Home / Tag Archives: slider (page 897)

Tag Archives: slider

విభిన్న పాత్రలో హాట్ యాంకర్

బుల్లితెరపై తన అందచందాలతో యాంకరింగ్ కు సరికొత్త నిర్వచనం చెప్పిన హాట్ బ్యూటీ అనసూయ. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాల్లో నటించడం మొదలెట్టి స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది ఈముద్దుగుమ్మ. అప్పుడప్పుడు ఎంట్రీ సాంగ్స్ తో కూడా ఈ హాట్ బ్యూటీ అలరిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ విభిన్న పాత్రలో నటించనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్త చక్కర్లు కొడుతుంది. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించబోతున్న …

Read More »

జియో సంచలనం

టెలికాం రంగంలో జియో రిలయన్స్ మరో సంచలనం సృష్టించింది. జూలై నెలలో కొత్తగా జియో నెట్ వర్క్ ను దాదాపు ముప్పైదు లక్షల మంది ఎంచుకున్నారు. దీంతో మొత్తం నలబై కోట్ల మంది వినియోగదారులు గల సంస్థగా జియో అవతరించింది. ప్రారంభించిన ఐదేళ్లలోనే ఈ ఘనతను సాధించడం విశేషం. అయితే ఎయిర్ టెల్ కు 15.5కోట్లు,వోడాఫోన్ -ఐడియా కు 11.6కోట్లు,బీఎస్ఎన్ఎల్ కు 2.3కోట్ల మంది వినియోగదారులున్నారు. మొత్తం మీద దేశం …

Read More »

మీరు మాస్కులు వాడుతున్నారా..?అయితే జాగ్రత్త..?

మీరు మాస్కులు వాడుతున్నారా..?. అసలుమాస్కు లేకుండా బయటకు వెళ్లడం లేదా..?. కరోనా నుండి కాపాడుకోవాలని మాస్కులను జాగ్రత్తగా వాడుతున్నారా..? అయితే ఈ వార్త ఖచ్చితంగా మీకోసమే. ప్రస్తుతం కరోనా మహమ్మారి నుండి తమను తాము కాపాడుకోవడం కోసం రకరకాల మాస్కులను వాడుతున్నారు. అయితే చాలా మంది వస్త్రంతో తయారు చేసిన మాస్కులను ప్రస్తుతం వాడుతున్నారు. ఈ వస్త్ర మాస్కులను వాష్ చేయకుండా పదే పదే వినియోగిస్తున్నారు. అయితే దీనివలన ప్రమాదం …

Read More »

బీజేపీ మంత్రి మృతి

ప్రస్తుతం దేశంలో కరోనా మమ్మారి విజృంభిస్తున్న సంగతి విదితమే. ప్రతి రోజు సుమారు డెబ్బై వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్న వార్తలను మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా బీహార్ కి చెందిన మంత్రి,బీజేపీనేత వినోద్ కుమార్ మృతి చెందారు. అయితే గత జూన్ నెలలో కరోనా బారిన పడిన ఆయన కోలుకున్నారు. నెలన్నర తర్వాత అనారోగ్యం బారిన పడిన ఆయన దేశ రాజధాని ఢిల్లీలోని మెదంత ఆసుపత్రిలో చేరారు. …

Read More »

కవిత గెలుపు నిజామాబాద్ అభివృద్ధికి మరింత దోహదం చేస్తుంది

ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు తెరాస సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. క‌విత గెలుపు నిజామాబాద్ జిల్లాకే కాకుండా రాష్ట్రాభివృద్ధికి కూడా మ‌రింత దోహ‌దం చేస్తుంద‌ని ఆయ‌న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ప్రజలకు, రైతులకు తప్పుడు హామీలతో బాండు పేపర్లు రాసిచ్చి మోసం చేసిన వ్యక్తిని గ‌త‌ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించి పొరపాటు …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన కవిత

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. మొత్తం 824 ఓట్లకు గాను, 823 ఓట్లు పోలవ్వగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత, 728 ఓట్లు సాధించి చరిత్ర సృష్టించారు. పోతాంకర్ లక్ష్మీనారాయణ (బీజేపీ)- 56, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి( కాంగ్రెస్)-29 ఓట్లు సాధించి, డిపాజిట్ కోల్పోయారు. 10 ఓట్లను చెల్లనవిగా ప్రకటించారు ఎన్నికల సంఘం అధికారులు. మొత్తం రెండు …

Read More »

జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పుర‌పాల‌క శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. హైద‌రాబాద్ ప‌రిధిలో శిథిలావస్థ‌లో ఉన్న భ‌వ‌నాల‌ను గుర్తించాల‌ని జీహెచ్ఎంసీ అధికారుల‌ను ఆదేశించారు. పాత భ‌వ‌నాల య‌జ‌మానుల‌కు నోటీసులు జారీ చేయాల‌ని, ఆ భ‌వ‌నాల్లో నివ‌సిస్తున్న వారిని త‌క్ష‌ణ‌మే ఖాళీ చేయించాల‌ని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ న‌ష్టాన్ని నివారించేందుకే ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పాత భ‌వ‌నాల య‌జ‌మానుల‌కు తెలియ‌జేయాల‌ని …

Read More »

సోలిపేట రామలింగన్న కుటుంబానికి ప్రేమతో..

దుబ్బాక మండలం చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన పర్షరాములు సోలిపేట రామలింగన్న టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై సోలిపేట రామలింగన్న కుటుంబానికి ప్రేమతో దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత సోలిపేట సుజాతక్క మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ చేతుల మీదుగా పరుశురాం యాదవ్ నిర్మాణ సారథ్యంలో నిర్మించిన ఆడియో సీడీ క్యాసెట్ ను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి …

Read More »

ఆరోగ్యశాఖలో మానవత్వంతో పనిచేయాలి : మంత్రి ఈటల

ఆరోగ్యశాఖలో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా మానవత్వంతో పనిచేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. నగరంలోని తెలంగాణ భవన్‌లో 108 ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోందని మంత్రి తెలిపారు. కరోనా బాధితుల చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తే ప్రతిపక్ష నేతలు కోర్టులో కేసులు వేసి …

Read More »

పకడ్బందీగా పట్టభద్రుల ఓటు నమోదు చేపట్టాలి…

నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్ పరిమళ కాలనీ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటు నమోదు కేంద్రాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, నియోజకవర్గ ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు గారితో కలిసి ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ నిరుపేదల పక్షపాతి అయిన ముఖ్య …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat