Home / NATIONAL (page 42)

NATIONAL

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 20,408 కరోనా పాజిటీవ్ మహమ్మారి కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్  కేసులు 4,40,00,138కి చేరాయి. ఇందులో 4,33,30,442 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,312 మంది కరోనాతో మృతిచెందారు. మరో 1,43,384 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 54 మంది మరణించగా, 20,958 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Read More »

దేశంలో కొత్తగా 20,409 కరోనా పాజిటీవ్ కేసులు

 దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో  కొత్తగా 20,409 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 47 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,39,79,730కి చేరగా, 5,26,258 మంది మరణించారు. ఇప్పటివరకు 4,33,09,484 మంది బాధితులు కోలుకున్నారు. మరో 1,43,988 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 22,697 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Read More »

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో దోమతెరల్లో నిద్రపోయిన ఎంపీలు

నిత్యవసర వస్తువుల ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేసిన విప‌క్ష ఎంపీలను వారం రోజుల పాటు స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. 24 మంది ఎంపీల‌పై విధించిన స‌స్పెన్ష‌న్‌ను ఎత్తివేయాల‌ని విప‌క్ష ఎంపీలు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో 50 గంట‌ల ధ‌ర్నా చేస్తున్నారు. అయితే పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద‌ టెంటు వేసుకునేందుకు విప‌క్ష ఎంపీల‌కు అనుమ‌తి ల‌భించింది. దీంతో వాళ్లు ఓపెన్‌గానే నిద్ర‌పోయారు. వ‌ర్షం ప‌డ‌డంతో పార్ల‌మెంట్ …

Read More »

ఏవండీ.. ఇకపై ఆ జిల్లా బాధ్యత మీదే…!

ఆ ఇద్దరు దంపతులు వైద్యులుగా పనిచేసేవారు. తర్వాత ఇద్దరూ ఐఏఎస్‌ అధికారులుగా కొలువుతీరారు. తాజాగా భార్య తాను ఇదివరకు పని చేసిన జిల్లా బాధ్యతలను భర్తకు అప్పగించారు. ఎందుకో తెలుసా.. రేణురాజ్‌ కేరళలోని అలప్పుఝ  కలెక్టర్‌గా పనిచేశారు. శ్రీరామ్‌ వెంకట్రామన్‌ కేరళ ప్రభుత్వంలో జాయింట్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు. తాజాగా రేణును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేణు స్థానంలో ఆమె …

Read More »

మంకీపాక్స్ పై కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో మంకీపాక్స్ కేసులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వైరసు కట్టడి చేసే టీకా అభివృద్ధికి టెండర్లను ఆహ్వానించింది. ఆగస్టు 10లోగా ఆయా సంస్థలు తమ ఆసక్తిని తెలియజేయాలని కోరింది. అటు వైరస్ నిర్ధారణ కిట్ల తయారీకి కూడా ICMR టెండర్లు కోరింది. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో వీటిని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. భారత్లో ఇప్పటి వరకు 4 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.

Read More »

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం క్లారిటీ!

ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నియోజకవర్గాల పెంపుకు రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. ఈ మేరకు కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌ లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. రాజ్యాంగ సవరణ ద్వారా చేయాల్సి ఉన్నందున సీట్ల సంఖ్య పెంచాలంటే 2026 వరకు ఆగాల్సిందేనని.. అప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో సీట్ల పెంపు సాధ్యం కాదని తెలిపింది. ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగి ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ …

Read More »

38 మంది తృణమూల్‌ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారు!

పశ్చిమ్‌ బెంగాల్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నేత మిథున్‌ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఉపాధ్యాయ నియాకాల్లో జరిగిన అవకతకల వ్యవహారంలో టీఎంసీ మంత్రి పార్థ చటర్జీ అరెస్టైన తర్వాత ఆ పార్టీ తుఫాన్‌ చెలరేగిందన్నారు. టీఎంసీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేల్లో 21 మంది డైరెక్ట్‌గా తనతోనే టచ్‌లో ఉన్నారని చెప్పారు. …

Read More »

దేశంలో మళ్లీ పెరిగిన  కరోనా   కేసులు

దేశంలో మళ్లీ  కరోనా పాజిటీవ్  కేసులు   పెరిగాయి. గడిచిన గత ఇరవై నాలుగంటల్లో అంటే నిన్న మంగళవారం 14,830 కేసులు నమోదయ్యాయి. కానీ అవి తాజాగా సంఖ్య 18,313కు పెరిగాయి. దీంతో మొత్తం  కరోనా పాజిటీవ్ యాక్టీవ్ కేసులు 4,39,38,764కు చేరాయి. ఇందులో 4,32,67,571 మంది కరోనా మహమ్మారి భారిన పడి బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,167 మంది కరోనాతో కన్నుమూశారు. మరో 1,45,026 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక …

Read More »

నిమిషానికి మోదీ చేస్తున్న అప్పు ఎంతో తెలుసా..?

 ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ   2014ఎన్నికల్లో గెలుపొంది ఇప్పటికి రెండు సార్లు అధికార పగ్గాలను దక్కించుకుని ఎనిమిదేండ్లుగా దేశాన్ని  పాలిస్తున్న సంగతి విదితమే. అయితే గత ఎనిమిదేండ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిన అప్పు ఇప్పటివరకు ఏ కేంద్ర ప్రభుత్వం చేయలేదని విమర్శలు విన్పిస్తున్నాయి. రోజుకి ఇరవై నాలుగంటలుంటే.. గంటకు అరవై నిమిషాలుంటే నిమిషానికి మోదీ సర్కారు రెండు కోట్ల రూపాయల అప్పును చేస్తుంది. మనం సహజంగా కన్నుమూసి …

Read More »

ఏక్‌నాథ్‌షిండేపై ఉద్ధవ్‌ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే తనను మోసం చేశారని.. తాను లేవలేని స్థితిలో ఆస్పత్రిలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై కుట్ర పన్నారని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ఠాక్రే అన్నారు. సామ్నా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం కూలిపోయే విషయంలో షిండే వ్యవహరించిన తీరుపై ఉద్ధవ్‌ తీవ్రంగా మండిపడ్డారు. షిండేను నమ్మడం తాను చేసిన పెద్ద తప్పు అన్నారు. ఆయన్ను తానే సీఎంగా చేసినా అతడిలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat