Home / SLIDER / రాకేశ్‌కు మంత్రి ఎర్రబెల్లి దయారకర్‌ రావు నివాళులు

రాకేశ్‌కు మంత్రి ఎర్రబెల్లి దయారకర్‌ రావు నివాళులు

కేంద్రంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్  ఆందోళనల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన రాకేశ్‌కు మంత్రి ఎర్రబెల్లి దయారకర్‌ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌ రెడ్డి, బస్వరాజ్‌ సారయ్య, ఎమ్మెల్యే నరేందర్‌ నివాళులు అర్పించారు.రాకేశ్‌ మృతికి నిరసగా నర్సంపేట నియోజకవర్గ బంద్‌కు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

రాకేశ్‌ మృతదేహంతో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు వరంగల్‌ నుంచి ర్యాలీగా నర్సంపేటకు ఆయన మృతదేహాన్ని తీసుకెళ్తారు. అనంతరం దబీర్‌పేటలో రాకేశ్‌ అంత్యక్రియలు నిర్వహిస్తారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat