ప్రస్తుత రోజుల్లో సహజంగా అందరికి కాకపోయిన చాలా మందికి చుండ్రు సమస్య ఉంటుంది. మరి చలికాలంలో ఎక్కువగా చుండ్రు ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది .అయితే ఈ కింది చిట్కాలను పాటిస్తే చుండ్రు నుండి ఉపసమనం లభిస్తుంది .అయితే ఆ చిట్కాలు ఏమిటో ఒక లుక్ వేద్దాం . అందులో భాగంగా మన జుట్టుకు వేడి చేసిన నూనెతో మసాజ్ చేస్తూ చుండ్రును అరికట్టవచ్చు .అంతే కాకుండా ప్రతిరోజూ రాత్రి పడుకునే …
Read More »కళ్ళు పగుళ్ళు తగ్గాలంటే..ఖర్చు లేకుండా అద్బుతమైన టిప్స్
కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే కలబంద జెల్ లో పసుపు కలిపి రాస్తే బాగా తగ్గుతాయి. ఇంకా నిమ్మకాయ ను రెండు చెక్కలు గా కోసి ఆ రసాన్ని అరికాళ్ళలో రుద్దితే పగుళ్ళు మంటలు తగ్గుతాయి. గోరింటాకు నూరి ఆ రసాన్ని రాసినా కూడా బాగా పనిచేస్తుంది. పిల్లలకు గాని పెద్దవారికి గాని షూ వేసుకున్నప్పుడు కాళ్ళ వ్రేళ్ళ మధ్య పాసినట్లు అయి దురదలు వస్తాయి ఇవి తగ్గాలంటే కొబ్బరినూనె లో …
Read More »మగవారు గర్భం దాల్చవచ్చు…! ఇదిగో
మహిళలతో సమానంగా మగాళ్లు కూడా గర్భం దాల్చవచ్చా? అదేలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే, అమెరికాకు చెందిన సంతానోత్పత్తి నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి. పిల్లల్ని కనడం కోసం మహిళలకు ప్రత్యేకంగా అవయవ నిర్మాణం ఉంటుంది. అయితే, పురుషులు కూడా లింగ మార్పిడి తరహాలో.. గర్భాసయ మార్పిడి ప్రక్రియ ద్వారా పిల్లలను కనవచ్చని అమెరికన్ సొసైటీ ఫర్ రీప్రొడక్టివ్ మెడిసిన్ అధ్యక్షుడు రిచర్డ్ పాల్సన్ ధీమాగా చెబుతున్నారు. లింగమార్పిడి ప్రక్రియతో స్త్రీలుగా …
Read More »పెరుగు తినడం వల్ల పొందే ప్రయోజనాలు తెలుసుకోండి..!
చాలామందికి పెరుగన్నం తినకపోతే భోజనం చేసినట్లే అనిపించదు. రోజుకి రెండుసార్లయినా పెరుగు తినాల్సిందే అంటున్నారు పోషకాహార నిపుణులు.ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది. బరువు తగ్గాలనో, నిద్ర వస్తుందనో ఈ మధ్య చాలామంది దీన్ని తీసుకోవడం మానేస్తున్నారు. రోజూ పెరుగు సేవిస్తే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మనం తెలుగులో దీనిని “పెరుగు” అంటాం. ఆంగ్లంలో “యోగర్ట్” అనీ హిందీలో “దహీ” అని అంటారు. పాలని …
Read More »రోజూ పరగడుపునే ఉసిరికాయ జ్యూస్ తాగితే ..!
ఈ సీజన్లో ఉసిరికాయ ఎక్కువగా లభిస్తుందని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే దీన్ని చాలా మంది ప్రస్తుతం అనేక రకాలుగా తీసుకుంటూ ఉంటారు. వంటల్లో, పచ్చడి రూపంలో, జ్యూస్ రూపంలో తీసుకుంటారు. దీంతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా నిత్యం ఉదయాన్నే పరగడుపున ఉసిరి కాయ జ్యూస్ను 30 ఎంఎల్ మోతాదులో తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రోజూ పరగడుపున ఉసిరికాయ జ్యూస్ను తాగితే …
Read More »ఇలా ఉంటే అమ్మాయిలకు అబ్బాయిలు ఈజీగా నచ్చుతారంట
ఈ రోజు అమ్మాయిలు, అబ్బాయిలలో మొదటగా చూసేది అందం. అంటే వీరు ఎలా ఉన్నారు.. ఎలాంటి అలవాట్లు లాంటివి అన్నీ చూస్తుంటారు. ఇతర దేశాలలో చాలామంది అమ్మాయిలపైన అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారు అని రీసెర్చ్ చేయగా ఎక్కువమంది అమ్మాయిలు చెప్పిన ఆసక్తికరమైన విషయాలు. అబ్బాయిలు షేవింగ్ విషయంలో గెడ్డాం తీసేసి, మీసాలు మాత్రమే ఉంచుకుంటే అమ్మాయిలకు ఎక్కువగా అట్రాక్టివ్గా కనబడరట. గెడ్డం, మీసాలు రెండూ పెంచుకోవాలి. గెడ్డం …
Read More »దేవుడికి దీపారాధన ఎలా చెయ్యాలంటే ..?
దీపారాధన గురించి అనేక విషయాలు చెప్తారు. శివుడికి ఎడమవైపు దీపారాధన చెయ్యాలని, విష్ణువుకి కుడివైపు అనీ ఏ దేవుడికీ ఎదురుగా దీపారాధన చెయ్యకూడదనీ అంటారు. అమ్మవారిముందు తెల్లని బియ్యంపోసి దానిమాద వెండి దీపారాధన కుందిలో దీపారాధన చేసి, తెల్లకలువ పూలతో దీపాన్ని అలంకరించి, అమ్మవారికి పూజ చేస్తే తెలివి తేటలు, మేధస్సుపెరిగి, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది.ఇంటిముందు తులసి మొక్కముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావు.శనీశ్వరుడంటే అందరికీ భయం. అసలు, మనలో జీవ శక్తికీ, ఆయుష్షుకూ అధిదేవత ఆయనే. శనీశ్వడికి అరచేతి వెడల్పుగల నల్లగుడ్డలో ఒక చెంచా నల్ల …
Read More »కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేస్తే ..?
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పవిత్రమైనది. మహాశివరాత్రితో సమానమైన ఈ పుణ్యదినాన్ని ”త్రిపురి పూర్ణిమ”, ”దేవ దీపావళి” అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీకమాసం ప్రారంభమౌతుంది. ఇక ఆరోజు నుండి కార్తీకమాసం ముగిసేవరకూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక …
Read More »జామ ఆకులతో ఎన్ని లాభాలో..!
జామ కాయలను తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు పోతాయి, అధిక బరువు తగ్గుతారు. ఇంకా ఎన్నో ప్రయోజనాలు జామ కాయల వల్ల మనకు కలుగుతాయి. అయితే జామ కాయలే కాదు, జామ ఆకుల వల్ల కూడా మనం పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటో …
Read More »మీ దుస్తువులపై మరకలు పోవడంలేదా..?
సాధారణంగా కొత్త తువ్వాళ్లను ఉతికేటప్పుడు రంగుపోతుంది. అలా పోకుండా ఉండాలంటే, తువ్వాళ్లను మొదటిసారి ఉతికేటప్పుడు అర కప్పు ఉప్పు జత చేసిన నీళ్లలో నానబెడితే మంచిది .స్కెచ్ పెన్నుల గీతలు దుస్తుల మీద పడినప్పుడు, ముందుగా కాస్తంత నెయిల్పాలిష్ రిమూవర్ వేసి రుద్దాలి , ఆ తరవాత సబ్బుతో రుద్దితే ఆ మరకలు వెంటనే పోతాయి.బట్టలపై చాకొలేట్ మరకలు పడితే, ముందుగా కొద్దిగా బట్టల సోడా కలిపిన నీటిలో ఉంచి, …
Read More »