Home / rameshbabu (page 850)

rameshbabu

కుప్పకూలిపోయిన గుజరాత్ సీఎం

గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వడోదర ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతుండగా.. వేదికపై కుప్పకూలారు వెంటనే గమనించిన సిబ్బంది, బీజేపీకి చెందిన నేతలు ఆయన్ను పట్టుకున్నారు.. అనంతరం ప్రథమ చికిత్స అందించి, అహ్మదాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. గత కొన్ని రోజుల నుంచి విజయ్ రూపానీ ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్నారు. కాగా ఈ నెల 21న పలు కార్పొరేషన్లకు, 28న మున్సిపాలిటీలు పంచాయతీలకు …

Read More »

ఏకైక బౌలర్ గా అశ్విన్ రికార్డు

టెస్టు క్రికెట్ లో ఏ బౌలర్ కూ సాధ్యం కాని రికార్డును భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సొంతం చేసుకున్నాడు 200 మంది లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ ను ఔట్ చేసిన ఏకైక బౌలర్గా రికార్డు సృష్టించాడు. అశ్విన్ తర్వాత మురళీధరన్ (191), అండర్సన్ (190), మెక్గ్రాత్ (172), వార్న్ (172) ఉన్నారు. అలాగే టెస్టు కెరీర్ లో 5 వికెట్లు తీయడం అశ్విన్ కు ఇది 29వ …

Read More »

అధిక రక్తపోటు లక్షణాలు ఇవే..?

అధిక రక్తపోటు లక్షణాలు ఎలా ఉంటాయో ఒక్కసారి తెలుసుకుందాం..? తీవ్రమైన తలనొప్పి ఉండటం దృష్టి సమస్య శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలసటగా ఉండటం ఛాతిలో నొప్పిగా అనిపించడం మూత్రంలో రక్తం రావడం మీ ఛాతి, మెడ లేదా చెవులలో నొప్పిగా ఉండటం ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించండి

Read More »

టీ20 క్రికెట్లో పాకిస్తాన్ రికార్డు

టీ20 క్రికెట్లో పాకిస్తాన్ రికార్డు సృష్టించింది. నిన్న సౌతాఫ్రికాపై గెలిచిన పాక్.. టీ20 ఫార్మాట్ లో 100 విజయాలు నమోదు చేసిన తొలి అంతర్జాతీయ జట్టుగా నిలిచింది. పాక్ మొత్తం 164 టీ20లు ఆడగా 100 మ్యాచులు గెలిచింది. 59 మ్యాచుల్లో ఓడగా 3 టై అయ్యాయి. రెండింట్లో ఫలితం తేలలేదు. పాక్ తర్వాత భారత్ (88), సౌతాఫ్రికా (72), ఆస్ట్రేలియా (69) న్యూజిలాండ్ (67) ఉన్నాయి. ఇక పాక్ …

Read More »

పట్టాలెక్కనున్న త్రివిక్రమ్ – ఎన్టీఆర్ చిత్రం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ అండ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, టాలీవుడ్ మాటల మాంత్రికుడు,హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న సరికొత్త   సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. షూటింగ్ ప్రారంభిస్తే.. తారక్ పుట్టినరోజు అయిన మే 20న టీజర్ ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమాలో …

Read More »

మద్యం తాగేవాళ్లకు హెచ్చరిక..?

ఫుల్ గా మద్యం సేవించేవారికి శాస్త్రవేత్తలు ఓ హెచ్చరిక చేశారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా పురుషుల్లో డీఎన్‌ఏ కూడా మారిపోతుందని స్పష్టంచేశారు. ఈ దురలవాటును మానుకున్నా.. సదరు మార్పులు ఒక పట్టాన సర్దుకోవని చెప్పారు. కనీసం 3 నెలల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌ (ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. మితిమీరిన మద్యపానం వల్ల తొలుత ‘ఆల్కాహల్‌ …

Read More »

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మరో హీరోయిన్ తమ్ముడు..ఎవరంటే..?

టాలీవుడ్‌లో హీరోయిన్ల తమ్ముళ్లు హీరోలవుతోన్న ట్రెండ్‌ నడుస్తుందా? అంటే అవునని చెప్పక తప్పదు. కారణం ఇప్పటికే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు హీరోగా చేస్తున్నాడు. ఇప్పుడు.. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన రక్షిత తమ్ముడు రానా హీరోగా పరిచయం కాబోతున్నాడు. మరో విశేషం ఏమిటంటే.. రానా హీరోగా పరిచయం అవుతున్న చిత్రాన్ని స్వయంగా రక్షితనే నిర్మిస్తుండటం. తన తమ్ముడు రానాను హీరోగా పరిచయం చేస్తూ నాలుగు భాషల్లో …

Read More »

ఆ హీరోతో అనుష్క శెట్టి

అనుష్క ప్రధాన పాత్రలో శనివారం ఓ కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్‌ పోలిశెట్టి మరో ప్రధాన పాత్రధారి. వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్నారా? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. అనుష్కతో ‘భాగమతి’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్‌ బేనర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి ‘రా రా కృష్ణయ్య’ ఫేమ్‌ పి. మహేశ్‌ దర్శకుడు. అయితే, …

Read More »

ఆ ఘనత సీఎం కేసీఅర్ దే..

ఒకవైపు సంక్షేమంలో మరోవైపు అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ ఒన్‌ స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వకుండా తొక్కేయాలని చూస్తు న్నా, రాష్ట్రాభివృద్ధికి అవార్డులు ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి అని వ్యాఖ్యానించారు. శనివారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో సీఎం కేసీఆర్‌ విధానాలపై ప్రముఖ కవి, రచయిత జూలూరు గౌరీశంకర్‌ …

Read More »

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక-టీడీపీ అభ్యర్థి ఖరారు…

తెలంగాణలో త్వరలో జరగనున్న నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది మువ్వా అరుణ్‌కుమార్‌ పోటీచేస్తారని టీడీపీ-టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ శనివారం తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. అనుముల మండలం చింతగూడెం గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్‌ వృత్తిరీత్యా న్యాయవాది. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించినప్పుడే టీడీపీలో చేరి క్రియాశీలంగా పనిచేస్తున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat