Home / Tag Archives: Twitter (page 17)

Tag Archives: Twitter

నటి స‌మంత ఫ్రెండ్‌కి క‌రోనా..

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తున్న క‌రోనా రీసెంట్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్‌కి క‌రోని పాజిటివ్ రావ‌డంతో అంద‌రు ఉలిక్కి ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం కుదుట‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. క‌ట్‌చేస్తే సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత అత‌ని భ‌ర్త నాగ‌చైతన్య‌కి క‌రోనా సోకిందా అనే అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి. స్టార్ యాక్ట్రెస్ స‌మంత కొద్ది రోజుల క్రితం త‌న ఫ్రెండ్, పాపుల‌ర్ ఫ్యాష‌న్ డిజైన‌ర్ శిల్పారెడ్డి బుగ్గ‌పై …

Read More »

సీఎం కేసీఆర్‌ దేశానికే ఆదర్శం

కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అండగా నిలువడంపై కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వీ ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ మేరకు సోమవారం ట్వీట్‌చేశారు. ‘కర్నల్‌ సంతోష్‌బాబు సతీమణి గ్రూప్‌-1 అధికారిగా నియమితులు కావడం హర్షణీయం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న చొరవను కేంద్ర ప్రభుత్వం, మిగతా రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకోవాలి. సంతోష్‌బాబు మరణంతో తల్లడిల్లుతున్న …

Read More »

జలపుష్పాలకు అడ్డా తెలంగాణ

తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జలకళ ఉట్టిపడుతున్నది. గోదావరి జలాలను ఒడిసిపట్టి రిజర్వాయర్లు, గొలుసు చెరువులను నింపుతుండటంతో రైతులు ఆనంద పరవశం చెందుతున్నారు. నిండు వేసవి రోజుల్లో ఎన్నో చెరువులు మత్తడి దుంకుతుండటంతో గ్రామీణ ప్రజల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. గోదావరి జలాలతో ఒక్క రైతులే కాకుండా మత్స్యకారులు కూడా ఎంతో లాభపడుతున్నారు. రిజర్వాయర్లు, చెరువులు సమృద్ధిగా నీటితో …

Read More »

ఏడాదికి 10 రోజులు ప్రపంచమంతా లాక్‌డౌన్‌ చేద్దాం

ప్రపంచంలో అనేకదేశాల్లో ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో వాతావరణ కాలుష్యం, భూతాపంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రపంచమంతా ఒప్పుకొంటే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏడాదికి కనీసం పదిరోజులపాటు పరిమితస్థాయిలో లాక్‌డౌన్‌ ప్రకటిస్తే బాగుంటుందని వినూత్న ప్రతిపాదన చేశారు. కరోనా వ్యాప్తిని కట్టడిచేసేందుకు లాక్‌డౌన్‌ను మరికొంతకాలం కొనసాగించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, అయితే దీనిపై సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని తెలిపారు. కరోనా మహమ్మారి …

Read More »

మహిళా సర్పంచ్‌.. సిటిజెన్‌ హీరో

తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట్‌ మండలంలోని గోపతండాకు చెందిన మహిళా సర్పంచ్‌ అజ్మీరా లక్ష్మిని ‘సిటిజెన్‌ హీరో’గా మంత్రి కేటీఆర్‌ అభివర్ణించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి గ్రామంలో క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్న అజ్మీరా లక్ష్మి.. కరోనా వైరస్‌పై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో కొనియాడారు.

Read More »

మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌తో జాతీయస్థాయి గుర్తింపు

తెలంగాణలోని అంగన్‌వాడీ టీచర్లపై జాతీయస్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని ములుగు జిల్లాలో ఎంతో అంకితభావంతో అమలుచేస్తున్న అంగన్‌వాడీ టీచర్‌ను ‘సిటిజెన్‌ హీరో’గా అభినందిస్తూ రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ను నీతిఆయోగ్‌ ప్రశంసించింది. రమణమ్మ లాంటివారిని ‘ఇండియా కరోనా వారియర్స్‌’గా అభివర్ణించింది. కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం.. అంగన్‌వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు ఇచ్చే …

Read More »

బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌ ఆరోగ్యం విషమం

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం విదితమే. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డ జాన్సన్‌.. లండన్‌లోని సెయింట్‌ థామస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాధి తీవ్రత పెరగడంతో జాన్సన్‌ను ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బోరిస్‌ ఆరోగ్యం మరింత క్షీణించిందని ప్రధాని విదేశాంగ సెక్రటరీ డోమినిక్‌ రాబ్‌ వెల్లడించారు. మార్చి 27 నుంచి జాన్సన్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి …

Read More »

సీఎం జగన్ తీసుకున్న ముందస్తు చర్యల భేష్..మన రాష్ట్రం దేశానికే ఆదర్శం !

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఇండియా కూడా మొత్తం లాక్ డౌన్ ప్రకటించింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే తాజాగా ఇక్కడ వాతావరణం కొంచెం పర్లేదనే చెప్పాలి. ఇక ఏపీలో అయితే అతి తక్కువ కేసులు ఉన్నాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “సిఎం జగన్ గారు తీసుకున్న ముందస్తు …

Read More »

పోలీసులపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ నగర పోలీసులపై ప్రశంసల వర్షం కురిపించారు.ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెల్సిందే. దీంతో హైదరాబాద్ నగరంలోని యాచకుల పరిస్థితి మరింత దారుణంగా మారింది.ఈ క్రమంలో కూకట్ పల్లిలో తమ విధులను నిర్వహిస్తున్న పోలీసులకు ఆకలితో ఆలమటిస్తున్న యాచకులు ముగ్గురు కన్పించారు. దీంతో ఆ ముగ్గురికి పోలీసులు ఆహారాన్ని సమకూర్చారు.ఈ …

Read More »

ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలను దేశమంతా గమనిస్తోంది.

భారతదేశంలో ప్రస్తుతం కోరినా వైరస్ భారిన పడిన వారి సంఖ్య 600 పైగానే ఉంది. దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే దేశంమొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోపక్క ఏపీలో పనిలో చేస్తున్న తీరు పట్ల ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. “ప్రచార ఆర్భాటాలకు పోకుండా ఏపి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat