Home / ANDHRAPRADESH (page 678)

ANDHRAPRADESH

ఏపీ సాగునీటి ప్రాజెక్టు సంస్థల కార్యాలయాలపై ఐటీ దాడులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోందనే అనుమానం కలుగుతోంది. తన సొంత రాజకీయం కోసం చేస్తోన్న పనుల వల్ల ప్రజలకు కష్టాలు కలుగుతున్నాయనిపిస్తోంది. కారణం ఏపీ భారీ సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోన్న పలు కాంట్రాక్ట్‌ సంస్థలపై ఇటీవల కాలంలో ఐటి దాడులు జరిగాయట.. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా సదరు సంస్థలు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఫలితంగా పనుల్లో వేగం …

Read More »

తెలుగింటి ఆడ‌ప‌డుచులారా..ఇత‌ను మ‌న‌కు అవ‌స‌రమా..?

క్యాస్టింగ్ కౌచ్ పేరిట పెను సంచ‌ల‌నం సృష్టించిన న‌టి శ్రీ‌రెడ్డి అతి త‌క్కువ కాలంలో మోస్ట్ పాపుల‌ర్ యాక్ట‌ర్ అయింది. అప్ప‌టి వ‌ర‌కు శ్రీ‌రెడ్డి ఎవ‌రో తెలియ‌ని వారు సైతం.. శ్రీ‌రెడ్డి గురించి ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు. అప్ప‌టి వ‌ర‌కు ఏదో ఒక విధంగా మీడియాలో ప్ర‌సారం అవుతున్న మొన్న‌టి వ‌ర‌కు హీరో నానిని టార్గెట్ చేస్తూ వ‌చ్చింది. అంత‌కు ముందు టాలీవుడ్ బ‌ఢా ప్రొడ్యూస‌ర్ ద‌గ్గుబాటి సురేష్ …

Read More »

వైసీపీలోకి నేదురుమల్లి..!

అప్పటి ఏపీ దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు ,ప్రస్తుత ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అయిన నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి వైసీపీలో చేరడం ఖాయమైంది.ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా దాదాపు గంటపాటు భేటీ అయ్యారు.ఈ క్రమంలో రాం కుమార్ రానున్న ఎన్నికల్లో వెంకటగిరి నుండి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈక్రమంలో …

Read More »

టీడీపీ నేతలు దద్దమ్మలు, హోదా సాధించే మగాడు జగనొక్కడే..!

చంద్రబాబు రాష్ట్ర చరిత్రలో హీనుడిగా మిగిలిపోతాడని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ విమర్శించారు. హోదా సాధనకోసం జగన్‌ తన ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని ప్రకటిస్తే టీడీపీ నేతలు అవహేళన చేశారన్నానరు. గుంటూరు వంచనపై గర్జన దీక్షలో జోగి మాట్లాడుతూ పదవి కోసం ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత మామను చెప్పులతో కొట్టించిన చంద్రబాబు వెన్నుపోటు దారుడిగా మిగిలిపోతే, హోదాకోసం పదవులను వదిలేసుకున్న వైసీపీ ఎంపీలు పంచపాండవులని, వీరికి చంద్రబాబుకు …

Read More »

ఆ విషయంలో కేసీఆర్ ని చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి.. వంచనపై గర్జనలో ఎమ్మెల్యే ఆర్కే..!

ముఖ్యమంత్రి చంద్రబాబు లక్షల కోట్ల దోపిడీని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు గమనించారనే ఆయన యూటర్న్‌ తీసుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వంచనపై గర్జన కార్యక్రమంలో ఆర్కే మాట్లాడుతూ నాడు ప్రత్యేక తెలంగాణ సాధనకు పోరాటం చేసిన వారిపై పెట్టిన కేసులను కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాగానే ఎత్తివేశారని, చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా సంజీవినా అంటూ హేళనగా మాట్లాడి, తన లక్షల కోట్ల అవినీతి నుంచి …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్ మ‌రో కుంభ‌కోణం వెలుగులోకి..!

విశాఖ జిల్లాలో టీడీపీ నేత‌లు క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారా..? అవినీతి, అక్ర‌మాల‌పై ప్ర‌శ్నిస్తున్నందుకే రైతుల భూముల‌ను కాజేసేందుకు టీడీపీ నేత‌లు కుట్ర‌లు ప‌న్నుతున్నారు. ఎన్నిక‌ల‌ప్పుడు కాళ్లు ప‌ట్టుకున్న నేత‌లు ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ధౌర్జ‌న్యానికి పాల్పుడుతున్నారా..? అంటే అవున‌నే స‌మాధానం చెబుతున్నారు విశాఖ జిల్లా వాసులు. పెందుర్తిలో టీడీపీ నేత‌ల భూ దాహం ప‌రాకాష్ట‌కు చేర‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని రైతులు వాపోతున్నారు. అధికార పార్టీ నేత‌ల క‌ళ్లుప‌డితే భూ దోపిడీకి …

Read More »

ఏపీలో ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఆత్మహత్య..సూసైడ్‌ నోట్‌ లో ఏం రాసిందో తెలుసా..!

ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేటకు చెందిన చోడవరపు ప్రకాష్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. రెండవ కుమార్తె హిమజ (22) ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చదువుతోంది. ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరంలో సబ్జెక్టులు మిగిలిపోవడంతో సప్లిమెంటరీ రాసింది. పరీక్ష సరిగా రాయలేదని …

Read More »

బీరు హెల్త్ డ్రింకా.? జవహర్ కు షాడోలున్నారా.? కొవ్వూరు ఎవరి కైవసం.?

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఆధ్యాత్మికంగా, రాజకీయంగా కొవ్వూరుకు ఎంతో గుర్తింపు ఉంది. గోదావరి నదీ ప్రవాహంతో ఆహ్లాదకరంగా ఉంటుందీ ప్రాంతం.. ఇక్కడి గోష్పాద క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. తెలుగుదేశం ఆవిర్భవించినప్పటినుంచీ ఇక్కడ ఏడుసార్లు ఎన్నికలు జరగగా.. ఆరుసార్లు టీడీపీనే గెలిచింది. 1999లో ఒక్కసారి కాంగ్రెస్ విజయం సాధించింది. నియోజకవర్గం ఏర్పడిననాటినుంచీ కాంగ్రెస్ నాలుగుసార్లు గెలిచింది. 2009నుంచీ కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ అయ్యింది. 2014లో అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం …

Read More »

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ విజయం.. న‌ల్లేరు మీద న‌డ‌కే..!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జిల్లాలో గ్రూపు రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. దీంతో న‌గ‌రి టీడీపీ మూడు ముక్క‌లైంది. దివంగ‌త నేత గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయుడు కుటుంబం రెండు వ‌ర్గాలుగా విడిపోగా కొత్త‌గా సినీ న‌టి వాణి విశ్వ‌నాథ్ తెర‌మీద‌కు వ‌చ్చార‌ట‌. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితి ఒక అడుగు ముందుకు .. రెండు అడుగులు వెన‌క్కు సాగుతుండ‌టంతో.. ఈ గ్రూపుల గోల ఏమిట‌ని త‌ల ప‌ట్టుకోవ‌డం ప‌చ్చ‌త‌మ్ముళ్ల వంతైంది. …

Read More »

వైఎస్‌ జగన్‌ను  ప్రేమించే ప్రతీ వ్యక్తికి నచ్చే విధంగా హీరో హరికృష్ణ ఓ ప్రత్యేక గీతం..!

జె ఎస్ ఆర్ మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో హరికృష్ణ జొన్నలగడ్డను హీరోగా పరిచయం చేస్తూ జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పని చేసే నారాయణ’ ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్ట్ 24న రిలీజ్‌కి రెడీ అయ్యింది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అభిమాని అయిన హీరో హరికృష్ణ జగన్‌ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ‘ఎదురు లేని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat