Home / ANDHRAPRADESH (page 682)

ANDHRAPRADESH

అన్నా క్యాంటీన్ కోసం ఆక్రమణ యత్నం..సీఎం ఇంటి దగ్గర దారుణం..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సమీపంలో ఉన్న పంట భూమిలో అధికారులు దౌర్జన్యం ప్రారంభించారు… ఉండవల్లి గ్రామానికి చెందిన గోపాలం శివ శంకర్ అనే రైతుకు చెందిన సాగు భూమిలో ఇది మా భూమి అంటూ అధికారులు జెండాలు ఏర్పాటు చేశారు… అయితే పక్కన ఉన్న భూమి ల్యాండ్ పూలింగ్ ఇవ్వటంతో పలు ప్రభుత్వ కార్యక్రమాలు నిమిత్తం వినియోగిస్తున్నారు. అయితే తాజాగా సీఎం ఇంటి దగ్గర అన్న క్యాంటీన్ నిర్మించాలని హద్దులు …

Read More »

టీడీపీ నేతలు బెదిరింపులకు భయపడి యువనేత ఆత్మహత్య..!

ఏపీలో అధికార టీడీపీ నేతల అఘత్యాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలపై టీడీపీ నేతలు చేస్తున్న దారుణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాఅగా రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లాకు జిల్లాకు చెందిన వైసీపీ నేత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలో వేంపల్లె మండలం తంగేడుపల్లి గ్రామం వైసిపికి చెందిన శ్రీకాంత్ (26) అనే యువకుడు ఉరి వేసుకుని అత్మహత్య …

Read More »

కర్నూల్ జిల్లాలో బుట్టా రేణుకను అడ్డుకున్న గ్రామస్తులు..!

ఏపీలో 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ గుర్తుపై నెగ్గి, ఆపై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ టీడీపీలో చేరిన ఎంపీ బుట్టా రేణుకకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం కర్నూల్ జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్‌ క్వారీ ప్రమాద ఘటనలో ధ్వంసమైన ఇళ్ల పరిశీలనకు వచ్చిన బుట్టా రేణుకను గ్రామస్తులు అడ్డుకున్నారు. తక్షణమే క్వారీని సీజ్‌ చేసి తమకు ఇళ్లు కట్టించాలని వారు డిమాండ్‌ చేశారు. అంతేకాదు క్వారీ ప్రమాద ఘటనలో …

Read More »

వైసీపీలో చేరిన టాలీవుడ్ హీరో..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఎన్నో స‌మ‌స్య‌లు, మ‌రెన్నో విన‌తులు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో వైఎస్ జ‌గ‌న్‌కు విన‌తులు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి వారి స‌మ‌స్య‌ల‌ను చెప్పుకుంటున్నారు. మ‌రో వైపు వైఎస్ఆర్ సీపీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకు …

Read More »

సీఎం చంద్ర‌బాబు ఖాతాలో మ‌రో భారీ అవినీతి కుంభ‌కోణం..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఖాతాలో మరో భారీ అవినీతి కుంభ‌కోణం వ‌చ్చి చేరింది. ఇంత వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావ‌తి భూ కుంభ‌కోణం, నీరు – చెట్టు, ఇసుక‌, మ‌ద్యం మాఫియా, గృహ నిర్మాణం, పోల‌వ‌రం, నీటి పారుద‌ల ప్రాజెక్టుల్లో వెలుగు చూసిన అవినీతిని త‌ల‌ద‌న్నేలా మ‌రో భారీ కుంభ‌కోణం బ‌య‌ట‌ప‌డింది. ప‌ర్స‌న‌ల్ డిపాజిట్ల పేరుతో రూ.53వేల కోట్లను కొల్ల‌గొట్టార‌ని కంట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ నివేదిక బ‌య‌ట‌పెట్టింది. దీన్ని ప‌సిగ‌ట్టిన …

Read More »

చంద్రబాబు రాజకీయ బ్రోకర్ ..!!

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా SC, STలను AP సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నాడని అన్నారు . చంద్రబాబు రాజకీయ బ్రోకర్ గా మారదని తెలిపారు . 2014 ఎన్నికల్లో రిజర్వేషన్ల పేరుతో SC, STలను మోసం చేసిన బాబు…ఇప్పుడు కాపులను కూడా మోసం చేస్తారన్నారు. బాబును ఓడించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. …

Read More »

ఏపీ సర్కారు సంచలన నిర్ణయం..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మరో మరో ప్రైవేటు విద్యుత్‌ కొనుగోలుకు సిద్ధపడింది. అందులో భాగంగా సింహపురి విద్యుత్‌ సంస్థ నుంచి ఏకంగా 400 మెగావాట్ల కరెంటును కొనేందుకు బాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు అనుమతించింది. అయితే ఈ సంస్థ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ టీడీపీ మాజీ ఎంపీ …

Read More »

వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుండి బరిలోకి చంద్రబాబు..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదిలేస్తున్నారా.. తన రాజకీయ జీవిత చరిత్రలో ఇంతవరకు నియోజకవర్గాన్ని వదలకుండా ఉన్న చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ మారనున్నారా అంటే అవును అంటున్నారు కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ . ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా నుండి ఏపీ ముఖ్యమంత్రి …

Read More »

వైసీపీలోకి “చిరంజీవి”..

అప్పటి ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత వైసీపీలో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బోత్స సత్యనారాయణ .ఆయన సమక్షంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పరిధిలోని ఫరీద్ పేట గ్రామానికి చెందిన చేయూత సోషల్ సర్వీస్ స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు,హైకోర్టు న్యాయవాది మొదలవలస చిరంజీవి ఈ రోజు ఆదివారం వైసీపీలో చేరారు.గత కొన్నాళ్ళుగా పలు సేవ కార్యక్రమాల ద్వారా జిల్లా వ్యాప్తంగా మంచి పేరు …

Read More »

వైసీపీ తీర్ధం పుచ్చుకొనున్న మాజీ సీఎం తనయుడు..!

ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా మారతాయో అసలు ఆర్ధం కావడం లేదు.. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీ గూటికి చేరుకున్నారు. ఈక్రమంలో గత కొన్నాళ్ళుగా ఇతర పార్టీల నుండి వైసీపీలోకి వలసల పర్వం కోనసాగుతుంది.. తాజాగా అప్పటి ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత మాజీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat