నవ్యాంధ్రలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున ముగ్గురు ఎంపీలు,ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి విదితమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నదీజలాల పంపకంపై చర్చ జరుగుతుంది. ఈ చర్చలో గోదావరి జలాల మల్లింపుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన భూభాగంపై నుంచి కాకుండా ఏపీ మీదుగా చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు సభలో పట్టుబట్టారు. అయితే కేవలం పన్నెండు శాతం మాత్రమే గోదావరి నీళ్ళు …
Read More »దర్శకుడు ఇంద్రగంటి ఇంట్లో విషాదం..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఇంట్లో విషాదం నెలకొన్నది. దర్శకుడు మోహనకృష్ణకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి శ్రీకాంత్ శర్మ అనారోగ్యంతో ఈ రోజు బుధవారం తుదిశ్వాస విడిచినట్లు మోహనకృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. స్వతహాగా గేయకవి,పండితుడు,రచయిత అయిన శ్రీకాంత్ శర్మ గతంలో పత్రికా సంపాదకుడిగా కూడా పనిచేశారు. ఈ రోజు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ లో అల్వాల్ లో …
Read More »టాప్ లో నాగచైతన్య
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు ,హీరో అక్కినేని నాగార్జున వారసుడు,యువహీరో అక్కినేని నాగచైతన్య అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అటు నవ్యాంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే అత్యధిక పన్నును చెల్లించిన వ్యక్తిగా పేరు గాంచాడు.ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అత్యధిక పన్నులను చెల్లించినవారిని ఆదాయపు పన్ను శాఖ సన్మానించింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల విభాగంలో టాలీవుడ్ నటులు నాగచైతన్య ,సుశాంత్ …
Read More »కైకాల సత్యనారాయణ గురించి మీకు తెలియని విషయాలు..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ ,లెజండ్రీ నటుడు “నవరస నటనా సార్వభౌమ” కైకాల సత్యనారాయణ ఈ రోజు తన డెబ్బై నాలుగో పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన గురించి మనకు తెలియని విషయాల గురించి తెలుసుకుందామా..? కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25 న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేశాడు. గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. …
Read More »దిగివచ్చిన టీవీ5.. పొరపాటుకు చింతిస్తున్నామంటూ వివరణ
టీటీడీలో క్రిష్టోఫర్ నియామకం అంటూ తాము ప్రచురించిన వార్త తప్పు అని TV5 వివరణ ఇచ్చింది. తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ డీఈఓగా క్రిస్టోఫర్ అనే వ్యక్తిని నియమించారంటూ తప్పుడు వార్తను ప్రచురించింది. ఇలాంటి అసత్య వార్తను ప్రచురించిన టీవీ5 పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, కేసులు కూడా పెడతామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా ఆగ్రహించారు. ఈ క్రమంలో దరువు కూడా వరుస …
Read More »అక్కచెల్లెమ్మలకు శుభవార్త.. స్పందించిన జగన్..ఇంక నో బెల్ట్ షాప్
టీడీపీ గత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రానికి సంబంధించిన ప్రతీ శాఖలో అన్యాయమే చేసారని చెప్పాలి. మద్యం పరంగా చూసుకుంటే చంద్రబాబు హయంలో వాళ్ళు చేసిన కుంభకోణం అంతా ఇంత కాదు. ఎందుకంటే బెల్ట్ షాపులకు అనుమతి ఇచ్చి రాజకీయ పరంగా కొన్ని వేలకోట్లు నొక్కేయడం జరిగింది. ఈ బెల్టు షాపుల వల్ల అక్కచెల్లమ్మలు తీవ్ర ఇబ్బందులు పడ్డారనే చెప్పాలి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు …
Read More »గతంలోనూ జర్నలిజం విలువలను కాలరాస్తూ రేటింగ్ ల కోసం అత్యుత్సాహం ప్రదర్శించిన టీవీ5
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ డీఈఓగా క్రిస్టోఫర్ను నియమించారంటూ తప్పుడు వార్తను ప్రచురించిన టీవీ5 పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, కేసులు కూడా పెడతామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులున్న శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, రెచ్చగొట్టడానికి టీవీ5 ప్రయత్నించడంతో వైవీ ఈ నిర్ణయం తీసుకున్నారు. టీవీ5 ఛానెల్ తన వెబ్సైట్లో టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని వైవీ …
Read More »టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎల్లో మీడియా కుట్రలు.. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ డీఈఓగా క్రిస్టోఫర్ను నియమించారంటూ తప్పుడు వార్తను ప్రచురించిన టీవీ5 పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, తప్పకుండా కేసులు కూడా పెడతామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, రెచ్చగొట్టడానికి టీవీ5 ప్రయత్నించిన విషయం తెలిసిందఏ.. సదరు టీవీ–5 ఛానెల్ తన వెబ్సైట్లో టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని వైవీ సీరియస్ అయ్యారు. వైసీపీ …
Read More »మూడు వందల కోట్లతో నిజామాబాద్ నగరాభివృద్ధి
నిజామాబాదు లో రూ 300 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రహదారులు మరియు భవనములు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.బుధవారం నాడు రు. 246 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన భూగర్భ డ్రైనేజీ శుద్ధి ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ, నలభై సంవత్సరాలుగా జరగని ఎస్ టి పి కార్యక్రమాన్ని తాము పూర్తి చేశామని దీని …
Read More »57 ఏండ్లు నిండిన వారికీ ఫించన్లు
అవినీతికి ఆస్కారం లేనిదే ఆసరా పధకమని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. 57 ఏండ్లు నిండిన వారికీ త్వరలో ఫించన్లు మంజూరు కానున్నాయని ఆయన వెల్లడించారు.పెరిగిన ఫింఛన్ల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు నేరుగా అందించేందుకు గాను తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యపేట నియోజకవర్గం పరిధిలోని సూర్యపేట, ఆత్మకూర్(యస్),చివ్వేంల మండల పరిధిలోని బాలేంల,కందగట్ల, నెమ్మికల్,ఆత్మకూర్ యస్,దాచారం ,పాచ్యానాయక్ తండా,చివ్వేంల, బండమీద చందుపట్ల,తిమ్మాపురం,తుల్జారావు పేట తదితర గ్రామాలలో సుడిగాలి పర్యటన …
Read More »