Home / Tag Archives: slider (page 836)

Tag Archives: slider

సింగ‌రే‌ణిలో కొలువుల జాతర

తెలంగాణలోని సింగ‌రేణిలో కొలు‌వుల జాతర మొద‌ల‌యింది. మొద‌టి‌వి‌డు‌తగా 372 పోస్టుల భర్తీకి గురు‌వారం నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌ద‌లయింది. సింగ‌రే‌ణిలో 651 పోస్టు‌లను మార్చి‌లో‌పల భర్తీ‌చే‌స్తా‌మని సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ ప్రక‌టిం‌చిన రెండు వారా‌ల్లోనే మొద‌టి‌వి‌డుత భర్తీకి నోటి‌ఫి‌కే‌షన్‌ రావడం గమ‌నార్హం. మిగతా పోస్టు‌లకు దశ‌ల‌వా‌రీగా నోటి‌ఫి‌కే‌ష‌న్లను విడు‌ద‌ల‌చే‌స్తా‌మని సీఎండీ శ్రీధర్‌ ప్రక‌టిం‌చారు. తాజా నోటి‌ఫి‌కే‌ష‌న్‌లో 7 క్యాట‌గి‌రీల్లో 372 పోస్టు‌లను భర్తీ చేయ‌ను‌న్నట్టు తెలి‌పారు. ఇందులో 305 పోస్టు‌లను లోకల్‌.. అంటే …

Read More »

తెలంగాణలో పది పరీక్షల నిర్వాహణపై క్లారీటీ

తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి పాఠ‌శాల‌లు పునఃప్రారంభం కానున్నాయి. 9వ త‌ర‌గ‌తి నుంచి ఆపై త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కు పాఠాలు బోధించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఎప్పుడు నిర్వ‌హిస్తారా? అనే అంశంపై విద్యార్థుల్లో సందేహం ఉంది. అయితే మే 17వ తేదీ నుంచి ప‌ది ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు పాఠ‌శాల విద్యాశాఖ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మే 26వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, …

Read More »

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం

 తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచించారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 214 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,92,835కి చేరింది. 1586 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 3,781 యాక్టివ్ కేసులున్నాయి.. చికిత్స నుంచి కోలుకుని 2,86,898 మంది డిశ్చార్జ్ అయ్యారని …

Read More »

సీఎం కేసీఆర్ మరో నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు.రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ‘‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా …

Read More »

కాబోయే సీఎం కేటీఆర్‌కు కంగ్రాట్స్ : ‌డిప్యూటీ స్పీక‌ర్‌ ప‌ద్మారావు

తెలంగాణ శాస‌న‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌడ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాబోయే ముఖ్య‌మంత్రి కేటీఆర్‌కు కంగ్రాట్స్ అంటూ ప‌ద్మారావు వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్‌లో నూత‌నంగా నిర్మించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజ‌న‌ల్ కార్యాల‌య ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మంలో ప‌ద్మారావు గౌడ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి కేటీఆర్ కూడా హాజ‌ర‌య్యారు. బ‌హుశా త్వ‌ర‌లోనే కాబోయే సీఎం కేటీఆర్‌కు శాస‌న‌స‌భ, రైల్వే కార్మికుల త‌ర‌పున శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు …

Read More »

యాదాద్రికి సాలహార విగ్రహాలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనల మేరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగుతున్నాయి. స్వామివారి ప్రధాన ఆలయంలోని ప్రాకారాలను చూసే భక్తులు తన్మయత్వం చెందేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆలయం ద్వితీయ ప్రాకారం వెలుపల సాలహారాల్లో మొత్తం 140 విగ్రహాలను అమర్చాలని వైటీడీఏ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కోయిలకుంటలో ఏకశిలలతో సాలహార విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. మంగళవారం …

Read More »

రైల్వే ఉద్యోగుల కార్యాల‌యాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

‌సికింద్రాబాద్‌లో నూత‌నంగా నిర్మించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజ‌న‌ల్ కార్యాల‌య ప్రారంభోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజ‌రై కార్యాల‌యాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా రైల్వే ఉద్యోగుల‌కు కేటీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌడ్‌, మంత్రులు శ్రీనివాస్ గౌడ్‌, పువ్వాడ అజ‌య్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు. మ‌రికాసేప‌ట్లో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రి కేటీఆర్ ఉమ్మ‌డి ఖ‌మ్మం …

Read More »

ప్ర‌ధాని మోదీ,సీఎంలకు రెండో ద‌శ‌లో వ్యాక్సిన్

ప్ర‌ధాని మోదీతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు రెండో దశ‌లో కోవిడ్ టీకా తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.  ఇటీవ‌ల ముఖ్య‌మంత్రుల‌తో జ‌రిగిన స‌మావేశంలో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ.. రాజ‌కీయ‌వేత్త‌లతో పాటు 50 ఏళ్లు దాటిన వారు రెండ‌వ రౌండ్‌లో టీకా తీసుకోవాల‌న్న సూచ‌న చేశారు.   తొలి ద‌శ‌లో కేవ‌లం ఫ్రంట్‌లైన్‌, హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు మాత్ర‌మే టీకా వేస్తున్న విష‌యం తెలిసిందే.  దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టీకా పంపిణీ జోరుగా సాగుతోంది. …

Read More »

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు మే మొదటి వారంలో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. అకాడమిక్‌ క్యాలెండర్‌లో ఈ మేరకు జరిగే మార్పులతో ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 68 రోజులపాటు ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు వీలుపడనుంది. ఈ 68 రోజుల్లోనే సిలబస్‌, రివిజన్‌ పూర్తిచేయడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అనుమతి రాగానే రెండుమూడు రోజుల్లో తేదీలు ఖరారవుతాయని సమాచారం. తొలుత ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించాలని …

Read More »

ఇండియాలో సంచలనం

కేవలం 23 రోజుల్లోనే ఓ దోషికి ఉరిశిక్ష వేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టిస్తోంది. రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో UP-ఘజియాబాద్ పరిధిలోని పోక్సో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. స్నేహితుడి కూతురిపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించడం ఫోరెన్సిక్ నివేదికలో ఆధారాలు లభించడంతో అతడికి మరణశిక్ష విధించింది. గతేడాది డిసెంబర్ 29న ఈ కేసుకు సంబంధించిన చార్జిషీటును పోలీసులు కోర్టులో సమర్పించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat