ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. హైదరాబాద్లోని దుర్గంచెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయికుమార్ అనే యువకుడు పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. గతంలో పూరీ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలకు అసిస్టెంట్గా వర్క్ చేశాడు. గత కొంతకాలంగా అప్పులు, ఇతర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా సాయి కుమార్.. ఇటీవల హైదరాబాద్లోని దుర్గంచెరువలో …
Read More »మహేష్బాబుతో నటించిన ‘పెద్దాయన’ ఇకలేరు..
‘మహర్షి’ మూవీలో ప్రముఖ నటుడు మహేష్బాబుతో కలిసి రైతు పాత్రలో నటించిన గురుస్వామి ఇకలేరు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయన.. శుక్రవారం చనిపోయారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన గురుస్వామి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాన్ని వదిలేసి మరీ తనకు ఇష్టమైన నాటక రంగంలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ‘ఆయుష్మాన్ భవ’ అనే షార్ట్ ఫిల్మ్లో గురుస్వామి నటించడం.. ఆ పాత్రకు మంచి పేరు రావడంతో ‘మహర్షి’ సినిమాలో ఆయనకు …
Read More »కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చేయాలి: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు
టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందని టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్పారు. తెలంగాణ భవన్లో 33 జిల్లాల పార్టీ అధ్యక్షులు ప్రెస్మీట్ నిర్వహించారు. జీవన్రెడ్డి, బాల్క సుమన్, పద్మాదేవేందర్రెడ్డి, మాలోత్ కవిత, లింగయ్య యాదవ్, మాగంటి గోపీనాథ్, కొత్త ప్రభాకర్రెడ్డి తదితరులు మాట్లాడారు. మోదీ అస్తవ్యస్త పాలనతో ప్రజలు విసిరి వేసారిపోయారన్నారు. విపక్షంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఫెయిలైందని.. బీజేపీ ముక్త …
Read More »ఈరోజు సిటీలో నైట్ ఆ టైం వరకు మెట్రో సేవలు..!
వినాయక నిమజ్జనానికి తరలివచ్చేవారి కోసం నేడు మెట్రో ట్రైన్ సేవలను పొడిగించినట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి ఒంటి గంట వరకు ట్రైన్లు అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు. ఎల్బీనగర్, నాగోల్, రాయదుర్గం, మియాపూర్, జేబీఎన్, ఎంజీబీఎన్ స్టేషన్లలో చివరి ట్రైన్ ఒంటి గంటకు ప్రారంభం అవుతుంది. అంటే చివరి స్టేషన్లకు 2 గంటలకు చేరుకుంటాయి. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చూడాలి అనుకుంటే ప్రయాణికులు సమీప స్టేషన్లు …
Read More »తెగిన హైడ్రోజన్ బెలూన్ తాడు.. 2 రోజులు గాల్లోనే రైతు..!
హైడ్రోజన్ బెలూన్ తాడు తెగి ఓ వ్యక్తి రెండు రోజులు గాల్లోనే ఉన్న ఘటన ఈశాన్య చైనాలోని హిలాంగ్ షియాంగ్ ప్రావిన్సులో జరిగింది. హైడ్రోజన్ బెలూన్ సాయంతో ఇద్దరు రైతులు చెట్ల నుంచి పైన్ కాయలు కోస్తుండగా ఉన్నట్టుండి దాని తాడు తెగింది. ఆ టైంలో ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి కిందకు దూకేశాడు. హు అనే మరో వ్యక్తి మాత్రం అందులోనే చిక్కుకున్నాడు. బెలూన్ నుంచి కిందకి దూకిన …
Read More »వేధించిన వ్యక్తితోనే అమలాపాల్ రెండో పెళ్లి..!
నటి అమలాపాల్ తన ఫ్రెండ్, పంజాబీ సింగర్ భవ్నిందర్సింగ్ దత్ను వివాహం చేసుకుందట. అయితే ఇటీవల తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అమలాపాల్ భవ్నిందర్సింగ్ దత్పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆయన్ను అరెస్టు చేశారు. దీంతో భవ్నిందర్సింగ్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. బెయిల్ కోసం భవ్నిందర్సింగ్ తరఫు లాయర్ ఈ విషయం న్యాయస్థానంలో చెప్పి అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాడట. అందుకే భవ్నిందర్సింగ్కు గ్ బెయిల్ వచ్చిందని కోలీవుడ్లో న్యూస్ …
Read More »నిమజ్జనానికి తీసుకెళ్తుండగా కూలిన గణనాథుడి విగ్రహం..!
సిటీలో నేడు వినాయక నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్షం కురుస్తుండడంతో ఉదయం నుంచే నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో హిమాయత్నగర్లో ఓ మండపం నుంచి వినాయకున్ని తీసుకెళ్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. వర్షానికి తడిసిన 20 అడుగుల గణనాథుడి మట్టి విగ్రహం నిమజ్జనానికి తీసుకెళ్తుండగా కుప్పకూలింది. కర్మన్ఘాట్లోని టీకేఆర్ కాలేజ్ వద్ద నవజీవన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి తీసుకెళ్తుండగా హిమాయత్ …
Read More »మందు తాగొచ్చి పాఠాలు చెప్పిన లేడీ టీచర్.. హంగామా అదుర్స్!
మద్యానికి బానిసైన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని ఉదయం పూట ఫుల్లుగా తాగి స్కూల్కి రావడమే కాకుండా విద్యార్థులకు పాఠాలు చెప్పింది. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు ఆమెను వెంటనే సస్పెండ్ చేశారు. కర్ణాటకలోని తుమకూరు తాలూకా చిక్కసారంగి ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. గంగలక్ష్మమ్మ చిక్కసారంగి ప్రాథమిక పాఠశాల పాతికేళ్లగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయిదేళ్లుగా మద్యానికి బానిస అయ్యారు. నిత్యం మందు తాగి పాఠశాలకు వస్తుండేది. మద్యం మత్తులో …
Read More »రిప్ రూమర్స్.. అవన్నీ ఫేక్.. ఛార్మీ ట్వీట్ వైరల్!
భారీ అంచనాలతో విడుదలైన లైగర్ నెగిటివ్ టాక్ దక్కించుకోవడంతో ఆ మూవీ నిర్మాత ఛార్మిని నెటిజన్లు ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు గతంలో ఆమె ఓ పెద్ద స్టార్ సినిమా ఫ్లాప్ అవ్వగా సోషల్ మీడియాలో నవ్వుతూ ఉన్న కొన్ని ఎమోజీలను పెట్టిన తీరే కారణం. ఈ మూవీ ఎఫెక్ట్తో ఆమె సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఇటీవల ట్వీట్ చేసింది. కానీ తాజాగా మళ్లీ నెట్టింట్లో …
Read More »నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు!
తెలంగాణ రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కూడా వర్షం పడుతుందని చెప్పింది వాతావరణశాఖ. సిటీలోనూ ఉరుములు మెరుపులతో కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా …
Read More »