Home / SLIDER (page 1483)

SLIDER

ఓడినా ఇంకా జ్ఞానోదయం కలగలేదా ? ఉన్నది కూడా పోయినట్లుందే..వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు !

వైసీపీ ఎమ్మెల్యే పి.వెంకట సిద్దారెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని అన్నారు. పోటీ చేసిన రెండు చోట్ల దారుణంగా ఓడిపోయినా ఆయన ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడడానికి కూడా సరిపోరని మండిపడ్డారు. ఆ పార్టీ తరుపున ఒకే ఒక వ్యక్తి గెలిచారని ఆయనకు కూడా పవన్ కనీస మర్యాద కూడా ఇవ్వడంలేదని అన్నారు. ఓటమి తరువాత …

Read More »

రోజురోజుకి పచ్చ బ్యాచ్ రాద్ధాంతం ఎక్కువవుతుంది..దీనిపై కూడా ?

అన్న క్యాంటీన్లపై రెండు రోజులుగా ఎక్కడలేని రాద్ధాంతం చేస్తోంది పచ్చ బ్యాచ్. పసుపురంగు పోయి, అన్న అనే పదం కనిపించకుండా పోయేసరికి వీరి సొంత ఇంటికి వైసీపీ నేతలు రంగు వేయించినట్టుగా ఫీలైపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లకు కొత్త రంగులు వేయించింది జగన్ సర్కార్. వీటిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించి సరికొత్తగా ఉపయోగంలోకి తెచ్చేందుకు ప్రణాళిక రచించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు అన్న క్యాంటీన్ ని మూసివేశారు. దీంతో పేదలంతా ఆకలితో …

Read More »

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు..

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడైన  కసనూరు పరమేశ్వర్‌రెడ్డిని పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్ళి ప్రశ్నించారు. అయితే, పరమేశ్వర్‌రెడ్డికి నార్కో పరీక్ష జరిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేయడంతో పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో పరమేశ్వర్‌రెడ్డితోపాటు ఇప్పటికే కోర్టు అనుమతిచ్చిన రంగన్న, ఎర్ర గంగిరెడ్డిని నార్కో అనాలసిస్ పరీక్ష కోసం గుజరాత్‌కి తరలించారు. …

Read More »

కేంద్రానిది రహస్య ఎజెండా… మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

కేంద్రప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ)-2019 ముసాయిదాలో స్పష్ట త లేదని, ఇందులో కుట్రలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. దీని వెనుక రహస్య ఎజెండా దాగి ఉన్నదని, విద్యావిధానం ప్రగతిశీలకంగా ఉండాలే తప్ప ప్రమాదకరంగా ఉండకూడదని సూచించారు. విద్యావిధానంపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలని, కానీ కేంద్రానికి ఆ ఉద్దేశం ఉన్నట్టుగా కనిపించడం లేదని చెప్పారు. విద్యను వికేంద్రీకరణ నుంచి కేంద్రీకరణ …

Read More »

చావు బతుకుల్లో ఉన్నావ్ అత్యాచార బాధిత యువతి…ఈ పాపం బీజేపీదే..!

గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ఇప్పుడు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది.  ఉన్నావ్‌ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఈ ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆ బాధిత యువత పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇది యాక్సిడెంట్ కాదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే  కుల్‌దీప్ …

Read More »

ఆ సెంటిమెంట్ ప్రకారం పార్టీ మారనున్న పయ్యావుల… ప్రచారం చేస్తుంది ఎవరో తెలుసా…?

తెలుగు రాజకీయాల్లో ఉన్న సెంటిమెంట్లు మరెక్కడా ఉండవేమో..ఇక టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను కూడా ఓ సెంటిమెంట్ పట్టి పీడిస్తుంది. పాపం పయ్యావులకు మంత్రి కావాలని ఆశ…టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా పయ్యావుల ఓడిపోవడం, పయ్యావుల గెలిచినప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండడం సెంటిమెంట్‌గా మారింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి ఓడిపోయారు. 2019లో చచ్చీచెడీ గెలిస్తే…టీడీపీ ఘోర పరాజయం పాలైంది. దీంతో పయ్యావుల మంత్రి పదవి …

Read More »

చంద్రబాబుది ఆర్థిక క్రమ శిక్షణ లేని పాలన… కాగ్ సంచలనాత్మక రిపోర్ట్…!

అవసరానికి మించి దుబారా.. సర్వం దోపిడీ.. అప్పుల మీద అప్పులు…ఇది గత ఐదేళ్ల చంద్రబాబు పాలన… అడ్డగోలుగా ప్రభుత్వ నిధులను దుబారా చేస్తూ, అందినకాడిని తన తాబేదార్లకు పంచిపెట్టిన చంద్రబాబు ఏపీని అప్పుల ఆంధ‌్రప్రదేశ్‌గా మార్చేశారని స్వయంగా కాగ్ రిపోర్ట్ తేల్చి చెప్పింది. 2017 -18 FRBM చట్టం ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి లో అప్పులు 25 .09 శాతం ఉండాల్సి ఉండగా 32 .30 శాతం ఉంది. …

Read More »

నాకు ఇప్పుడే అర్జెంట్ గా ముఖ్యమంత్రి అవ్వాలని లేదు.. పవన్ సంచలన వ్యాఖ్యలు

మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో కాకినాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. పార్టీ కోసం ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రి కోసం నిల‌బ‌డ‌తానని హామీ ఇచ్చారు. తన కుటుంబం గొప్ప కుటుంబం కావాలన్నది తన లక్ష్యం కాదని, ప్రజలు గొప్పవారు కావాలన్నదే తన ఆశ అన్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని స్పష్టం చేశారు. సర్పంచ్‌లుగా, వార్డు మెంబ‌ర్లుగా …

Read More »

యాదాద్రిలో మహా సుదర్శన యాగం! సీఎం కేసీఆర్‌ నిర్ణయం.. చినజీయర్‌ స్వామితో చర్చ

యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. యాగం నిర్వహణ ఏర్పాట్లపై త్రిదండి చినజీయర్‌ స్వామితో చర్చించారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అభివృద్ధి పనులు ముగింపు దశలో ఉన్న నేపథ్యంలో యాదాద్రిలో మహాసుదర్శన యాగం నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్‌ …

Read More »

తెలంగాణలో అద్భుత జల దృశ్యం… సంద్రంలా.. సుందిల్ల…!

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మంథని మండలం సిరిపురంలో నిర్మించిన సుందిల్ల బరాజ్ సంద్రాన్ని తలపిస్తున్నది. కాసిపేటలోని అన్నారం పంపుహౌస్‌లో నాలుగు మోటర్లు రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎత్తిపోస్తుండడంతో సోమవారం సాయంత్రానికి బరాజ్‌లో నీటినిల్వ 5.82 టీఎంసీలకు చేరుకున్నది. దిగువన మేడిగడ్డ బరాజ్‌లో సోమవారం సాయంత్రం 4 గంటల సమయానికి 4.584 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. అన్నారం బరాజ్‌లో 7.77 టీఎంసీలుగా నమోదైంది. సుందిల్ల బరాజ్ బ్యాక్‌వాటర్ గోలివాడ పంప్‌హౌస్‌కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat