Home / SLIDER / జైపాల్ రెడ్డి రాజకీయ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు

జైపాల్ రెడ్డి రాజకీయ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు

కేంద్ర మాజీ మంత్రి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సూదిని జైపాల్ రెడ్డి(77) శ్వాస సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ రోజు సోమవారం ఆయన భౌతికాయానికి అంత్యక్రియలు జరగనున్నయి. ఈ క్రమంలో జైపాల్ రెడ్డి రాజకీయ జీవితంలో ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకుందాం..
4సార్లు ఎమ్మెల్యేగా గెలుపు
5సార్లు ఎంపీగా ఘనవిజయం
2సార్లు ఎంపీగా రాజ్యసభకు ఎంపిక
5సార్లు కేంద్రమంత్రిగా సేవలు
కేంద్రమంత్రిగా శాఖలు
1997-98లో కేంద్ర సమాచార ,ప్రసార శాఖ
2004లో కేంద్ర సమాచార ప్రసార శాఖ
2005లో కేంద్ర పట్టణాభివృద్ధి,సాంస్కృతిక శాఖ
2011లో పెట్రోలియం ,సహజవాయువులు
2012లో సైన్స్ అండ్ టెక్నాలజీ
ఇతర కీలక బాధ్యతలు
1991-92మధ్య రాజ్యసభ పక్ష నేత
జలసంరక్షణ నిర్వహణ పార్లమెంటరీ ఫోరం అధ్యక్షుడు
లోక్ సభ ఆర్థిక కమిటీ,ఆర్థిక మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడు
లోక్ సభ విశేషాధికారాల కమిటీ సభ్యుడు
ఇంధన శాఖ సంప్రదింపుల కమిటీ

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat