ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి ,ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు బాలల దినోత్సవం సందర్భంగా మళ్లీ పప్పులో కాలేశాడు. ఈ రోజు బాలల దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా చాలా ఘనంగా జరుగుతున్నాయి.
అయితే ఏపీలోని బాలలకు చిల్డ్రన్స్ డే సందర్భంగా విషెస్ చెప్పాలని నారా లోకేష్ నాయుడు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఏపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కంకణం కట్టుకున్న నారా లోకేష్ నాయుడు తన అధికారక సోషల్ మీడియాలో ఏమి పోస్టు చేశారో మీరే చూడండి.