archives: slider (page 638)

Tag Archives: slider

పోసాని కృష్ణ‌ముర‌ళికి కరోనా పాజిటీవ్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియ‌ర్ న‌టుడు, ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ‌ముర‌ళి, ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింది. ప్ర‌స్తుతం పోసానితోపాటు ఆయ‌న‌ కుటుంబ‌స‌భ్యులు గ‌చ్చిబౌలిలోని ఏసియ‌న్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో పోసాని ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. క‌రోనాతో ఆస్ప‌త్రిలో చేర‌డం వ‌ల్ల తాను న‌టించాల్సిన సినిమాల‌కు అంత‌రాయం ఏర్ప‌డుతుండ‌టంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు క్ష‌మాప‌ణలు చెప్పారు.ప్ర‌స్తుతం రెండు పెద్ద సినిమాల‌తోపాటు …

Read More »

భార‌తీ ఎయిర్‌టెల్‌కు గ‌ట్టి షాక్

దేశంలోని టెలికం ప్రొవైడ‌ర్ భార‌తీ ఎయిర్‌టెల్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. గ‌త మే నెల‌లో భార‌తీ ఎయిర్‌టెల్‌తోపాటు వొడాఫోన్ ఐడియా భారీగా స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను కోల్పోయాయి. టెలికం సెన్సేష‌న్ రిల‌య‌న్స్ జియో మాత్రం గ‌త మే నెల‌లో 35.5 ల‌క్ష‌ల స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను జ‌త చేసుకున్న‌ది. మ‌రోవైపు భార‌తీ ఎయిర్ టెల్ 43.16 ల‌క్ష‌ల యూజ‌ర్ల‌ను కోల్పోయింది. గ‌తేడాది జూన్ త‌ర్వాత ఎయిర్ టెల్ ఇంత భారీ సంఖ్య‌లో స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను కోల్పోవ‌డం ఇదే …

Read More »

దేశంలో కొత్తగా 44,230 కరోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంటల్లో కొత్త‌గా 44,230 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 555 మంది మ‌ర‌ణించారు. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి 42,360 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,15,72,344 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ప్ర‌స్తుతం 4,05,155 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,07,43,972. మ‌ర‌ణాల సంఖ్య 4,23,217కు …

Read More »

కన్నుల పండుగలా యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌

తెలంగాణ  రాష్ట్రంలో ఏ కాలంలోనైనా విద్యుత్తు కొరత అనే పదం వినపడకుండా భవిష్యత్తును తీర్చిదిద్దేందుకే రాష్ట్రప్రభుత్వం యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం నిర్మాణాన్ని చేపట్టింది. నల్లగొండ జిల్లా దామరచర్ల సమీపంలో టీఎస్‌జెన్‌కో సుమారు 6,000 ఎకరాల్లో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఇది. కరోనా సంక్షోభ కాలంలోనూ 6,000 వేల మందికిపైగా కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. 800 మెగావాట్ల చొప్పున 5 యూనిట్ల ద్వారా 4,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు నిర్దేశించిన …

Read More »

హుజురాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే

హుజురాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే అని టీఆర్‌ఎస్‌ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, లండన్ కార్యవర్గ సభ్యులతో కలిసి హుజురాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. రాబోయే ఉపఎన్నికల్లో కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీమెజారిటీ తో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను …

Read More »

గిరిజన క్రీడాకారుడుకి చేయూత….

రాజన్నసిరిసిల్ల జిల్లా రాచర్లగుండారంకు చెందిన ముడవత్ వెంకటేష్ అనే అంతర్జాతీయ క్రీడాకారుడుకి గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా టిఆర్ఎస్ యువజన నాయకుడు ఉగ్గం రాకేష్ యాదవ్ (హైద్రాబాద్) 1.8 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. వెంకటేష్ అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఖోఖో పోటీల్లో పాల్గొని అనేక పతకాలు సాధించాడు. కోచ్ డిప్లొమ కోర్సు కోసం వెంకటేష్ నేతాజీ శుభాష్ జాతీయ క్రీడా సంస్థ(ఎన్ఎస్ఎన్ఐఎస్)లో సీటు సంపాదించాడు. నిరుపేద కుటుంబానికి …

Read More »

అదిరిపోయిన ‘కేజీఎఫ్ 2’ అధీరా న్యూ లుక్

సౌత్ ఇండస్ట్రీలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘కేజీఎఫ్’ సీక్వెల్ ‘కేజీఎఫ్ 2’. మొదటి భాగంతో సంచలన విజయాన్ని అందుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తయారవుతున్న ఈ సీక్వెల్ మూవీ మీద భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను పెంచుతూ చిత్ర బృందం ఎప్పటికప్పుడు సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇస్తోంది. ఈ …

Read More »

కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

కృష్ణా నది యాజమాన్య బోర్డ్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈమేరకు నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖను పంపించారు. శ్రీశైలంలో ఏపీ విద్యుదుత్పత్తికి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేయకుండా ఆపాలని తెలంగాణ ఈఎన్‌సీ కోరారు. త్రిసభ్య కమిటీ అనుమతి లేకుండా నీటి విడుదల చేయొద్దని ఆయన పేర్కొన్నారు. శ్రీశైలం, సాగర్‌లో గరిష్ఠ విద్యుదుత్పత్తికి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. పులిచింతలలో …

Read More »

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని‌ కలిసిన యూవీకెన్ సంస్థ ప్రతినిధులు!!

నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ లో యూవికెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2.5 కోట్ల వ్యయంతో 120 క్రిటికల్ కేర్ బెడ్స్ ను ఏర్పాటు చేసిన క్రికెటర్ యువరాజ్ ‌సింగ్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. యూవీకెన్ సంస్థ ప్రతినిధులు,ఎమ్మెల్సీ కవిత ను హైదరాబాద్ లోని నివాసంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసారు.యూవికెన్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ‌ఎమ్మెల్సీ కవిత తెలిపారు…

Read More »

ఉపాధి క‌ల్ప‌న ప్ర‌భుత్వం ముందున్న అతిపెద్ద స‌వాల్

హైద‌రాబాద్ ఈ-సిటీలో సౌర ప‌రిక‌రాల ఉత్ప‌త్తి ప్లాంట్‌ను ప్రీమియ‌ర్ ఎన‌ర్జీస్ ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మంలో ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పాల్గొని ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్‌ను ప్రారంభించారు. పీవీ సెల్స్, మాడ్యూల్స్‌ను ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్ ఉత్ప‌త్తి చేస్తుంది. రూ. 483 కోట్ల‌తో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్ ఏర్పాటు చేసింది. రెండేళ్ల‌లో పెట్టుబ‌డుల‌ను రూ. 1200 కోట్ల‌కు పెంచ‌నున్న‌ట్లు ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్ వెల్ల‌డించింది.ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat