Home / ANDHRAPRADESH (page 687)

ANDHRAPRADESH

కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై మంత్రి య‌న‌మ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై ఏపీ ఆర్థిక‌శాఖ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రిజ‌ర్వేష‌న్ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాల్సింది కేంద్ర ప్ర‌భుత్వం మాత్ర‌మేన‌ని ఒప్పుకున్నారు. 50 శాతానికి మించి రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌రాద‌ని సుప్రీం కోర్టు చెప్పిన‌మాట వాస్త‌వ‌మేన‌ని, అంత‌కు మించి రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాలంటే రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయాల్సిందేన‌ని చెప్పారు. అస‌లు రిజ‌ర్వేషన్ల అంశం రాష్ట్ర ప‌రిధిలోకి రాద‌ని, అందుకు త‌గ్గ‌ట్టు కేంద్రం మాత్ర‌మే రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయాల్సి ఉంటుంద‌ని అన్నారు. అయితే, …

Read More »

జలీల్‌ ఖాన్ ముస్లీంల ద్రోహి అంటున్నముస్లిం సంఘాలు .. గ”లీజ్” పనులు మానుకో

ఏపీలో టీడీపీ నేతల ఆగడాలకు అడ్డుకట్టు వేస్తున్నారు ప్రజలు. విజయవాడ నగరంలోని వన్ టౌన్ జుమ్మామసీద్ సెంటర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వందకోట్ల విలువైన మసీదు స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జలీల్ ఖాన్ యత్నం చేశారు. జలీల్ ఖాన్ నిర్ణయానికి వ్యతిరేకంగా మసీద్ స్థలం వద్ద సీపీఐతో పాటు ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగారు. జలీల్‌ ఖాన్ ముస్లీంల ద్రోహి అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా …

Read More »

చెన్నైలో టీడీపీ నేత‌ల ప‌చ్చ‌ భాగోతం బ‌ట్ట‌బ‌య‌లు..!

వ్య‌క్తిగ‌త స‌మాచార గోప్య‌త‌పై తీవ్ర ఆందోళ‌న చెల‌రేగుతున్న వేళ త‌మిళ‌నాడు తెలుగుదేశం పార్టీ ఫోరం నేత‌లు ఘ‌రానా మోసం బ‌య‌ట ప‌డింది. ప్ర‌భుత్వ స‌ర్వ‌ర్ల‌ను హ్యాక్ చేసి, స‌మాచారాన్ని చోరీ చేసిన ముగ్గురు టీడీపీ ఫోరం నేత‌లు అడ్డంగా దొరికిపోయారు. డేటాను చోరీ చేయ‌డ‌మే కాకుండా మార్కుల‌ను పెంచుతామంటూ విద్యార్థుల‌ను మోసం చేసిన కేసులో టీడీపీ ఫోరం నేత‌లు వెంక‌ట్రావు, న‌వీన్ చౌద‌రి, సుధాక‌ర్‌ల‌ను చెన్నైపోలీసులు అరెస్టు చేశారు. అనంత‌రం …

Read More »

ముక్కుసూటి రాజకీయాలు జగన్ సొంతం..చంద్రబాబు చరిత్రంతా మోసం, వెన్నుపోటు, దగా

దేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రంతా వంచన, మోసం, వెన్నుపోటు, దగా చేయడమేనని, ముక్కుసూటితనం, స్వచ్ఛమైన రాజకీయాలు చేయడమే తమ పార్టీ అదినేత వైఎస్‌ జగన్‌ వ్యవహారశైలి అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.పార్టీ మైనార్టీ విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనార్టీల అబివృద్దికి జగన్ వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని ఆయన అన్నారు. మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఆయన అన్నారు..విజయవాడ పార్లమెంట్‌ …

Read More »

తెలుగు ఇండస్ట్రీలో వైసీపీలో చేరడానికి రెడిగా ఉన్నావారు వీరే.. అందరి పేర్లు చెప్పిన ..పృథ్వీ

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ప్రముఖ సినీ నటులు పృథ్వీ, విజయచందర్‌లు పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వైఎస్‌ జగన్‌ 225 రోజు పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ గ్రామంలో నటుడు పృథ్వీ, విజయ్‌ చందర్‌లు వైఎస్‌ జగన్‌ను కలిసారు. తన ఒంట్లో ఓపిక, ఊపిరి ఉన్నంతవరకు వైఎస్‌ జగన్‌ వెన్నంటే ఉంటానని …

Read More »

నాలో ఓపిక ఉన్నంత వ‌ర‌కు జ‌గ‌న్ వెంటే..!

పింఛ‌న్ ఇవ్వ‌డం లేద‌ని కొంద‌రు, సంక్షేమ ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని మ‌రికొంద‌రు.. త‌మ‌పై చంద్ర‌బాబు స‌ర్కార్ వివ‌క్ష క‌న‌బ‌రుస్తోంద‌ని ఇంకొంద‌రు ఇలా ప్ర‌తీ ఒక్క‌రు వారి వారి స‌మ‌స్య‌ల‌ను పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి చెప్పుకుంటున్నారు. కాగా, తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. విర‌వాడలో వైఎస్ జ‌గ‌న్‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. స్థానిక స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్ దృష్టికి తీసుకొచ్చారు. పింఛన్ కావాల‌న్నా.. …

Read More »

వైసీపీలో చేరిన ప్రముఖ విద్యావేత్త…భారీ ఎత్తున కార్యకర్తలు

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ కు తోడుగా ప్రజలు విశేషంగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. వేలాది మంది జగన్ పాలు సామన్య ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. అయితే పాదయాత్రలో భాగంగా పార్టీలోకి వలుసలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ప్రముఖ విద్యావేత్త బుర్రా అనుబాబు సోమవారం …

Read More »

ప‌వ‌న్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన అభిమాని..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చేతు అనుభ‌వం ఎదురైంది. కాగా, ఇటీవ‌ల జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌ల పేరుతో ముమ్మ‌రంగా ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జ‌న‌సేన పార్టీ ఆద్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఓ స‌భ‌కు హాజ‌రైన ఓ డాక్ట‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించేలా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు. ఇలా ఆ డాక్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వెర్రి న‌వ్వులు న‌వ్వ‌డం, దిక్కులు చూడ‌టం ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంతైంది. ఇక అస‌లు విష‌యానికొస్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ …

Read More »

వైఎస్ జగన్ 225వ రోజు పాదయాత్ర..పిఠాపురంలో బహిరంగ సభ

ఏపీ ప్రతిపక్ష నేత , వైసీపీపార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 225వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం జగన్ పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్‌ జగన్‌తో కలిసి నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. స్థానికులు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వారికి భరోసా కల్పిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. విరవ నుంచి విరావాడ, ఎఫ్‌కే పాలెం కుమారపురం …

Read More »

సీఎం రమేష్‌ దమ్ముంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రా..ఎంపీగా పోటీ చేయి..సత్తా తెల్చుకో..టీడీపీ నేత

ఎంపీ సీఎం రమేష్‌పై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి ఫైర్‌ అయ్యారు. ప్రొద్టుటూరులోని నెహ్రూ రోడ్డులో ఉన్న పార్టీ కార్యాలయంలో సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంపీ రమేష్‌ గుంపులను తయారు చేసుకుని వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులను ప్రొద్దుటూరులో నిలబెట్టాలన్న ఆలోచనతోనే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారన్నారు. దీని వల్ల పార్టీకి నష్టం కలుగుతోందన్నారు. వైసీపీతో సంబంధాలను నెరుపుతూ పార్టీకి నష్టం చేస్తున్నారని తెలిపారు. సీఎం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat