విజయ్ దేవరకొండ హీరోగా ఇటీవల విడుదలైన ఆర్జున్ రెడ్డి సంచలనమైన హిట్ సాధించిన సంగతి విదితమే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మూవీ సరికొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. ఈ నేపథ్యంలో మొదటి సినిమానే బంపర్హిట్ సాధించిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగాకు జాతీయ స్థాయిలో చాలా గుర్తింపు వచ్చింది. దీంతో సందీప్ రెడ్డి ఆర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కించిన కబీర్ సింగ్ తో బాలీవుడ్కు …
Read More »జిల్లాలో పార్టీ జెండా పీకేసే ఆలోచనలో టీడీపీ.. ఇంకా అక్కడ మనుగడ కష్టమేనట
అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ టీడీపీని వీడి బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఏపీ, తెలంగాణ బీజేపీ ఇన్చార్జి రాంమాధవ్ సమక్షంలో సూర్యనారాయణ బీజేపీలో చేరారు. తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఆయన అప్పటినుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం.. టీడీపీపై తీవ్ర వ్యతిరేకత …
Read More »దంతాలు తెల్ల తెల్లగా మెరవాలంటే ..?
దంతాలు తెల్లతెల్లగా మెరవాలంటే కింద చెప్పిన పనులు చేయాలి. కాఫీ టీలను రోజులో అనేక సార్లు త్రాగే అలవాటు ఉంటే దాన్ని తగ్గించుకోవాలి తక్కువ సమయంలోనే కప్పుల కొద్ది కాఫీ లేదా టీలు తాగడం వలన పండ్లపై మచ్చలు ఏర్పడతాయి. అందుకే ఎక్కువ విరామం తీసుకుని కాఫీ లేదా టీ తాగడం మంచిది ఏదైన తాగినప్పుడు కానీ తిన్నప్పుడు కానీ పండ్లను శుభ్రం చేసుకోవాలి రోజుకు తప్పనిసరిగా రెండు సార్లు …
Read More »దోమలు ఆడో మగో తెలుసుకోవడానికి కోట్లు వృధా చేయడం నీకే సాధ్యం బాబూ..!
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.తాను తీసుకున్న సంచలన నిర్ణయాలకు ప్రజలందరి చేత వహ్వా అనిపించుకుంటున్నారు.ఇదే ముఖ్యమంత్రి పదవిలో గత ఐదేళ్ళు ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత ప్లేటు …
Read More »అందరూ చంద్రబాబును అడుగుతున్న ఆ ఒక్క ప్రశ్న మాత్రం మామూలుగా లేదు
భారతదేశ ప్రభుత్వ నిబంధనలను పాటించడం దేశంలోని ప్రజలందరి కర్తవ్యం, అంతకు మించి బాధ్యత.. అయితే పాలకులే వాటిని బేఖాతరు చేస్తున్న ఘటనలు చూసాం.. తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నదీ పరివాహక ప్రాంతంలోని ఇంట్లో ఉంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలతోపాటు కనీస నియమాలను తుంగలో తొక్కారు. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే నిబంధనలకు తిలోదకాలిస్తే సామాన్యులు ఎలా నిబంధనలు పాటిస్తారు అనేది మినిమమ్ క్వశ్చన్.. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి …
Read More »హారీష్ రావుపై అభిమానంతో..!
తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెందిన నాయి బ్రాహ్మణుడు కొత్వాల్ శ్రీనివాస్ మరో సారి తన అభిమానాన్ని చాటుకున్నారు.. మాజీ మంత్రి,సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావుపై తనకు ఉన్న అభిమానము తో నర్సాపూర్ గుండ్ల చెరువు ప్రాంతంలో ” హరీష్ అన్న హెయిర్ కటింగ్ ” పేరు తో కటింగ్ షాప్ పెట్టాడు.. కొత్వాల్ శ్రీనివాస్ నాడు హరీష్ ఎన్నికల్లో అభిమానంతో లక్ష మెజారిటీ రావాలని …
Read More »లోకేష్ ను చెడుగుడు ఆడుకున్న విజయసాయిరెడ్డి.!
నవ్యాంధ్ర అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ మంత్రి,ఎమ్మెల్సీ అయిన నారా లోకేష్ నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన అధికారక ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ”ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడును ఈడ్చి కొట్టిన తర్వాత ఆయనకున్న చిటికెడు మెదడు కూడా మరింత చిట్లినట్లుందని విమర్శించారు. మీ తండ్రి నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,మీ పార్టీ అధినేత …
Read More »కేటీఆర్ ప్రత్యేక చొరవతో వీరయ్య జీవితంలో వెలుగులు
దేశం దాటి ఎడారి దేశం సౌదీ అరేబియాలో బందీ ఐన తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన పాలేటి వీరయ్య ఎట్టకేలకు స్వగ్రామం చేరుకున్నాడు. ఉపాధి నిమిత్తం విజిట్ వీసాపై సౌదీ వెళ్లిన బాధితుడు అక్కడ ఒంటెల కాపరిగా పనిచేశాడు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇంటికి వెళ్తానన్న వీరయ్యను యజమాని ఇంటికి పంపేందుకు నిరాకరించాడు. పైగా ఒంటె చనిపోయిందని చిత్రహింసలు పెట్టాడు. దీంతో …
Read More »అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు..
అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలన ఎంత ప్రజారంజకంగా ఉండనుందో తొలి నెల రోజుల్లోనూ చూపించారు. ఐదేళ్ల పాటు అంధకారం అలుముకున్న రాష్ట్రంలో ప్రగతి వెలుగులు ప్రసరింపజేస్తూ నవశకానికి తెరతీశారు. మేనిఫెస్టోయే పవిత్ర గ్రంథంగా పాలనకు శ్రీకారం చుట్టారు. అవ్వాతాతలు ఆశీర్వదించాలని కోరుతూ పింఛన్లను పెంచుతూ తొలి సంతకంలోనే సంక్షేమ రాజ్యానికి తెరతీశారు. గ్రామ …
Read More »ఉత్తరప్రదేశ్ సీఎం షాకింగ్ డెసిషన్..!
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న పదిహేడు ఓబీసీ కులాలను ఎస్సీ కేటగిరీలో చేరుస్తూ యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్యప్,మల్లా,కుమ్మర,రాజ్ భర,ప్రజాపతి తదితర 17ఓబీసీ కులాలను ఎస్సీ కేటగిరీలోకి చేరుస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీచేసింది. దీంతో ఇక నుంచి ఈ కులాల వారికి ఎస్సీ కేటగిరీ కింద సర్టిఫికెట్లు జారీచేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల …
Read More »