Home / NATIONAL (page 258)

NATIONAL

బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన రాజకీయ వ్యూహాలు, కుట్రలు పటాపంచలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్ల పలితాల్లో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. బీజేపీ ప్రభంజనంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తన విమర్శలను ఎక్కుపెట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పన్నిన రాజకీయ వ్యూహాలను, కుట్రల్ని కన్నడ ప్రజలు పటాపంచలు చేశారన్నారు. బీజేపీకి ఓటు వేయొద్దని ప్రచారం చేయించినా చంద్రబాబు ఎత్తుగడలను కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు. …

Read More »

100స్థానాల మార్కును దాటినా జాతీయ పార్టీ ..!

యావత్తు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ అతిపెద్ద పార్టీగా ..ఏ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుందో ఎన్నికల కౌంటింగ్ మొదలైన మూడు గంటలకే తేలిపోయింది .ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం రెండు వందల ఇరవై ఒక్క స్థానాల్లో కౌంటింగ్ పూర్తై సరికి ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అరవై ఏడు స్థానాల్లో ,బీజేపీ నూట ఏడు స్థానాల్లో …

Read More »

హాంగ్ దిశగా కర్ణాటక రాష్ట్ర ఫలితాలు ..ఆందోళనలో బీజేపీ ,కాంగ్రెస్ ..!

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఇటివల మొత్తం రెండు వందల ఇరవై రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదల కానున్నాయి.అందులో భాగంగా ఈ రోజు ఉదయం మొదలైన కౌంటింగ్ క్షణ క్షణానికి తారుమారు అవుతున్నాయి . ఒక రౌండ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో నిలుస్తుండగా మరోసారి బీజేపీ పార్టీ ఆధిక్యంలోకి దూసుకుపోతుంది.ఈ క్రమంలో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం రెండు వందల పదహారు స్థానాల్లో …

Read More »

మొత్తం 211స్థానాలు ..లీడింగ్ ఎవరు ..?.ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ..!

యావత్తు దేశమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి .అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న మొత్తం రెండు వందల ఇరవై రెండు స్థానాలకు ఇటివల ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే . ఈ రోజు మంగళవారం ఉదయం నుండి ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్ చాలా రసవత్తంగా సాగుతుంది .ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం రెండు వందల పదకొండు స్థానాల్లో …

Read More »

కర్ణాటక ఎన్నికల ఫలితాలు .192స్థానాల్లో హస్తానికేన్ని..కమలానికేన్ని..!

దేశం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదలవుతున్నాయి .అందులో భాగంగా ఉదయం ఎనిమిది గంటలకు ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం నూట తొంబై ఒక్క స్థానాల ఫలితాలు విడుదల కాబోతుండగా అందులో ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ డెబ్బై ఎనిమిది ,బీజేపీ ఎనబై రెండు స్థానాల్లో ముందంజలో ఉంది .జేడీఎస్ ముప్పై …

Read More »

“రైతుబంధు “ప్రాధాన్యత తెలుసా మీకు – టీబీజేపీ నేత‌ల‌పై మోడీ ఫైర్ …!

అన్న‌దాత‌ల సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న‌ రైతుబంధు ప‌థ‌కం రైతులకు ఎన‌లేని సంతోషాన్ని క‌లిగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌థ‌కంపై వివిధ రాష్ర్టాల‌కు చెందిన రైతు సంఘాల నేత‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అయితే, రైతుల మేలు గురించి ఆలోచించ‌ని పార్టీలు, ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇదిలాఉంటే…తెలంగాణ రైతుల సంబ‌రాన్ని జీర్ణించుకోలేని రాష్ట్ర బీజేపీ నాయ‌కులు త‌మ ఆక్రోశాన్ని రైతుల‌పై చూపుతున్నారు. వారిని …

Read More »

తల్లిదండ్రులకు భోజనంలో మత్తుమందు కలిపి… ప్రియుడితో ఓ యువతి

ప్రేమ పెళ్లికి ఇంట్లో వారు ఓప్పుకోక‌పోతే సాద‌ర‌ణంగా ..ఫ్యామీలి కి చేప్ప‌కుండ..స్నెహితుల స‌హ‌యంంతో..లేదా తెలిసిన వారి స‌హ‌యంతో లేచిపోయి ఏ గుడిలోనో..రిజిస్ట‌ర్ ఆఫీస్ లో చేసుకుంటువుటారు. ఇలా జ‌రిగిన ప్రేమ పెళ్లీల‌ను మ‌నం ఏన్నో చూశాం. కాని పెళ్లి అంగీకరించని తల్లిదండ్రులకు భోజనంలో మత్తుమందు కలిపిన ఓ యువతి ప్రియుడితో పరారైంది. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలూకా ముక్కురుంబై గ్రామానికి చెందిన పిచ్చాండి, అంబిక దంపతులకు ఇద్దరు కుమార్తెలు. …

Read More »

ఘోర ప్ర‌మాదం..లోయ‌లో ప‌డ్డ బ‌స్సు.. 7 మంది అక్కడికక్కడే మృతి..బమరో 12మంది తీవ్రంగా

ఈ మ‌ద్య దేశ వ్యాప్తంగా బ‌స్సు ప్ర‌మాదాలు పెరుగుతున్నాయి. గత నెలలో హిమాచల్ ప్రదేశ్‌లో పాఠశాల నుంచి బయల్దేరిన బస్సు లోయలో పడిన ఘటనలో 27మంది విద్యార్థులు సహా 30మంది మృతి చెందగా, 35మంది తీవ్రంగా గాయపడ్డ సంగ‌తి తెల‌సిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో దాదాపు పదేళ్లలోపు చిన్నారులే. తాజాగా అదే రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సిర్మార్‌ జిల్లా సనోరా వద్ద ప్రయాణికులతో …

Read More »

రైల్వే ప్రయాణికులకు శుభవార్త..!!

రైలు ప్రయాణికులకు భారత రైల్వే మంత్రిత్వ శాఖ మరో శుభవార్త అందించింది.త్వరలోనే విమానాల్లో ప్రయాణికులకు ఏవిధంగానైతే ఆహారాన్ని అందిస్తారో..రైల్వే ప్రయాణికులకు కూడా అదే తరహాలో నాణ్యమైన ఆహారాన్ని అందించనున్నట్లు తెలిపింది.అందులో భాగంగానే భోజన మెనూ స్వరూపంలోనూ సమూల మార్పులు తేనుంది. ఈ మేరకు రైల్వే బోర్డు చైర్మన్‌ అశ్వని లొహాని ఈ విషయాన్ని తెలిపారు. రైలు ప్రయాణికులకు అందించే ఆహారం విషయంలో నాణ్యతను పాటించడంతోపాటు, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసి ఆహార …

Read More »

కర్ణాటక ఎగ్జిట్ పోల్స్…మంత్రి కేటీఆర్ ట్వీట్ వైరల్..!!

భారతదేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించడంతో పాటు.. కాంగ్రెస్, బీజేపీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపడ్డ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు శనివారం సాయంత్రం ప్రశాంతంగా ముగిశాయి.అయితే ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం ఎన్నికలు ముగిసిన అనంతరం వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే ఏ పార్టీకి స‍్పష్టమైన మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదు. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ఐటీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat