Home / Tag Archives: telanganagovernament (page 231)

Tag Archives: telanganagovernament

టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ నేత ముద్దసాని కశ్యప్‌రెడ్డి

 హుజురాబాద్‌ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌ రెడ్డి కొడుకు కశ్యప్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రులు హరీశ్‌ రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్‌ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని కశ్యప్‌ రెడ్డి అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. త్వరలో హుజురాబాద్‌లో జరిగే సభలో వందలాది మంది కాంగ్రెస్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతారని చెప్పారు. హుజురాబాద్‌ …

Read More »

ఆదర్శంగా రాజన్న సిరిసిల్ల జిల్లా

రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్‌ భవనం పూర్తయిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలోనే జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు. సోమవారం మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. అంతర్జాతీయ డ్రైవింగ్‌ స్కూల్‌, టెక్స్‌టైల్స్‌పార్కు నుంచి డబుల్‌బెడ్రూంఇండ్లకు వెళ్లేందుకు నిర్మిస్తున్న వందఫీట్ల రహదారి నిర్మాణం తదితర పనులను పరిశీలించిన ఆయన నర్సింగ్‌ కళాశాల …

Read More »

సీఎం కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు

సోమవారం వ‌రంగ‌ల్ న‌గ‌ర ప‌ర్యటన సంద‌ర్భంగా ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా స‌మ‌గ్ర అభివృద్ధికి, సంక్షేమానికి వ‌రాల‌ను ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వ‌రంగ‌ల్ జిల్లాను విద్యా, వైద్య‌, ఐటీ, వ్యవసా‌, పారిశ్రామిక‌ రంగాల్లో మ‌రింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న సీఎంకు ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ప్రజల ప‌క్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాభిప్రాయం మేర‌కు వ‌రంగ‌ల్ …

Read More »

యుద్ధ ప్రాతిపదికన సిందోల్‌ రోడ్డు పనులు

తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సోమవారం రేగోడ్ మండలం సిందోల్ గ్రామ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం సిందోల్ రోడ్డు పనులకు ప్రత్యేక జీవో ద్వారా రూ.2.25 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. రోడ్డు నిర్మాణంతో సిందోల్ గ్రామ ప్రజల ఇక్కట్లు తీరుతాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన మూడు నెలల …

Read More »

వరంగల్ జిల్లాలపై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

 వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరును మార్చుతున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికుల విజ్ఞ‌ప్తుల మేర‌కు వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరును హ‌న్మ‌కొండ జిల్లాగా మార్చుతామ‌ని సీఎం పేర్కొన్నారు. వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం ప్రారంభం సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇవాళ ప్రారంభించుకున్న క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాన్ని హ‌న్మ‌కొండ జిల్లాగా ప‌రిగ‌ణించాలి. దీనికి స‌మీపంలో నిర్మించ‌బోయే …

Read More »

మాజీ మంత్రి ఈటలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్

కురుక్షేత్ర యుద్ధం అని ఈటెల మాట్లాడుతున్నారు.. ఏడు సంవత్సరాలు మంత్రి పదవిలో ఉన్నప్పుడు కురుక్షేత్ర యుద్ధం గుర్తుకు రాలేదా? అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ఫైర్ అయ్యారు..ఆత్మగౌరవం అంటే పేద వాడు మంచిగ బ్రతకడమే.. మాట్లాడితే బీసీ అంటున్న ఈటెల… నీ వ్యాపార భాగస్వాముల్లో ఎంత మంది బిసిలు ఉన్నారు?బిసి అని చెప్పుకునే హక్కు ఈటెలకు లేదు.ఈటెల రాజేందర్ పదవికి రాజీనామా …

Read More »

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి క్లారిటీ

నాకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదు..ట్రాఫిక్ మరియు ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే నడిచి వెళ్లాను అని అన్నారు నర్శంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. తనకి అవమానం జరిగిందని మీడియా లో వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించారు.. తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని,ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రాక సందర్బంగా ట్రాఫిక్ ఆంక్షలు,వారి భద్రత దృష్ట్యా పోలీసులకు,ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని దగ్గరే ఉన్నందున నడిచి వెల్లానని,తనకు ఎలాంటి …

Read More »

కాళోజీ హెల్త్ యూనివ‌ర్సిటీని ప్రారంభించిన సీఎం కేసీఆర్

 వ‌రంగ‌ల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయ‌ణ‌రావు ఆరోగ్య‌, విజ్ఞాన విశ్వ‌విద్యాల‌యాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. యూనివ‌ర్సిటీ వ‌ద్ద ఏర్పాటు చేసిన కాళోజీ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన‌ సీఎం కేసీఆర్.. పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఐదు ఎక‌రాల స్థ‌లంలో రూ.25 కోట్లతో ఐదు అంతస్తులతో 69 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. ఈ భ‌వ‌నాన్ని సీఎం కేసీఆర్ ప‌రిశీలించారు. అంత‌కుముందు హ‌న్మ‌కొండ‌లోని ఏక‌శిలా పార్కులో జ‌య‌శంక‌ర్ సార్ …

Read More »

కామారెడ్డి పోలీసు కార్యాలయం ప్రారంభం

 సిద్దిపేట పర్యటన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు కామారెడ్డి చేరుకున్నారు. కామారెడ్డి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్‌ జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల ప్ర‌భుత్వం : సీఎం శ్రీ కేసీఆర్‌

 తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల ప్ర‌భుత్వ‌మ‌ని రాష్ట్రం ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, పోలీస్ కమిషనరేట్, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం కూడా సిద్దిపేట నుంచే ప్రారంభం అయిందన్నారు. తొలి, మలి విడత తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat